Karnataka: కర్ణాటకలో ఆ 17 వేల మంది ఓటర్లకు ఉన్న ప్రత్యేకత ఎంటో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను భారత ఎన్నికల సంఘం (ECI) బుధవారం ప్రకటించింది. మే 10న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఒకే దశలో ఎన్నికలు జరగనుండగా, మే 13న ఓట్ల లెక్కింపు జరగనుంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) రాజీవ్ కుమార్ ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ఆయన ఒక ఆసక్తికరమైన విషయాన్ని కూడా ప్రకటించారు. రాష్ట్రంలో 100 ఏళ్లు పైబడిన ఓటర్లు 17,000 మందికి పైగా ఉన్నారు.
Also Read
- Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్గాంధీని ప్రశ్నించిన బీజేపీ
- Air India: ఎయిరిండియా కొత్త సీఈవో, ఎండీగా గెబ్రెమారియం నియామకం
ఎన్నికల సంఘం గణాంకాల ప్రకారం రాష్ట్రంలో ఇప్పటివరకు 100 ఏళ్లు పైబడిన ఓటర్ల సంఖ్య ఇదే అత్యధికం. కర్ణాటకలో ఉన్న 12.15 లక్షల మంది ఓటర్లలో 80 ఏళ్లు పైబడి వారే అధికంగా ఉన్నారు. వీరిలో 16,976 మంది వందేళ్లు పూర్తి చేసుకున్న వారు ఉన్నారు. అలాగే, ఎన్నికల సంఘంలో 5.55 లక్షల మంది వికలాంగులు నమోదై ఉన్నారని ఈసీ తెలిపింది. కర్నాటకలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో 80 ఏళ్లు పైబడిన వారికి, వికలాంగులకు ఇంటి నుంచి ఓటు వేసే (VFH) సదుపాయాన్ని ఎన్నికల సంఘం గతంలో ప్రవేశపెట్టింది. కర్ణాటకలో 5.21 కోట్ల మంది ఓటర్లు ఉండగా అందులో 2.59 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారు.
Also Read:Corona Cases: దేశంలో కరోనా విజృంభణ.. 5 నెలల గరిష్ఠానికి రోజువారీ కేసులు
రాష్ట్ర అసెంబ్లీలో 224 సీట్లు ఉన్నాయి. ప్రస్తుతం కర్ణాటకలో అధికార బీజేపీకి 119 మంది ఎమ్మెల్యేలు ఉండగా, కాంగ్రెస్కు 75, దాని మిత్రపక్షమైన జేడీ(ఎస్)కి 28 సీట్లు ఉన్నాయి. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై నేతృత్వంలోని అధికార బిజెపి తిరిగి అధికారంలోకి రావడానికి ప్రయత్నాలు చేస్తోంది. ముస్లిం వర్గానికి మత ఆధారిత రిజర్వేషన్ను రద్దు చేసింది ప్రభుత్వం. కన్నడిగుల సమస్య, లింగాయత్, వొక్కలిగ వర్గాలకు రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
తాజావార్తలు
-
Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి.. మంత్రులకు నారా లోకేష్ దిశానిర్దేశం!
-
Vivo S2: భారత్లో వివో S2 విడుదల.. 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 7,050mAh బ్యాటరీ, 50MP కెమెరా
-
Missing Meghana First Look: ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్గా తెలుగు సినిమా.. వి.వి. వినాయక్ చేతుల మీదుగా ‘మిస్సింగ్ మేఘన’ ఫస్ట్ లుక్ రిలీజ్
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
AIIMS: మరో రెండు ఎయిమ్స్లు మంజూరు చేయాలి.. కేంద్రానికి ఎంపీ లింగమనేని రమేశ్ విజ్ఞప్తి!
ట్రెండింగ్
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!