కోమటి చెరువు అభివృద్ధి అని చెప్పి కోట్లు దోచుకున్నారు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెరాస నాయకుల కు డబ్బులు అవసరం ఉంటే రోడ్లలను కూల్చి మళ్ళీ కట్టి డబ్బులు దండుకుంటున్నారు అని బండి సంజయ్ అన్నారు. కేంద్రం ఆర్థిక సంఘం నిధులు 30 కోట్ల40 లక్షల రూపాయల ఇచ్చింది. సిద్దిపేట లో 2799 ఇళ్లకు 137 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. సిద్దిపేట లో ఎన్ని డబుల్ బెడ్ రూమ్ దరఖాస్తులు వచ్చాయి, ఎంత మందికి ఇళ్ళు ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఖర్చు చేసి, సిద్దిపేట ను అభివృద్ధి చేసాం అని గొప్పలు చెప్పుకుంటున్నారు. కోమటి చెరువు కోసం కోట్ల నిధులు అభివృద్ధి చేసాం అని చెప్పి కోట్ల రూపాయలు దోచుకున్నారు అని అన్నారు బండి. రాష్ట్రంలో తెరాస ప్రభుత్వం ఉంది. అందుకే ఇక్కడ ఒక్క పరిశ్రమ లేదు ,ఒక్క ఉద్యోగం కూడా రాలేదు. మొదట హరీష్ రావును నీటి పారుదల శాఖ మంత్రిగా ఉంచి తరువాత ఎందుకు ఆ పదవి నుండి తీసేసారు. హరీష్ రావుకు 50 రూపాయల పెట్రోల్ దొరికింది కానీ హరీష్ రావు కు 50 పైసలు అగ్గిపెట్టే దొరకలేదు అని తెలిపారు బండి. ఆయుష్మాన్ భారత్ ను రాష్ట్రంలో ఎందుకు అమలు చేయడం లేదు. రాష్ట్రంలో కరోనా బెడ్స్ కొరత తీవ్రంగా ఉంది ,కానీ ముఖ్యమంత్రికి కనీస నైతిక విలువలు లేకుండా పోయింది అని పేర్కొన్నారు.
Also Read
తాజావార్తలు
-
Telangana : ఇకపై ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులకు వేర్వేరుగా ప్రాక్టికల్స్.!
-
Vaibhav Sooryavanshi: ‘వైభవ్ కేవలం ట్రైలర్ మాత్రమే చూపించాడు.. ముందుంది సినిమా’..
-
OTR : బీఆర్ఎస్ కు మల్లారెడ్డి దూరమైనట్టేనా..?
-
AP Government: ముగ్గురు పిల్లలున్న కుటుంబాలకు రూ.5 వేలు.. ప్రోత్సాహకాలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం..
-
Chairman’s Desk : సీఎం స్పీడుని మంత్రులు అందుకోవడం లేదా..? ప్రతిపక్షాల గళం పదునెక్కుతోందా..?
ట్రెండింగ్
-
Chanakya Neeti : చాణక్య హెచ్చరిక.. ఇలాంటి వారిని పెళ్లి చేసుకోకండి.!
-
Gardening Tips : మీ గులాబీ మొక్కలు వాడిపోతున్నాయా? మీరు చేసే ఈ 4 తప్పులే దానికి కారణం!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వచ్చే రోగాలకు బై..బై.. 5 అద్భుతమైన ఇంటి చిట్కాలు.!
-
IND Playing XI vs ENG: మూడో టీ20లో ఈ ముగ్గురు ఔట్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!
-
Ellyse Perry: లార్డ్స్లో ఇంగ్లండ్ను ఓడించాం.. ఆ మజానే వేరప్ప.. ఆస్ట్రేలియా అందం ఆనందం!