BRS Foundation Day: నేడు బీఆర్ఎస్ 24వ ఆవిర్భావ దినోత్సవం..
BRS Foundation Day: నేడు బీఆర్ఎస్ 24వ ఆవిర్భావ దినోత్సవాల్సి ప్రతి ఒక్కరు తమ కార్యాలయాల్లో జరుపుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 2001 ఏప్రిల్ 27న జలదర్శిలో రెపరెపలాడిన గులాబీ జెండా విజయవంతమై 23 ఏళ్లు పూర్తి చేసుకొని 24 ఏళ్లలోకి అడుగుపెడుతోందన్నారు. ఈ సందర్భంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కార్యకర్తలు, నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇవాళ ఉదయం 9 గంటలకు తెలంగాణ భవన్లో పార్టీ జెండాను కెటి రామారావు ఆవిష్కరించనున్నారు. పార్లమెంటరీ ఎన్నికల్లో పార్టీ మొత్తం నిమగ్నమై ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ జిల్లా కార్యాలయాల్లో ఆవిర్భావ దినోత్సవాలను నిర్వహించాలని పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు.
Read also: Earthquake: తైవాన్లో మరోసారి భూకంపం.. రిక్టర్ స్కేల్పై 6.1గా నమోదు
Also Read
- Telangana Legislative Council: ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్, ప్రో. కోదండరాం
- Petrol, Diesel: రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత భయాల వేళ.. సివిల్ సప్లై కమిషనర్ కీలక ప్రకటన
- Traffic Constable: రైతు ఇబ్బంది తీర్చిన ట్రాఫిక్ కానిస్టేబుల్.. స్థానికుల నుంచి ప్రశంసల వర్షం
- BRS 26th Foundation Day: 25 ఏళ్ల ప్రయాణం.. 26వ వసంతంలోకి బీఆర్ఎస్
ఆవిర్భావ వేడుకల్లో పార్టీ జిల్లా అధ్యక్షులు, కార్యవర్గం, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొనాలని ఆయన సూచించారు. లోక్సభ ఎన్నికల కోడ్ను దృష్టిలో ఉంచుకుని, బీఆర్ఎస్ పార్టీ 24వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఎలాంటి ఆర్భాటాలు లేకుండా నిర్వహించాలని పార్టీ పిలుపునిచ్చింది. ఈ మేరకు అన్ని జిల్లాల కార్యాలయాల్లో పార్టీ జెండాలను ఎగురవేయాలని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె.టి.రామారావు పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా పార్లమెంటరీ ఎన్నికల కార్యక్రమాల్లో పార్టీ మొత్తం నిమగ్నమై ఉన్న నేపథ్యంలో జిల్లా కార్యాలయ కేంద్రంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా పార్టీ కమిటీతో పాటు పార్టీ ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు పాల్గొనాలని కోరారు.
Read also: Rajasthan : చెరువులో కాలు జారి.. తండ్రికొడుకులతో సహా నలుగురు మృతి
తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, అస్తిత్వాలపై ఆధారపడిన బీఆర్ఎస్ అనేక ఒడిదుడుకులను చవిచూసింది. ఆనాటి ముందుచూపు వ్యూహం 2009 డిసెంబర్ 9 ప్రకటనకు, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి దారితీసింది. 2001లో కరీంనగర్లో జరిగిన సింహగర్జన బహిరంగ సభ నుంచి డిసెంబర్ 16, 2010న వరంగల్లో జరిగిన తెలంగాణ మహాగర్జన వరకు దాదాపు తెలంగాణలోని ప్రతి మండలంలోనూ, ప్రతి రెవెన్యూ డివిజన్లోనూ కేసీఆర్ బహిరంగ సభలు నిర్వహించారు. బస్తీబాట, పల్లెనిద్ర, తండానిద్ర ఇలా అనేక రూపాల్లో దాదాపు 14 ఏళ్లపాటు అవిశ్రాంతంగా పోరాడారని తెలిపారు.
Earthquake: తైవాన్లో మరోసారి భూకంపం.. రిక్టర్ స్కేల్పై 6.1గా నమోదు
తాజావార్తలు
-
Jyoti Poorvaj : అందాలతో మంట రాజేస్తున్న జ్యోతి పూర్వాజ్
-
Kidney Stones Rising in Summer: వేసవిలో కిడ్నీల్లో పెరిగిపోతున్న రాళ్లు.. ఇలా చెక్ పెట్టండి..!
-
Ajit Doval: యూఏఈలో అజిత్ దోవల్ పర్యటన.. దౌత్య సంబంధాలపై చర్చ
-
Maro Charitra: ఆ ఒక సినిమా వల్ల.. 20 జంటలు ఆత్మహత్య?
-
OnePlus Nord CE 6 Lite 5G: 7,000mAh బ్యాటరీ + Dimensity 7400 Apex.. వన్ప్లస్ నార్డ్ సిఇ 6 లైట్ ఫీచర్లు వెల్లడి
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!