Talasani srinivas: కాంగ్రెస్, బీజేపీ నేతలకు తలసాని సవాల్.. అభ్యర్థులను ప్రకటించే దమ్ముందా?
Talasani srinivas: వారం రోజుల్లోగా అభ్యర్థులను ప్రకటించాలని కాంగ్రెస్, బీజేపీలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సవాల్ విసిరారు. కాచిగూడలోని తుల్జా భవానీ ట్రస్టుకు వచ్చిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీల నేతలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సవాల్ విసిరారు. దమ్మున్న అధినేత కేసీఆర్ ఎన్నికల నోటిఫికేషన్ కు ముందే అభ్యర్థులను ప్రకటించారు. వారం రోజుల్లోగా అభ్యర్థులను ప్రకటించాలని కాంగ్రెస్, బీజేపీలకు సవాల్ విసిరారు. తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలకు చెప్పే ధైర్యం మాకు ఉంది. నువ్వు ఏం చేశావో చెప్పగలవా? అని డిమాండ్ చేశారు. బీజేపీకి అభ్యర్థులు లేరని, కాంగ్రెస్ పార్టీ పోరాటానికే పరిమితమైందని మండిపడ్డారు. కేసీఆర్ సారథ్యంలోని తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతోనే ప్రజలు బీఆర్ఎస్ వైపు తిరిగి వస్తారన్నారు.
Read also: Jagadish Reddy: కాంగ్రెస్, బీజేపీలకు 119 స్థానాల్లో పోటీచేసే అభ్యర్థులే లేరు..!
Also Read
- Explore to Expand: తెలంగాణ టూ గ్లోబల్.. 'ఎక్స్ప్లోర్ టు ఎక్స్పాండ్' వేదికను ఆవిష్కరించిన మంత్రి శ్రీధర్ బాబు
- Revanth Reddy: ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి 'బంపర్ గిఫ్ట్'.. 100 రోజుల్లో రూ. 6 వేల కోట్లు క్లియర్!
- Abhishek Sharma: హనుమాన్ ఆలయంలో కాటేరమ్మ కొడుకు.. రేపు దబిడిదిబిడే..
- Gas Effect: ఇడ్లీ రూ.75, దోశ రూ.80, ఫుల్ మీల్స్ రూ.200.. ‘ఏంది సార్ ఇది.. మేం తినలేం ఇక’
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను సోమవారం తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. కేవలం ఏడుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్ ఇవ్వబోమని కేసీఆర్ ప్రకటించారు. బోథ్, ఖానాపూర్, ఆసిఫాబాద్, వైరా, కోరుట్ల, ఉప్పల్, వేములవాడ స్థానాల అభ్యర్థులు మారారు. ఈసారి రెండు చోట్ల పోటీ చేయబోతున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. మొత్తం 105 మంది అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించారు. అయితే అభ్యర్థులను ఉన్నత స్థాయిలో ప్రకటించారు. కేవలం 4 సీట్లు పక్కన పెట్టి.. మిగిలిన 115 స్థానాలకు అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించారు. గోషామహల్, నాంపల్లి, జనగామ, నర్పాపూర్ సీట్లను కేసీఆర్ పెండింగ్లో ఉంచారు. త్వరలో అభ్యర్థులను ప్రకటిస్తామని వివరించారు. స్థానిక నేతల కోరిక మేరకు గజ్వేల్తో పాటు కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నట్టు కేసీఆర్ ప్రకటించారు. ఇందులో ప్రత్యేకంగా ఏమీ లేదని వివరించారు. అక్టోబర్ 16న వరంగల్ లో భారీ ర్యాలీ ఉంటుందని.. అదే రోజు తన పార్టీ మేనిఫెస్టోను ప్రకటిస్తానని కేసీఆర్ తెలిపారు.
Tollywood This Week: ఈ ఇద్దరి పరిస్థితేంటి రాజా?
తాజావార్తలు
-
Manoj Tiwary: “హార్దిక్ పాండ్యా ఒంటరి అయిపోయాడు”.. టీమిండియా మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Princess Amalia, Alexia: డచ్ యువరాణులు అలెక్సియా-అమాలియా హత్యకు నాజీ కుట్ర..
-
NBK112 : బాలయ్య – కొరటాలశివ సినిమాకు అనిరుధ్ సంగీతం?
-
AK47: ‘ఆదర్శకుటుంబం’ షూటింగ్ అప్ డేట్..
-
SRH vs KKR: సన్రైజర్స్ హైదరాబాద్, కోల్కతా హెడ్ టు హెడ్ రికార్డ్స్.. ఇప్పటివరకు కేకేఆర్దే పైచేయి
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!