Venkatesh Netha: బీజేపీతో బీఆర్ఎస్ అంతర్గతం ఒప్పందం.. వెంకటేష్ నేత కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Venkatesh Netha: బీఆర్ఎస్ పార్టీ అంతర్గతంగా బీజేపీతో ఒప్పందంలో ఉందని మాజీ బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ డాక్టర్ బొర్లకుంట వెంకటేశ్ నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రూప్ వన్ అధికారిగా 18 సంల సర్వీస్ ఉండగా రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. మొదట కాంగ్రెస్ నుంచి చెన్నూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి.. ఓడానని అన్నారు. ఆ తర్వాత పెద్దపల్లి ఎంపీగా టీఆర్ఎస్ నుంచి గెలిచానని తలిపారు. బీఆర్ఎస్ సిద్దాంతాలు, నియమ నిబంధనలు.. ఇటీవల జరగుతున్న అంశాల వల్ల బీఆర్ఎస్ రాజీనామా చేశానని కీలక వ్యాఖ్యలు చేశారు.
Read also: Harda Factory Blast : హరదా పేలుడులో పేరెంట్స్ ని కోల్పోయిన పిల్లల ఏంటని ప్రశ్నిస్తున్న స్థానికులు
Also Read
- Bahadurguda: బహుద్దుర్ గుడాలో హైటెన్షన్..!
- Telangana Cabinet: గ్రామ పంచాయతీలకు గుడ్న్యూస్.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..
- Ration Cardholders: రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ నెల 31 వరకే అవకాశం..
- Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
ఐదేళ్ల పాటూ తెలంగాణ అభివృద్ధి కోసం పార్లమెంట్ లో గళమెత్తి పోరాడానని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ అంతర్గతంగా బీజేపీతో ఒప్పందంలో ఉందని అన్నారు. బీజేపీతో బీఆర్ఎస్ చేతులు కలిపిందన్నారు. 2018 లో రాజకీయ జన్మ నిచ్చింది కాంగ్రెస్ పార్టీ అన్నారు. రాహుల్ యాత్ర నన్ను ప్రేరేపించిందన్నారు. రాహుల్ నాయకత్వంలో నా లక్ష్యాన్ని చేరుకుంటా అని తెలిపారు. కాంగ్రెస్ లో బేషరతుగా చేరానని అన్నారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని తెలిపారు. బీఆర్ఎస్ అపరిపక్వ ప్రకటనలు ఏ పార్టీకి సరైంది కాదన్నారు. బీఆర్ఎస్ గెలిచే స్థానాల్లో బీజేపీ అంతర్గత మద్దతు బీజేపీ స్థానాల్లో బీఆర్ఎస్ మద్దతు ఇవ్వనుందని తెలిపారు. పార్టీ సిద్దాంతాలు నచ్చలేదని.. రాజీనామా లేఖలో కేసీఆర్ కు స్పష్టం చేశానని అన్నారు.
Read also: AP Budget 2024: ఏపీ వార్షిక బడ్జెట్ రూ. 2,86, 389 కోట్లు
ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్) కేసీ వేణుగోపాల్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కల సమక్షంలో బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ డాక్టర్ బోర్లకుంట వెంకటేష్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల కోసం మంచిర్యాల జిల్లా జన్నారం మండలం తిమ్మాపూర్కు చెందిన నేత వెంకటేష్ మందు బాబుల రాజకీయాల్లోకి వచ్చారు. 2018లో కాంగ్రెస్ తరపున చెన్నూరు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరి 2019లో పెదపడల్లి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. తాజాగా లోక్సభ ఎన్నికల సందర్భంగా స్వదేశానికి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.
Vandebharat Sleeper Trains: తెలుగు రాష్ట్రాల్లో వందే భారత్ స్లీపర్ రైళ్లు వచ్చేస్తున్నాయి..!!
తాజావార్తలు
-
Sakshi Jha: సాక్షి ఝా ‘మ్యాన్ హేటర్’ వ్యాఖ్యలు.. భర్తకు మద్యం తాగించి చంపాలనుకుంటున్నట్లు చెప్పిన వైనం
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Fauji: ఇన్స్టాగ్రామ్ను షేక్ చేసిన ప్రభాస్.. ‘ఫౌజీ’ ఫస్ట్ లుక్తో ఆల్టైమ్ రికార్డు!
-
Vikram-1 Launch: చరిత్ర సృష్టించిన విక్రమ్-1.. భారత తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విజయవంతం
-
Aamir Khan: ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్..అమీర్ ఖాన్ను టార్గెట్ చేసిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్!
ట్రెండింగ్
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?