V.Hanumantha Rao: రాముడు చెప్పాడా దేశంలో హిందువులే ఉండాలని.. బీజేపీపై వీహెచ్ ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
V.Hanumantha Rao: బీజేపీపై కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు ఫైర్ అయ్యారు. రాముడు చెప్పాడా దేశంలో హిందువులే ఉండాలని? అని ప్రశ్నించారు. హైదరాబాద్ అభివృద్ధి చెందింది నిజాం వల్లనే అని స్పష్టం చేశారు. నిజాం కి కనీసం బంద్ కాల్ ఇస్తే బాగుండేదని తెలిపారు. అంత్యక్రియలు అయ్యే వరకు అయినా.. పాటిస్తే బాగుండేదని అన్నారు వీహెచ్. బీజేపీ.. ఆర్ఎస్ఎస్ కి భయపడ్డాడు కేసీఆర్ అంటూ ఎద్దేవ చేశారు. మేము సెక్యులర్.. నువ్వు సెక్యులర్ అంటావని తెలిపారు. ఎందుకు నిజాంని గౌరవించలేదు? అని ప్రశ్నించారు. బీజేపీ హిందు.. ముస్లిం పేరుతో పంచాయతీ చేస్తుందని మండిపడ్డారు.
Read also: <a href=”https://ntvtelugu.com/movie-news/aishwarya-rai-bachhan-receives-legal-notice-from-nashik-district-court-303041.html”>Aishwarya Rai: ఐశ్వర్యరాయ్ కి లీగల్ నోటిస్… పది రోజుల్లో కట్టకుంటే…</a>
Also Read
- Bandi Bhagirath : పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్.!
- Drugs : రాపిడో, జొమాటో కొంపముంచుతున్న డెలివరీ బాయ్స్.. మెహదీపట్నంలో పట్టుబడ్డ ముఠా..!
- Ponguleti Srinvias Reddy : తెలంగాణలో ఇళ్లు లేని వారికి గుడ్న్యూస్ చెప్పిన మంత్రి పొంగులేటి..
- Bandi Bhagirath : బండి భగీరథ్ కోసం ముమ్మర వేట.. రంగంలోకి నాలుగు ప్రత్యేక బృందాలు..!
రాముడు చెప్పాడా.. దేశంలో హిందువులే ఉండాలని అంటూ ఫైర్ అయ్యారు. తన రాజ్యాంలో కూడా హిందు.. ముస్లింలు సమానంగా చూశారు రాముడు అంటూ వ్యాఖ్యానించారు. గుజరాత్ సీఎంగా మోడీ చేసిన అరాచకాలు ఎన్ని లేవని మండిపడ్డారు వీహెచ్. నిజాం కొన్ని తప్పులు చేసి ఉండొచ్చు.. ఒకే కారణం చూపి దోషిగా చూడటం సరికాదన్నారు. ఎనిమిది ఏండ్లలో బీజేపీ పేదలకు ఏం చేసింది చెప్పాలి? అని ప్రశ్నించారు. మోడీ రిమోట్ కంట్రోల్ నాగపూర్ లో ఉందని ఆరోపించారు. ఎమ్మెల్యల కొనుగోలు కేసు ఇక్కడ సిట్ విచారణ జరుగుతుంటే.. బీజేపీ సీబీఐకి ఇచ్చిందని ఇది బీజేపీ ధ్వందనీతి అన్నారు వీహెచ్.
Read also: <a href=”https://ntvtelugu.com/telangana-news/brs-first-public-meeting-live-303015.html”>BRS First Public Meeting Live: ఖమ్మంలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ</a>
కేసీఆర్ తలపెట్టిన ఖమ్మం సభకు తన వల్ల లబ్దిపొందిన నాయకులు వచ్చారని మాజీ పీసీసీ పొన్నాల లక్ష్మయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో రైతులకు చెప్పిన రీతిలో పాలన నడుస్తుందా.?అంటూ ప్రశ్నించారు. క్రాఫ్ లోన్ కేవలం 18 లక్షల మందికే అందాయని తెలిపారు. 16 లక్షల మంది రైతుల ఖాతాలు npl గా మారిపోయాయని గుర్తుచేశారు. కేసీఆర్ ఇస్తానన్న రుణమాఫీ చేయకపోవడం తోనే రైతుల ఖాతాలు npl గా మారిపోయాయని తెలిపారు. ఖమ్మం రైతులకు బేడీలు వేసి.. ఇప్పుడు అక్కడే సభ పెడుతున్నాడని మండిపడ్డారు. రైతులకు బేడీలు వేసిన కేసీఆర్ ది రైతు రాజ్యం అట అంటూ ఎద్దేవ చేశారు.
<a href=”https://ntvtelugu.com/news/cm-kcr-started-from-yadadri-to-khammam-303025.html”>High Court: ఇద్దరు అధికారులకు హైకోర్టు శిక్ష.. సాయంత్రం వరకు హాల్లోనే నిలబడండి..</a>
- Tags
- bjp
- BRS
- cm kcr
- T Congress
- VH fire
తాజావార్తలు
-
Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
-
Bandi Bhagirath : పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్.!
-
Silver: బంగారం తర్వాత ఇప్పుడు వెండి.. కేంద్రం కీలక నిర్ణయంతో పెరగనున్న ధరలు..
-
Drugs : రాపిడో, జొమాటో కొంపముంచుతున్న డెలివరీ బాయ్స్.. మెహదీపట్నంలో పట్టుబడ్డ ముఠా..!
-
NEET paper leak: నీట్ పేపర్ లీక్పై కేంద్రం సీరియస్.. ఎన్టీఏలో భారీ ప్రక్షాళన..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..