వైసీపీ ఎంపీలు.. సభలో ఎవరెవరు ఏం అడిగారంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పార్లమెంట్ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ కి చెందిన వైసీపీ ఎంపీలు పలు ప్రశ్నలు వేసి కేంద్ర మంత్రుల నుంచి సమాధానాలు రాబట్టారు.
తలారి రంగయ్య, అనంతపురం ఎంపీ
Also Read
- CM Vijay: విజయ్ నేతృత్వంలో అఖిలపక్ష భేటీ.. డీలిమిటేషన్పై అసెంబ్లీలో తీర్మానం చేసే అవకాశం
- Rahul Gandhi: ‘బాధ మీది.. డేటా మీది.. సంపద వాళ్లది’! కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు
- Lionel Messi: ఫుట్బాల్ లెజెండ్ మెస్సీ ఇంట్లో విషాదం!
- Mojtaba Khamenei: మొజ్తబా ఖమేనీ పరిస్థితి విషమం? ఇరాన్లో తీవ్ర ఉత్కంఠ!
కులఆధారిత గణన పై జీరో అవర్ లో ప్రస్తావించారు. పదిశాతం జనాభా చేతిలో 80 శాతం సంపద ఉంది. అన్ని కులాలను కలుపుకుని పోవాలి. “సబ్ కా సాత్ సబ్ కా వికాస్” సాధ్యం కావాలంటే కుల ఆధారిత గణన జరగాలి. కుల ఆధారిత గణన జరపాలని కోరిన కొన్ని రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు అభినందనలు. ఖచ్చితంగా కులాల వారిగా గణన జరగాలని కోరాను.
లావు శ్రీకృష్ణ దేవరాయలు , నర్సరావుపేట ఎంపీ
“డ్రిప్” పథకం కింద కృష్ణా నది పై ఉన్న శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ లకు మరమ్మత్తులు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాను. కేంద్ర ప్రభుత్వానికి కావాల్సిన సహకారం రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందిస్తాం. సరియైన కాలంలో మర్మత్తులు చేయడం వల్ల రైతులకు ప్రయాజనం చేకూరుతుంది.
నందిగామ సురేష్, బాపట్ల ఎంపీ
కడప జిల్లాలో ఇటీవల కురిసిన అకాల వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టానికి కేంద్ర ప్రభుత్వం సహాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాను. రఘురామకృష్ణ రాజు, చంద్రబాబులు ప్రజల నుంచి ఏదో విధంగా సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారు. అందుకోసం ఎవరూ అనని మాటలను అన్నారని ప్రచారం చేసుకుంటున్నారు.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..