తెలంగాణ సీఎం కేసీఆర్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్ర ప్రజల ప్రాణాలు ముఖ్యమంత్రి కేసీఆర్ లెక్క లేదు- అందుకే మోడీ వీడియో కాన్ఫిరెన్సు కు హాజరు కాలేదన్నారు. కేసీఆర్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అమలు చేస్తే పేదలకు 25శాతం అ�
ఫిబ్రవరి 5 వ తేదీన ప్రధాని మోడి తెలంగాణ పర్యటకు రాబోతున్నారా అంటే అవుననే అంటున్నాయి ప్రస్తుత పరిణామాలు. స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ పేరుతో రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ శివారులోని ముచ్చింతల్లో సమతామూర్తి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి ప్రధాని హాజరు కాబోతున్నట్టు సమాచార�