ఫిబ్రవరి 5 న ప్రధాని మోడి తెలంగాణ పర్యటన…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫిబ్రవరి 5 వ తేదీన ప్రధాని మోడి తెలంగాణ పర్యటకు రాబోతున్నారా అంటే అవుననే అంటున్నాయి ప్రస్తుత పరిణామాలు. స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ పేరుతో రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ శివారులోని ముచ్చింతల్లో సమతామూర్తి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి ప్రధాని హాజరు కాబోతున్నట్టు సమాచారం. ఈరోజు చినజీయర్ స్వామి ప్రధాని మోడిని కలిసి విగ్రహ ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వానించారు. సమతామూర్తి విగ్రహం ప్రారంభోత్సవానికి వచ్చేందుకు ప్రధాని అంగీకరించినట్టు సమాచారం. ముచ్చింతల్లోని శ్రీరామనగరంలో 2022 ఫిబ్రవరి 2 నుంచి ఫిబ్రవరి 14 వరకు భగవద్రామానుజుల సహస్రాబ్ది వేడుకలు అంగరంగవైభవంగా జరగనున్నాయి. 200 ఎకరాల విశాలమైన విస్తీర్ణంలో వెయ్యికోట్ల రూపాయలతో 216 అడుగుల ఎత్తైన భగవద్రామానుజుల విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. ఈ విగ్రహ ప్రారంబోత్సవానికి దేశంలోని ప్రముఖులను చినజీయర్ స్వామి స్వయంగా ఆహ్వానిస్తున్నారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రులు అమిత్షా, రాజ్నాథ్సింగ్, భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తదితరులను చినజీయర్ స్వామి ఆహ్వానించారు.
Read: పంజాబ్ సీఎం రాజీనామా…
Also Read
తాజావార్తలు
-
India ODI Squad vs England: కోహ్లీకి ఫిట్నెస్ షరతు, బుమ్రా రీఎంట్రీ.! ఇంగ్లండ్ వన్డే సిరీస్కు భారత జట్టు ప్రకటన..
-
Honda ADV 160: హోండా ADV 160 వచ్చేస్తోంది.. అడ్వెంచర్ డిజైన్, ప్రీమియం ఫీచర్లు
-
Bollywood : సినీ ఫక్కీలో లేడిప్రొడ్యూసర్ ‘డైమండ్ ఇయర్ రింగ్స్’ కొట్టేశారు
-
The Paradise : ఇంటెన్స్ ఇంటర్వెల్ బ్యాంగ్… ‘ది ప్యారడైజ్’పై బజ్ పెంచే అప్డేట్
-
Pesara Idli: పెసరట్టు కాదు.. ‘పెసర ఇడ్లీ’ ట్రై చేశారా? రుచి చూస్తే లోట్టలేసుకుంటూ తింటారు భయ్యో.!
ట్రెండింగ్
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!
-
Health Tips : షుగర్ కంట్రోల్కు నేరేడు గింజల చిట్కా..! ఇలా సింపుల్గా చేసుకోండి..!
-
Vaibhav Sooryavanshi: ఫైనల్లో వైభవ్ను టార్గెట్ చేస్తారా?.. శ్రీలంక కెప్టెన్ ఆసక్తికర సమాధానం!