కరెంట్ కష్టాలు: రైల్వే స్టేషన్లోనే విద్యార్థుల చదువులు… ఆ పరీక్షల కోసమే…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో అత్యంత కఠినమైన పరీక్షల్లో ఒకటి యూపీఎస్సీ పరీక్షలు. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులు కావడం అంటే ఆషామాషీ కాదు. ఇలాంటి పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వ్యక్తులకు కరెంట్ సమస్యలు వంటివి తలెత్తకుండా ఉండాలి. అప్పుడు వారి విద్య సాఫీగా సాగుతుంది. బీహార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు ఆ రాష్ట్రం ఎన్నో రకాలుగా వెనబడి ఉన్నది. కానీ, ఇప్పుడు కొంతమేర అభివృద్ది చెందింది. కానీ, కొన్ని గ్రామాల్లో పరిస్థితులు దుర్భరంగా ఉంటాయి. గ్రామాల్లో ఎప్పుడు కరెంట్ వస్తుందో ఎప్పుడు ఉండదో చెప్పలేని పరిస్థితి. సాసారామ్ రైల్వే స్టేషన్ కు సమీపంలో ఉండే గ్రామాల్లో కరెంట్ కష్టాలు దారుణంగా ఉంటాయి. దీంతో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులు ఈ రైల్వేస్టేషన్లోని రెండు ప్లాట్ ఫామ్ ల వద్దకు చేరుకొని పుస్తకాలతో కుస్తీ పడుతుంటారు. ఉదయం, సాయంత్రం వేళల్లో రెండు ప్లాట్ ఫామ్లు విద్యార్థులతో నిండిపోతాయి. విద్యార్థుల కోసం అక్కడ 24 గంటలు కరెంట్ సదుపాయం ఏర్పాటు చేశారు.
Read: కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రధానికి లేఖ: నోటుపై గాంధీ బొమ్మను తొలగించండి…
Also Read
తాజావార్తలు
-
Nokia 235 4G: AI అసిస్టెంట్ బటన్తో నోకియా కొత్త 4G ఫీచర్ ఫోన్లు విడుదల.. 13 రోజుల బ్యాటరీ బ్యాకప్
-
Kavitha: కవితకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఝలక్..!
-
Jana Nayagan: ఆ రెండు డేట్స్ లోనే ‘జన నాయగన్’.?
-
Sridevi: కోర్టు హీరోయిన్ కీలక ప్రకటన.!
-
OG 2 Update: ‘ఓజీ 2’ కోసం సుజీత్ మాస్టర్ ప్లాన్.. ఒకటికి రెండుసార్లు.. పవన్ ఫ్యాన్స్కు డబుల్ ట్రీట్?
ట్రెండింగ్
-
Thailand: 11 ఏళ్ల బాలుడి ర్యాష్ డ్రైవింగ్.. 9 మంది సన్యాసుల ప్రాణాలు బలి.! వీడియో వైరల్..
-
Smartphones in Budget: రూ. 15,000 లోపు భారీ బ్యాటరీ లైఫ్ బెస్ట్ 5G స్మార్ట్ఫోన్లు ఇవే.. రెండు రోజుల బ్యాకప్ గ్యారెంటీ!
-
EV కారు కొనాలనుకుంటున్నారా? Hyundai Creta ఎలక్ట్రిక్ కు కొత్త BaaS ప్లాన్.. రూ.7 లక్షల వరకు తగ్గింపు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ అరంగేట్రంపై విమర్శలు.. మా ఇష్టం అంటూ మాజీలకు గట్టిగా ఇచ్చిపడేసిన బీసీసీఐ!
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో