Danam Nagender: మన రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాల గురించి అస్సాం సీఎంకు ఏం తెలుసు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మన రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాల గురించి అస్సాం సీఎంకు ఏం తెలుసు అని ఎమ్మెల్యే దానం నాగేందర్ మండిపడ్డారు. ఖైరతాబాద్ నియోజకవర్గం హిమాయత్ నగర్ లోని హైదర్ గుడాలో దానం నాగేందర్ చేతుల మీదుగా 900 వందల మందికి అసారా పెన్షన్ల గుర్తింపు కార్డుల పంపిణీ చేశారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, డయాలసిస్ రోగులకు, 57 సంవత్సరాలు నిండిన ప్రతి మనుషులు అర్హువులుగా గుర్తించి సీఎం కేసీఆర్ ఈ ఆసరా పథకం ముందుకు తెచ్చారన్నారు. తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదయాలగూర్చి అస్సాం ముఖ్యమంత్రికి ఏం తెలుసని ప్రశ్నించారు. తెలంగాణలో 100ల సంవత్సరాలుగా గణేష్ నిమర్జన కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు.
read also: Revanth Reddy Letter to CM KCR: వారి సమస్యలు పరిష్కరించండి.. సీఎం కు రేవంత్ రెడ్డి లేఖ
Also Read
- Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
- Indiramma House: మోడ్రన్ టెక్నాలజీ వచ్చేసింది.. 12 రోజుల్లోనే ఇందిరమ్మ ఇంటి నిర్మాణం..
- CM Revanth Reddy : కేసీఆర్ చర్చకు అసెంబ్లీకి రా.. పాలమూరును బొందపెట్టింది నువ్వే
- Spa Center Raids : స్పా సెంటర్ల ముసుగులో గలీజ్ దందా.. 113 చోట్ల పోలీసుల మెగా రైడ్స్!
ఒక ముఖ్యమంత్రి గూర్చి అస్సాం ముఖ్యమంత్రి మాట్లాడడం వారి విజ్ఞతకే వదులుతున్నామన్నారు. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ మత సమరష్యాలకు కృషి చేస్తుంటే.. బీజేపీ వాళ్ళు వినాయక నిమార్జనంలో మత ఘర్షణలు చేయాలని చూశారని మండిపడ్డారు. నందుబిలాల్ ఏం తప్పు చేశారు? అని ప్రశ్నించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను, తెలంగాణ సంస్కృతి కి వ్యతిరేకంగా మాట్లాడడం తప్పు అన్నారు. మొదటి సారి చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయ ప్రాంగణంలో బీజేపీ స్వాగత వేదిక ఏర్పాటు చేయడం వెనుక, అక్కడ అల్లర్లు చేయడమే కుట్రగా తెలిపారు. ఇతర రాష్ట్రాలకు చెందిన బీజేపీ మంత్రులు, ముఖ్యమంత్రులు తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన భాగ్యలక్ష్మి ఆలయం వద్దకు పోవడం బీజేపీకి అలవాటు అయ్యిందన్నారు. అస్సాం ముఖ్యమంత్రి వినాయక వేధికలమీద రాజకీయాలు చేయడం అస్సాం సంస్కృతికి హాని అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
read also: Rebel Star Krishnam Raju Passes Away Live Report: వెండితెర రారాజు ఇకలేరు
తన నియోజక వర్గంలో ఇప్పటికి 100మందికి దళిత బంధువు ఇచ్చి దళితులకు ఈ ప్రభుత్వం అండగా నిలిచిందని అన్నారు. రానున్న రోజుల్లో ఖైరతాబాద్ నియోజకవర్గంలో మరో 3000వేలు మందికి దళిత బంధువు ఇవ్వబోతున్నామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి నిరుపేద ఆర్థికంగా అభివృద్ధి చెందలన్నదే వారి అశేయమన్నారు. గతంలో ఎప్పుడు లేనివిధంగా ఖైరతాబాద్ నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు. డబుల్ బెడ్రమ్,ఆసరా పెన్షన్,దళిత బందు,కల్యాణ లక్ష్మీ,లాంటివి ఇప్పిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేస్తే వారిపట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రభుత్వం ఇస్తున్న పతకాలు కాబట్టి దళారులకు ఎవరికి డబ్బులు ఇవ్వవొద్దన్నారు. ప్రతి ఒక ఇంటికి ముఖ్యమంత్రి కేసీఆర్ పథకాలు అందుతున్నాయన్నారు.
Surat Fire Accident: సూరత్లో భారీ అగ్నిప్రమాదం… ఒకరి మృతి, 20 మందికి గాయాలు
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!