What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- ఇవాళ ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ
- పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరిత ఆవర్తనం
- నేడు జిల్లా లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటన
- నేడు గ్రేటర్ విశాఖ డిప్యూటీ మేయర్ ఎన్నిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖ: నేటి నుంచి స్టీల్ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుల నిరవధిక సమ్మె. రెగ్యులర్ కార్మికులు ఒక రోజు విధుల బహిష్కరణ. స్టీల్ ప్లాంట్ లోపల బంద్, ర్యాలీలు, సభలపై నిషేదం.
అమరావతి: నేడు తాడేపల్లిలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో జగన్ భేటీ. రామచంద్రాపురం, పార్వతీపురం మున్సిపాలిటీలతో పాటు రామగిరి మండలం, గ్రేటర్ విశాఖ కార్పోరేటర్లతో భేటీకానున్న వైఎస్ జగన్. తాజా రాజకీయ పరిణామాలు, పల అంశాలపై దిశానిర్దేశం చేయనున్న జగన్.
Also Read
అమరావతి: ఇవాళ ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ. సంక్షేమ పథకాలపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం.
ఐపీఎల్లో నేడు చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్. ఢిల్లీ వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్.
నేడు టీటీడీ పాలకమండలి సమావేశం. 58 అంశాలపై చర్చించనున్న పాలకమండలి. కమిటీ నివేదిక ఆధారంగా స్వీమ్స్ అభివృద్ధి పనులకు ఆమోదం. స్థానిక ఆలయాల అభివృద్ధిపై మాస్టర్ ప్లాన్.
నేడు గ్రేటర్ విశాఖ డిప్యూటీ మేయర్ ఎన్నిక. టీడీపీ అసంతృప్తి కార్పొరేటర్లు హాజరుపై ఉత్కంఠ. ఉప మేయర్ జనసేనకు కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ ఎన్నికను బహిష్కరించిన ఓ వర్గం కార్పొరేటర్లు. కోరం లేక ఇవాళ్లికి వాయిదపడ్డ కౌన్సిల్. 64వ వార్డు కార్పొరేటర్ గోవిందరెడ్డికి డిప్యూటీ మేయర్గా అవకాశం.
సజ్జల శ్రీధర్ బెయిల్ పిటిషన్పై నేడు విచారణ. ఏపీ మద్యం కేసులో ఏ6గా ఉన్న సజ్జల శ్రీధర్ రెడ్డి. సజ్జల బెయిల్ పిటిషన్పై విచారించనున్న ఏసీపీ కోర్టు.
నేడు నూజీవీడు కోర్టులో నకిలీ పట్టాల కేసు విచారణ. వంశీ కస్టడీ, బెయిల్ పిటిషన్లపై విచారించనున్న కోర్టు.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరిత ఆవర్తనం. 2,3 రోజుల్లో మరిన్ని్ ప్రాంతాలకు రుతుపవనాల విస్తరణ. తెలంగాణకు రెండు రోజులు మోస్తరు వర్ష సూచన. నేడు తెలంగాణలో 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ. ఏపీకి రెండు రోజుల పాటు భారీ వర్ష సూచన. రాయలసీమలో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం.
కడప: నేడు ప్రొద్దుటూరు లో మినీ మహానాడు. హాజరు కానున్న టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి, ప్రొద్దుటూరు పరిశీలకులు ప్రభాకర్ చౌదరి.
మంచిర్యాల : నేడు జిల్లా లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటన. భీమారం లో భూ భారతి పై నిర్వహించే అవగాహన సదస్సులో పాల్గొననున్న మంత్రి.
తాజావార్తలు
-
Cooking Oil Prices: పండగల వేళ సామాన్యుడికి ఊరట.. వంటనూనెలపై దిగుమతి కేంద్రం కీలక అడుగు!
-
Charlie Kirks: ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్య కేసులో కీలక ట్విస్ట్.. కుటుంబం సంచలన నిర్ణయం
-
Nandyala District: నంద్యాలలో ఘోర విషాదం.. కాలువలో పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గల్లంతు
-
India Squads: పంత్కు షాక్.. నితీశ్కు బంపర్ ఆఫర్.. వెస్టిండీస్ సిరీస్కు జట్లు ప్రకటించిన బీసీసీఐ
-
AP Deputy CM Pawan Kalyan: ప్రజా సమస్యపై పవన్ కళ్యాణ్ ఫాస్ట్ యాక్షన్.. గంటల్లోనే రోడ్ల మంజూరు!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!