Anvesh Reddy: ధరణి భూ సమస్యలు సృష్టిస్తోంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకం ధరణి. అయితే ఈ ధరణితో భూ సమస్యలు మరిన్ని పెరుతున్నాయని అన్నారు టీపీసీసీ కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ అన్వేష్ రెడ్డి. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో భూమి హక్కు పత్రాల కోసం 5 సంవత్సరాలుగా రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని ఆరోపించారు. ధరణి భూ సమస్యలు పెంచుతుంది తప్ప..నిజమైన హక్కు దారుడికి పట్టపుస్తకాలు రావడం లేదని మండిపడ్డారు. అంతేకాకుండా.. ధరణి కారణంగా ఎమ్మార్వో లని కూడా తగులబెట్టిన పరిస్థితి వచ్చిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 30 లక్షల ఎకరాలకు పుస్తకాలు అందలేదని, నిజమైన హక్కుదారులను కూడా నిషేధిత జాబితాలో పెట్టారని ఆయన ధ్వజమెత్తారు.
రైతుల దగ్గర భూములను లాక్కొని రియల్ ఎస్టేట్ చేస్తున్నారని, రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ భూ రికార్డులు హక్కులకు సంబంధించిన రైతులకు మద్దతుగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. జులై 6 వ తేదీ ఉదయం 10 – 5 వరకు ఇందిరా పార్కు దగ్గర ధరణి రచ్చబండ నిర్వహిస్తున్నామని, భూ పట్టాల కోసం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగే వారంతా హాజరు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఇబ్బందులు పడే రైతాంగానికి అండగా ఉంటామని, నిజమైన హక్కుదారుకు పట్టాలు ఇవ్వండని ఆయన డిమాండ్ చేశారు. బాధితుల పక్షాన కిసాన్ కాంగ్రెస్ అండగా ఉంటుందని ఆయన వెల్లడించారు.
Also Read
- Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
- TG SAFE: ఫుడ్ లవర్స్ అలర్ట్.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న చట్నీస్, పిస్తా హౌస్ సహా ఈ 7 రెస్టారెంట్లు!
- Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ, మండలి సమావేశాల ముహూర్తం ఖారారు..
- Metro Rail: ఓల్డ్ సిటీలో ఊపందుకున్న మెట్రో రైలు పనులు.. అధికారులకు ఎండీ కీలక ఆదేశాలు..
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!