Telangana: తెలంగాణ కొత్త లోగో ఆవిష్కరణ లేనట్టే..? ఎందుకంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana: కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర చిహ్న ఆవిష్కరణకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. చివరి నిమిషంలో లోగో ఆవిష్కరణను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. తెలంగాణ రాష్ట్ర లోగో ఆవిష్కరణపై సమాలోచనలు కొనసాగుతున్నాయన్నారు. దీంతో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2న తెలంగాణ గీతాన్ని మాత్రమే ఆవిష్కరిస్తున్నారు. కాగా, గుర్తు, జాతీయ గీతానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గత కొద్ది రోజులుగా ప్రముఖులతో చర్చలు జరుపుతున్నారు. ప్రజల పోరాటం, త్యాగాలను ప్రతిబింబించేలా రాష్ట్ర చిహ్నాన్ని తీర్చిదిద్దనున్నట్లు తెలుస్తోంది. అయితే.. కొత్త లోగోలో కాకతీయ తోరణం, చార్మినార్ స్థానంలో అమరవీరుల స్థూపం ఏర్పాటు చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది. చట్టం, న్యాయం, ధర్మానికి ప్రతీకగా ఉండే మూడు సింహాల లోగోను పైభాగంలో పొందుపరిచిన కొన్ని చిత్రాలు నెట్లో వైరల్ అవుతున్నాయి.
Read also: Rangareddy Crime: డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య.. హత్య అంటున్న కుటుంబ సభ్యులు
Also Read
- Fish Medicine: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేపమందు ప్రసాదం పంపిణీ.. రాత్రి 9 గంటల వరకే.!
- TG EAPCET 2026 : విద్యార్థులకు అలర్ట్.. టీజీ ఎప్సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
- Supreme Court: పెళ్లికి ముందు శృంగారంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..
- Minister Sridhar Babu : ‘హిట్లర్’ వ్యాఖ్యలపై రగడ.. కేసీఆర్ వీడియోతో శ్రీధర్ బాబు కౌంటర్.!
ఈ లోగోను రేవంత్ ప్రభుత్వం దాదాపు ఖరారు చేసిందని వార్తలు హల్చల్ చేస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగైదుకు పైగా డిజైన్లను పరిశీలించగా, ఒక్కటి మాత్రమే ఖరారు చేసిందని చెబుతున్నారు. మరో రెండు రోజుల్లో అవతారోత్సవం ఉన్న నేపథ్యంలో విడుదల చేయాలని నిర్ణయించుకున్నప్పటికీ వాయిదా వేసినట్లు అధికారికంగా ప్రకటించారు. మరోవైపు రాష్ట్ర చిహ్నం మార్పును ఖండిస్తూ రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసనలు తెలుపుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని, కావాలనే రాజముద్రను మారుస్తోందని విమర్శించారు. తెలంగాణ చారిత్రక చిహ్నాలను తొలగిస్తున్నారని, చార్మినార్ లోగోను తొలగిస్తున్నారని, హైదరాబాద్ను అవమానించడమేనని కేటీఆర్ అన్నారు. కాకతీయ కళాక్షేత్రాన్ని ఎలా తొలగిస్తారని ప్రభుత్వాన్ని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ క్రమంలో ఎలాంటి వివాదాలకు తావులేకుండా రూపొందించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
Rangareddy Crime: డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య.. హత్య అంటున్న కుటుంబ సభ్యులు
తాజావార్తలు
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కలకలం.. బెన్ స్టోక్స్పై వేటు తప్పదా?
-
Obsession Heroine : ‘అబ్సెషన్’ గర్ల్ను పరిచయం చేసింది మన దర్శకుడే !
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
TMC Rebellion: మమతా బెనర్జీకి కోలుకోలేని దెబ్బ.. పక్కా ప్లాన్తో పార్టీని వీడిన ఆ 20 మంది ఎంపీలు..
ట్రెండింగ్
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?