What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* ఇవాళ ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు.. విజయవాడ నుంచి ఉదయం 9.45కి ఢిల్లీకి బయలుదేరనున్న సీఎం..
* నేడు లిక్కర్ స్కాం కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వేసిన బెయిల్ పిటిషన్ పై విచారణ చేయనున్న ఏసీబీ కోర్టు.. నిందితుల్ని వర్చువల్ గా లేదా కోర్టుకు తీసుకు వచ్చి హాజరుపర్చనున్న సిట్..
Also Read
- Bhojshala Case: "భోజ్శాల హిందువులదే".. ఆలయం ఎలా మసీదుగా మారింది, చరిత్ర ఏం చెబుతోంది.?
- Vande Mataram: స్వాతంత్య్ర ఉద్యమానికి ఊపిరి పోసిన 'వందేమాతరం'.. ముస్లింలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు..?
- India Constitution Day History: మీకు తెలుసా! భారత తొలి గణతంత్ర పరేడ్కు ముఖ్య అతిథిగా పాకిస్థాన్ గవర్నర్ జనరల్..
- Top Headlines @9PM : టాప్ న్యూస్
* నేడు కామారెడ్డి జిల్లాలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క పర్యటన.. వన మహోత్సంతో పాటు సంక్షేమ పథకాల అమలుపై జిల్లా అధికారులతో సమీక్ష.. మహిళా సదస్సులో పాల్గొననున్ను మంత్రి.
* నేడు దేవరకొండలో సీపీఐ 23వ జిల్లా మహా సభలు.. హాజరు కానున్న ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని, జాతీయ సమితి సభ్యులు పల్లా, ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ సత్యం.
* నేడు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం.. సోనియా గాంధీ అధ్యక్షతన జరగనున్న భేటీ.. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాంపై చర్చ.. ఈ నెల 21 నుంచి పార్లమెంట్ సమావేశాలు..
* నేడు బెంగళూరులో ఏఐసీసీ ఓబీసీ కమిటీ కీలక సమావేశం.. భారత్ జోడో భవన్ వేదికగా భేటీ.. 24 మంది సభ్యులు, 31 మంది ప్రత్యేక ఆహ్వానితులతో ఓబీసీ సలహా మండలి సమావేశం.. సభకు అధ్యక్షత వహించనున్న డా. అనిల్ జైహింద్. హాజరుకానున్న సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్.. ఓబీసీ సంక్షేమంపై సమగ్ర చర్చకు సిద్ధమైన కాంగ్రెస్..
* ఐఎస్ఎస్ నుంచి భూమికి బయల్దేరిన శుభాంశు శుక్లా.. నేడు కాలిఫోర్నియా తీరంలో దిగనునన్న స్పేస్ ఎక్స్ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్.. 22 గంటల ప్రయాణం తర్వాత పసిఫిక్ సముద్ర తీరంలో దిగనున్న స్పేస్ క్రాఫ్ట్.. దాదాపు 18 రోజుల పాటు అంతరిక్ష కేంద్రంలో ఉన్న శుక్లా టీమ్..
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!