Crime news: తండ్రి రెండో వివాహం.. సుత్తితో కొట్టిన చంపిన కొడుకు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ramanthapur Crime: సమాజంలో మానవ సంబంధాలు, రక్త సంబంధాలకు అర్థం లేకుండా పోతుంది. కొడుకును పెంచి పోషించిన తండ్రిని చావుకు పంపిస్తున్న కసాయిల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. మానవ సమాజంలో రోజురోజుకూ నేరాలు రాజ్యమేలుతున్నాయి. నియంత్రణ లేకుండా ఎక్కడ చూసినా అఘాయిత్యాలు, హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. రక్తసంబంధాలను సైతం మరిచి చిన్న చిన్న విషయాలకే దారుణ హత్యలకు పాల్పడుతున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి.
Read also: TSPSC Case: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు.. రంగంలోకి ఈడీ
Also Read
- OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
- Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
- Job Notification: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. 12,256 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..
- Off The Record : కాంగ్రెస్ పార్టీలో కుంపటి రాజేసిన 4 కోట్ల విలువైన భూమి
హైదరాబాద్ రామంతాపూర్ ఘోరం చోటుచేసుకుంది. డబ్బులు ఇవ్వలేదని తండ్రిని కిరాతకంగా చంపాడు కసాయి కొడుకు. రామంతపూర్ వివేక్ నగర్ కి చెందిన పాండు సాగర్ కి గత ముపై సంవత్సరాల క్రితం వివాహమైంది. పవన్, సాయి ప్రశాంత్, యశ్వంత్ అనే ముగ్గురు కుమారులు ఉన్నారు. రామంతపూర్ లో టెంట్ హౌస్ నిర్వహిస్తుంటాడు పాండు సాగర్. అయితే వారిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ.. పాండు సాగర్ నాలుగు సంవత్సరాల క్రితం పీర్జాధిగూడకి చెందిన విజయ లక్ష్మిని రెండోవ వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు ప్రస్తుతం రెండో భార్య విజయ లక్ష్మి తోనే ఉంటున్నాడు. మొదటి భార్య వద్ద వెళ్లకుండా రెండో భార్య వద్దనే ఉండి జీవనం కొనసాగిస్తున్నారు.
అయితే.. టెంట్ హౌస్ సామానును పెట్టడానికి శ్రీనివాసపురంలో ఒక అపార్ట్మెంట్ లో రెంటు తీసుకున్నాడు. ఆ అపార్ట్ మెంట్ వద్దకి మొదటి భార్య కుమారుడు పవన్ అక్కడకు వచ్చాడు. డబ్బులు అవసరమని కవాలని గొడవకు దొగాడు. అయితే తండ్రి తన వద్ద ఒక్కరూపాయి కూడా లేదని, ఒక వేళ వున్నా నీకు ఇచ్చే ప్రసక్తే లేదని తెగేసి చెప్పాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన కొడుకు పవన్ తండ్రిపై దాడికి దిగాడు. టెంట్ హౌజ్ నుండి తెచ్చిన సుత్తితో తండ్రి తలపై అతి దారుణంగా కొట్టి హత్య చేసాడు. పాండు సాగర్ అక్కడే కుప్పకూలిపోయాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటా హుటిన చేరుకున్న పోలీసులు పవన్ ను అదుపులో తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Nirmala Sitharaman: భారత్ లో ముస్లింల జనాభా అధికం.. పాకిస్థాన్ కంటే మనమే టాప్
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!