What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- ఇవాళ ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ
- పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరిత ఆవర్తనం
- నేడు జిల్లా లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటన
- నేడు గ్రేటర్ విశాఖ డిప్యూటీ మేయర్ ఎన్నిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖ: నేటి నుంచి స్టీల్ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుల నిరవధిక సమ్మె. రెగ్యులర్ కార్మికులు ఒక రోజు విధుల బహిష్కరణ. స్టీల్ ప్లాంట్ లోపల బంద్, ర్యాలీలు, సభలపై నిషేదం.
అమరావతి: నేడు తాడేపల్లిలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో జగన్ భేటీ. రామచంద్రాపురం, పార్వతీపురం మున్సిపాలిటీలతో పాటు రామగిరి మండలం, గ్రేటర్ విశాఖ కార్పోరేటర్లతో భేటీకానున్న వైఎస్ జగన్. తాజా రాజకీయ పరిణామాలు, పల అంశాలపై దిశానిర్దేశం చేయనున్న జగన్.
Also Read
- KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
- KTR : బండి భగీరథ్ కేసుపై కీలక వ్యాఖ్యలు చేసిన కేటీఆర్
- Fire Accident : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో అగ్నిప్రమాదం..!
- Kishan Reddy: రైతు హామీలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే.. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి ఫైర్..
అమరావతి: ఇవాళ ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ. సంక్షేమ పథకాలపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం.
ఐపీఎల్లో నేడు చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్. ఢిల్లీ వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్.
నేడు టీటీడీ పాలకమండలి సమావేశం. 58 అంశాలపై చర్చించనున్న పాలకమండలి. కమిటీ నివేదిక ఆధారంగా స్వీమ్స్ అభివృద్ధి పనులకు ఆమోదం. స్థానిక ఆలయాల అభివృద్ధిపై మాస్టర్ ప్లాన్.
నేడు గ్రేటర్ విశాఖ డిప్యూటీ మేయర్ ఎన్నిక. టీడీపీ అసంతృప్తి కార్పొరేటర్లు హాజరుపై ఉత్కంఠ. ఉప మేయర్ జనసేనకు కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ ఎన్నికను బహిష్కరించిన ఓ వర్గం కార్పొరేటర్లు. కోరం లేక ఇవాళ్లికి వాయిదపడ్డ కౌన్సిల్. 64వ వార్డు కార్పొరేటర్ గోవిందరెడ్డికి డిప్యూటీ మేయర్గా అవకాశం.
సజ్జల శ్రీధర్ బెయిల్ పిటిషన్పై నేడు విచారణ. ఏపీ మద్యం కేసులో ఏ6గా ఉన్న సజ్జల శ్రీధర్ రెడ్డి. సజ్జల బెయిల్ పిటిషన్పై విచారించనున్న ఏసీపీ కోర్టు.
నేడు నూజీవీడు కోర్టులో నకిలీ పట్టాల కేసు విచారణ. వంశీ కస్టడీ, బెయిల్ పిటిషన్లపై విచారించనున్న కోర్టు.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరిత ఆవర్తనం. 2,3 రోజుల్లో మరిన్ని్ ప్రాంతాలకు రుతుపవనాల విస్తరణ. తెలంగాణకు రెండు రోజులు మోస్తరు వర్ష సూచన. నేడు తెలంగాణలో 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ. ఏపీకి రెండు రోజుల పాటు భారీ వర్ష సూచన. రాయలసీమలో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం.
కడప: నేడు ప్రొద్దుటూరు లో మినీ మహానాడు. హాజరు కానున్న టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి, ప్రొద్దుటూరు పరిశీలకులు ప్రభాకర్ చౌదరి.
మంచిర్యాల : నేడు జిల్లా లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటన. భీమారం లో భూ భారతి పై నిర్వహించే అవగాహన సదస్సులో పాల్గొననున్న మంత్రి.
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..