Telangana: తెలంగాణ కొత్త లోగో ఆవిష్కరణ లేనట్టే..? ఎందుకంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana: కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర చిహ్న ఆవిష్కరణకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. చివరి నిమిషంలో లోగో ఆవిష్కరణను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. తెలంగాణ రాష్ట్ర లోగో ఆవిష్కరణపై సమాలోచనలు కొనసాగుతున్నాయన్నారు. దీంతో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2న తెలంగాణ గీతాన్ని మాత్రమే ఆవిష్కరిస్తున్నారు. కాగా, గుర్తు, జాతీయ గీతానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గత కొద్ది రోజులుగా ప్రముఖులతో చర్చలు జరుపుతున్నారు. ప్రజల పోరాటం, త్యాగాలను ప్రతిబింబించేలా రాష్ట్ర చిహ్నాన్ని తీర్చిదిద్దనున్నట్లు తెలుస్తోంది. అయితే.. కొత్త లోగోలో కాకతీయ తోరణం, చార్మినార్ స్థానంలో అమరవీరుల స్థూపం ఏర్పాటు చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది. చట్టం, న్యాయం, ధర్మానికి ప్రతీకగా ఉండే మూడు సింహాల లోగోను పైభాగంలో పొందుపరిచిన కొన్ని చిత్రాలు నెట్లో వైరల్ అవుతున్నాయి.
Read also: Rangareddy Crime: డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య.. హత్య అంటున్న కుటుంబ సభ్యులు
Also Read
- Karimnagar : కరీంనగర్లో పొలిటికల్ హీట్.. నేతల అరెస్టులు, వరుస ఘటనలతో టెన్షన్.!
- Harish Rao: బీఆర్ఎస్ నిలదీస్తే గానీ సోయి రాదా? సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ఫైర్
- Banded Krait Snake: వరంగల్ జిల్లాలో డేంజరస్ స్నేక్.. 'బాండెడ్ క్రైట్'గా గుర్తించిన అటవీ అధికారులు!
- HCU Drugs: హెచ్సీయూలో గంజాయి కలకలం.. 17 మంది విద్యార్థులకు పాజిటివ్!
ఈ లోగోను రేవంత్ ప్రభుత్వం దాదాపు ఖరారు చేసిందని వార్తలు హల్చల్ చేస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగైదుకు పైగా డిజైన్లను పరిశీలించగా, ఒక్కటి మాత్రమే ఖరారు చేసిందని చెబుతున్నారు. మరో రెండు రోజుల్లో అవతారోత్సవం ఉన్న నేపథ్యంలో విడుదల చేయాలని నిర్ణయించుకున్నప్పటికీ వాయిదా వేసినట్లు అధికారికంగా ప్రకటించారు. మరోవైపు రాష్ట్ర చిహ్నం మార్పును ఖండిస్తూ రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసనలు తెలుపుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని, కావాలనే రాజముద్రను మారుస్తోందని విమర్శించారు. తెలంగాణ చారిత్రక చిహ్నాలను తొలగిస్తున్నారని, చార్మినార్ లోగోను తొలగిస్తున్నారని, హైదరాబాద్ను అవమానించడమేనని కేటీఆర్ అన్నారు. కాకతీయ కళాక్షేత్రాన్ని ఎలా తొలగిస్తారని ప్రభుత్వాన్ని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ క్రమంలో ఎలాంటి వివాదాలకు తావులేకుండా రూపొందించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
Rangareddy Crime: డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య.. హత్య అంటున్న కుటుంబ సభ్యులు
తాజావార్తలు
-
Yashwant Varma: జస్టిస్ యశ్వంత్ వర్మకు షాక్.. విచారణ కమిటీ సంచలన రిపోర్ట్
-
Tollywood : ఈమధ్య సినిమాలు ఫ్లాప్ అవడానికి కారణమిదేనా?
-
PM Modi: ప్రధాని మోడీ, ప్రియాంకా గాంధీల మధ్య సరదా సంభాషణ..‘‘మీరు మారిపోయారు’’ అని ఖర్గే కౌంటర్..
-
Independence Day 2026: యుద్ధాలు.. జనాభా మార్పులు..! మన ముందు తరాలు చూడబోయే భారతావని ఎలా ఉండబోతోంది?
-
Vangalapudi Anitha: రోడ్డెక్కడం కాదు.. అసెంబ్లీకి రావాలి.. వైసీపీకి అనిత సూచన
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..