V.Hanumantha Rao: రాముడు చెప్పాడా దేశంలో హిందువులే ఉండాలని.. బీజేపీపై వీహెచ్ ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
V.Hanumantha Rao: బీజేపీపై కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు ఫైర్ అయ్యారు. రాముడు చెప్పాడా దేశంలో హిందువులే ఉండాలని? అని ప్రశ్నించారు. హైదరాబాద్ అభివృద్ధి చెందింది నిజాం వల్లనే అని స్పష్టం చేశారు. నిజాం కి కనీసం బంద్ కాల్ ఇస్తే బాగుండేదని తెలిపారు. అంత్యక్రియలు అయ్యే వరకు అయినా.. పాటిస్తే బాగుండేదని అన్నారు వీహెచ్. బీజేపీ.. ఆర్ఎస్ఎస్ కి భయపడ్డాడు కేసీఆర్ అంటూ ఎద్దేవ చేశారు. మేము సెక్యులర్.. నువ్వు సెక్యులర్ అంటావని తెలిపారు. ఎందుకు నిజాంని గౌరవించలేదు? అని ప్రశ్నించారు. బీజేపీ హిందు.. ముస్లిం పేరుతో పంచాయతీ చేస్తుందని మండిపడ్డారు.
Read also: <a href=”https://ntvtelugu.com/movie-news/aishwarya-rai-bachhan-receives-legal-notice-from-nashik-district-court-303041.html”>Aishwarya Rai: ఐశ్వర్యరాయ్ కి లీగల్ నోటిస్… పది రోజుల్లో కట్టకుంటే…</a>
Also Read
- Fish Medicine: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేపమందు ప్రసాదం పంపిణీ.. రాత్రి 9 గంటల వరకే.!
- TG EAPCET 2026 : విద్యార్థులకు అలర్ట్.. టీజీ ఎప్సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
- Supreme Court: పెళ్లికి ముందు శృంగారంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..
- Minister Sridhar Babu : ‘హిట్లర్’ వ్యాఖ్యలపై రగడ.. కేసీఆర్ వీడియోతో శ్రీధర్ బాబు కౌంటర్.!
రాముడు చెప్పాడా.. దేశంలో హిందువులే ఉండాలని అంటూ ఫైర్ అయ్యారు. తన రాజ్యాంలో కూడా హిందు.. ముస్లింలు సమానంగా చూశారు రాముడు అంటూ వ్యాఖ్యానించారు. గుజరాత్ సీఎంగా మోడీ చేసిన అరాచకాలు ఎన్ని లేవని మండిపడ్డారు వీహెచ్. నిజాం కొన్ని తప్పులు చేసి ఉండొచ్చు.. ఒకే కారణం చూపి దోషిగా చూడటం సరికాదన్నారు. ఎనిమిది ఏండ్లలో బీజేపీ పేదలకు ఏం చేసింది చెప్పాలి? అని ప్రశ్నించారు. మోడీ రిమోట్ కంట్రోల్ నాగపూర్ లో ఉందని ఆరోపించారు. ఎమ్మెల్యల కొనుగోలు కేసు ఇక్కడ సిట్ విచారణ జరుగుతుంటే.. బీజేపీ సీబీఐకి ఇచ్చిందని ఇది బీజేపీ ధ్వందనీతి అన్నారు వీహెచ్.
Read also: <a href=”https://ntvtelugu.com/telangana-news/brs-first-public-meeting-live-303015.html”>BRS First Public Meeting Live: ఖమ్మంలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ</a>
కేసీఆర్ తలపెట్టిన ఖమ్మం సభకు తన వల్ల లబ్దిపొందిన నాయకులు వచ్చారని మాజీ పీసీసీ పొన్నాల లక్ష్మయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో రైతులకు చెప్పిన రీతిలో పాలన నడుస్తుందా.?అంటూ ప్రశ్నించారు. క్రాఫ్ లోన్ కేవలం 18 లక్షల మందికే అందాయని తెలిపారు. 16 లక్షల మంది రైతుల ఖాతాలు npl గా మారిపోయాయని గుర్తుచేశారు. కేసీఆర్ ఇస్తానన్న రుణమాఫీ చేయకపోవడం తోనే రైతుల ఖాతాలు npl గా మారిపోయాయని తెలిపారు. ఖమ్మం రైతులకు బేడీలు వేసి.. ఇప్పుడు అక్కడే సభ పెడుతున్నాడని మండిపడ్డారు. రైతులకు బేడీలు వేసిన కేసీఆర్ ది రైతు రాజ్యం అట అంటూ ఎద్దేవ చేశారు.
<a href=”https://ntvtelugu.com/news/cm-kcr-started-from-yadadri-to-khammam-303025.html”>High Court: ఇద్దరు అధికారులకు హైకోర్టు శిక్ష.. సాయంత్రం వరకు హాల్లోనే నిలబడండి..</a>
- Tags
- bjp
- BRS
- cm kcr
- T Congress
- VH fire
తాజావార్తలు
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
TMC Rebellion: మమతా బెనర్జీకి కోలుకోలేని దెబ్బ.. పక్కా ప్లాన్తో పార్టీని వీడిన ఆ 20 మంది ఎంపీలు..
-
OTT Releases This Week : తెలుగు నుంచి మలయాళం వరకు… ఈవారం ఓటీటీలో మస్ట్ వాచ్ మూవీస్
-
KING 100 : దూసుకొస్తున్న కింగ్ 100.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!