US Shocking: ఉల్లిపాయలు కోసే విషయంలో ఘర్షణ.. ప్రియురాలి హత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు. ఇది లోకంలో ఉండే నానుడి. కానీ ఉల్లిపాయలు ఇద్దరి లవర్స్ మధ్య తగాదా పెట్టి ప్రాణాలు తీసిన ఘటనలు ఎప్పుడూ చూడలేదు.. వినలేదు. తాజాగా జరిగిన ఓ ఘటన షాకింగ్ కలిగిస్తోంది. ఉల్లిపాయలు కోసే విషయంలో ప్రేమికుల మధ్య తలెత్తిన ఘర్షణలో ప్రియురాలు ప్రాణాలు కోల్పోయింది. ఈ దారుణ ఘటన అమెరికాలో జరిగింది.
ఇండియానా ప్రాంతంలో చార్లెస్ మైఖేల్ కాల్వెర్ట్ (60), మార్సియా లిన్స్కీని స్నేహితులుగా ఉంటూ కలిసి జీవిస్తున్నారు. అయితే ఉల్లిపాయలు కోసే విషయంలో ఇద్దరి మధ్య వివాదం చోటుచేసుకుంది. అంతే ఆవేశంలో ఆమె కత్తితో అతనిపైకి వచ్చింది. అతడు కూడా కోపం తెచ్చుకుని అదే కత్తితో ఆమెను పొడిచి చంపేశాడు.
Also Read
పోలీసుల సమాచార ప్రకారం.. లిన్స్కీ రక్తపు మడుగులో ఉందని.. మెడపై పెద్ద గాయంతో ఆమె మరణించిందని తెలిపారు. లిన్స్కీనే మొదట కత్తితో అతని పైకి వచ్చిందని.. ఆత్మ రక్షణ కోసం అతని చేతిలో ఉన్న కత్తితో పొడిచి చంపాడని వెల్లడించారు.
తాజావార్తలు
-
Breakup: బ్రేకప్ తర్వాత కొన్ని రోజులకే ప్రేమ పుడుతుందా?
-
Suriya vs SK : సూర్య, శివకార్తీకేయన్ మధ్య సైలెంట్ ట్వీట్ వార్
-
Sabita Indra Reddy: తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ఉందా? మాక్ అసెంబ్లీలో సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నల వర్షం..
-
Ameesha Patel: అమీషా పటేల్ ఇంట్లో నగలు చోరీ.. పని మనిషి అరెస్ట్!
-
Release Postpone : పెద్ద హీరోల సినిమా అంటే వాయిదా పడాల్సిందేనా?”
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!