Ukraine : ప్రధాని మోడీకి జెలెన్స్కీ లేఖ.. మానవతావాద సహాయాన్ని కోరిన ఉక్రెయిన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రష్యా దాడితో తీవ్రంగా నష్టపోయిన ఉక్రెయిన్ ఇప్పుడు ఇతర దేశాల సాయాన్ని కోరుతోంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ భారత ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఈ లేఖను భారత విదేశాంగ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖికి పంపారు. ఈ సందర్భంగా అదనపు మానవతా సహాయం కోసం అభ్యర్థించారు. మందులు మరియు వైద్య పరికరాలతో సహా అదనపు మానవతా సామాగ్రిని ఉక్రెయిన్ అభ్యర్థించింది. ఉక్రెయిన్కు మెరుగైన మానవతా సాయం అందిస్తామని భారత్ హామీ ఇచ్చింది.
Also Read:KTR: నేడు సిరిసిల్లకు కేటీఆర్.. కోల్డ్ స్టోరేజీ కేంద్రాన్ని ప్రారంభించనున్న మంత్రి
ఉక్రెయిన్ మంత్రి మాట్లాడుతూ, యుద్ధంలో దెబ్బతిన్న దేశం విదేశీ వైద్య విద్యార్థులను వారి నివాస దేశంలో యూనిఫైడ్ స్టేట్ క్వాలిఫికేషన్ పరీక్షలో పాల్గొనడానికి అనుమతిస్తుందని, ఇది యుద్ధం ప్రారంభమైనప్పుడు ఉక్రెయిన్ను విడిచిపెట్టవలసి వచ్చిన వేలాది మంది భారతీయ విద్యార్థులకు భారీ ఉపశమనం కలిగించిందని అన్నారు. దేశంలో మౌలిక సదుపాయాలను పునర్నిర్మించడం భారతీయ కంపెనీలకు అవకాశంగా ఉంటుందని ఉక్రెయిన్ సూచించింది. రష్యాతో యుద్ధాన్ని పరిష్కరించడంలో భారత్ కూడా పాలుపంచుకోవాలని ఉక్రెయిన్ కోరింది. ప్రధాని మోడీ ఇతర ఉన్నతాధికారులను సందర్శించాలని కోరారు.
Also Read
Not a time for War- PM @narendramodi
Pleased to meet Ukrainian First Dy FM @EmineDzheppar. Exchanged views on bilateral & global issues of mutual interest. Cultural ties & women empowerment also figured in the discussion. Ukraine was assured of enhanced humanitarian assistance. pic.twitter.com/YmzQ6o7LbG
— Meenakashi Lekhi (@M_Lekhi) April 11, 2023
తాజావార్తలు
-
Shah Rukh Khan: బాలీవుడ్ చరిత్రను సొంతం చేసుకున్న బాద్షా.. అరుదైన ‘మొఘల్-ఎ-ఆజమ్’ పోస్టర్ల కోసం లక్షలు ఖర్చు!
-
Saransh Jain: భారత జట్టులోకి దేశవాళీ మాన్స్టర్.. ఎవరీ సరాంశ్ జైన్?.. అంత తోపు ప్లేయరా?
-
Rule Changes from August 1: ఆగస్టు 1 నుంచి రానున్న కొత్త రూల్స్ ఇవే.. LPG ధరల నుంచి తత్కాల్ రైలు టికెట్ల వరకు
-
Dhanush: ధనుష్ బర్త్డే రోజే ‘ఓం’ రిలీజ్ డేట్ ట్విస్ట్.. ‘జైలర్ 2’తో క్లాష్ తప్పించుకుంటుందా?
-
Ind vs SL: ‘జడేజా’ రీఎంట్రీ.. శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్ కోసం భారత జట్టు ప్రకటన.!
ట్రెండింగ్
-
Sanju Samson: ఎలుకల పందెంలో పరుగెత్తలేను.. ఎలా ఆడాలో ఎవరూ చెప్పక్కర్లేదు.. సంజు సంచలన వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో లాంచ్ కు ముహూర్తం ఫిక్స్ చేసిన POCO M8 Power 5G.!
-
2027 World Cup: ఓపెనర్లుగా రోహిత్ శర్మ, వైభవ్ సూర్యవంశీ.. నాలుగో స్థానంలో శుభ్మన్ గిల్!
-
రూ.1,449కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్.. BSNL బ్రాడ్బ్యాండ్ ప్లాన్ అదిరిపోయింది..!
-
15 నెలల వ్యాలిడిటీతో Jio ‘Freedom Pack’.. 1000+ టీవీ ఛానళ్లు, 12 OTTలు ఫ్రీ.!