ఇళ్ల మధ్యలో బార్లు, పబ్లను తొలగించాలని హైకోర్టులో పిటిషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇళ్ళ మధ్యలో పబ్ లు, బార్లు ఏర్పాటు చేయడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. శుక్రవారం ఈ పిటీషన్ హైకోర్టు విచారించింది. జూబ్లీహిల్స్ రెసిడెన్షియల్ ఏరియాలో పబ్లు ఏర్పాటు చేయడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పబ్ లు, బార్ అండ్ రెస్టారెంట్లను తొలగించాలంటూ హైకోర్టులో పిటిషన్ వేసిన జూబ్లీహిల్స్ లోని రెసిడెన్షియల్ అసోసియేషన్స్ సభ్యులు. తదుపరి విచారణ ఈనెల 22కు హైకోర్టు వాయిదా వేసింది.
Read Also: ఉపాధి కల్పించే వారికి ప్రభుత్వం అండగా ఉంటుంది: కేటీఆర్
Also Read
కాగా ఇప్పటికే ఇళ్ల మధ్యలో పబ్లు, బార్ల ఏర్పాటుతో ప్రజలకు అసౌకర్యం కలగడమే కాకుండా రాత్రి సమాయాల్లో డ్రంకెన్ డ్రైవ్ కారణంగా వేగంగా వెళ్తు సామాన్యు ప్రాణాలను బలిగొంటున్నారు. పోలీసులు ఎన్ని జాగ్రత్తలు తీసుకోమని పదేపదే చెబుతున్నా మందు బాబులు వినడం లేదు. అంతే కాకుండా రాత్రి సమయాల్లో మత్తులో ఉండటంతో మహిళలపై అనుచిత ప్రవర్తన ప్రదర్శిస్తు వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నా ఘటనలు కూడా ఎక్కువే అవుతున్నాయి. జూబ్లీహిల్స్ రెసిడెన్షియల్ అసోషియేషన్స్ సభ్యులు వేసిన పిటీషన్ పై కోర్టు ఎలాంటి తీర్పును ఇస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
RR Vs LSG: మార్ష్ వీర విహారం.. రాజస్థాన్ రాయల్స్ ముందు భారీ టార్గెట్..
-
Chairmans Desk : ప్రపంచమంతా మాంద్యం గుప్పిట్లో ఉంటే.. దక్షిణాది మాత్రం సేఫ్ జోన్లోనే ఉందా..? |
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Telangana Jobs : మెడికల్ జాబ్స్ అలర్ట్.. 433 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల మెరిట్ లిస్ట్ విడుదల.!
-
PM Modi: నార్వే నుంచి ఇటలీకి బయల్దేరిన మోడీ.. జార్జియా మెలోనితో భేటీకానున్న ప్రధాని
ట్రెండింగ్
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!