Talasani srinivas: కాంగ్రెస్, బీజేపీ నేతలకు తలసాని సవాల్.. అభ్యర్థులను ప్రకటించే దమ్ముందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Talasani srinivas: వారం రోజుల్లోగా అభ్యర్థులను ప్రకటించాలని కాంగ్రెస్, బీజేపీలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సవాల్ విసిరారు. కాచిగూడలోని తుల్జా భవానీ ట్రస్టుకు వచ్చిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీల నేతలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సవాల్ విసిరారు. దమ్మున్న అధినేత కేసీఆర్ ఎన్నికల నోటిఫికేషన్ కు ముందే అభ్యర్థులను ప్రకటించారు. వారం రోజుల్లోగా అభ్యర్థులను ప్రకటించాలని కాంగ్రెస్, బీజేపీలకు సవాల్ విసిరారు. తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలకు చెప్పే ధైర్యం మాకు ఉంది. నువ్వు ఏం చేశావో చెప్పగలవా? అని డిమాండ్ చేశారు. బీజేపీకి అభ్యర్థులు లేరని, కాంగ్రెస్ పార్టీ పోరాటానికే పరిమితమైందని మండిపడ్డారు. కేసీఆర్ సారథ్యంలోని తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతోనే ప్రజలు బీఆర్ఎస్ వైపు తిరిగి వస్తారన్నారు.
Read also: Jagadish Reddy: కాంగ్రెస్, బీజేపీలకు 119 స్థానాల్లో పోటీచేసే అభ్యర్థులే లేరు..!
Also Read
- Harish Rao: బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తాం.. హరీష్రావు కీలక వ్యాఖ్యలు..
- KTR: రైతుల కష్టాలపై కేటీఆర్ ఫైర్.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
- Tamannaah: ‘బాహుబలి’ ఫ్లాప్ అయ్యేదే.. తమన్నా షాకింగ్ కామెంట్స్ వైరల్!
- Heatwave Alert in Telangana: వడదెబ్బకు తెలంగాణలో ఐదుగురు మృతి.. ఈ జాగ్రత్తలు పాటించండి
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను సోమవారం తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. కేవలం ఏడుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్ ఇవ్వబోమని కేసీఆర్ ప్రకటించారు. బోథ్, ఖానాపూర్, ఆసిఫాబాద్, వైరా, కోరుట్ల, ఉప్పల్, వేములవాడ స్థానాల అభ్యర్థులు మారారు. ఈసారి రెండు చోట్ల పోటీ చేయబోతున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. మొత్తం 105 మంది అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించారు. అయితే అభ్యర్థులను ఉన్నత స్థాయిలో ప్రకటించారు. కేవలం 4 సీట్లు పక్కన పెట్టి.. మిగిలిన 115 స్థానాలకు అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించారు. గోషామహల్, నాంపల్లి, జనగామ, నర్పాపూర్ సీట్లను కేసీఆర్ పెండింగ్లో ఉంచారు. త్వరలో అభ్యర్థులను ప్రకటిస్తామని వివరించారు. స్థానిక నేతల కోరిక మేరకు గజ్వేల్తో పాటు కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నట్టు కేసీఆర్ ప్రకటించారు. ఇందులో ప్రత్యేకంగా ఏమీ లేదని వివరించారు. అక్టోబర్ 16న వరంగల్ లో భారీ ర్యాలీ ఉంటుందని.. అదే రోజు తన పార్టీ మేనిఫెస్టోను ప్రకటిస్తానని కేసీఆర్ తెలిపారు.
Tollywood This Week: ఈ ఇద్దరి పరిస్థితేంటి రాజా?
తాజావార్తలు
-
Gayapadda Simham: ‘గాయపడ్డ సింహం’ ఓటీటీ రిలీజ్..
-
Honda City facelift: భారత మార్కెట్లోకి సరికొత్త హోండా సిటీ ఫేస్లిఫ్ట్.. అదిరిపోయే లుక్స్, ఫీచర్లు!
-
Kodak QLED Smart TV: కోడాక్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ రిలీజ్.. Google TV 5.0తో థియేటర్ ఫీల్!
-
Peddi: ‘పెద్ది’ నుండి స్పెషల్ సాంగ్ ప్రోమో రిలీజ్.. అదిరిపోయిన చరణ్ – శృతి స్టెప్స్
-
Kangana Ranaut: మెడలో నల్లపూసలు.. చేతికి గాజులు..కంగనా రనౌత్ సీక్రెట్గా పెళ్లి చేసుకుందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!