Harish Rao: వ్యవసాయంలో 10 శాతం వృద్ధి రేటు తెలంగాణ సాధించింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao: వ్యవసాయంలో 10 శాతం వృద్ధి రేటు తెలంగాణ సాధించిందని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. నాబార్డ్ స్టేట్ క్రెడిట్ సెమినార్ లో ముఖ్య అతిథిగా ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు, సీఎస్, ఆర్బీఐ, బ్యాంకర్లు.. హాజరయ్యారు. 2023-24 స్టేట్ ఫోకస్ పేపర్ ను మంత్రి హరీష్ విడుదల చేసారు. నాబార్డు సహకారంతో రాష్ట్రంలో అనేక మంచి కార్యక్రమాలు చేశామన్నారు. గోడౌన్ ల నిర్మాణానికి నాబార్డ్ ఎంతో సహాయం చేసిందని తెలిపారు. గత ఏడు ఏళ్లలో తెలంగాణలో ఎక్కడ ఎరువుల కొరత లేదని పేర్కొన్నారు. వరి ధాన్యం ఉత్పత్తి 5 రెట్లు పెరిగిందని అన్నారు. నాబార్డు, తెలంగాణ ప్రభుత్వం ముందు చూపుతో ఎన్నో కార్యక్రమాలు చేపట్టాయని పేర్కొన్నారు.
Read also: OTR about Ganta Srinivasa Rao: ‘అమ్మో గంటా’..! దూరం జరుగుతున్న నేతలు.. ఆ పేరు చెబితే నేతల ఉలికిపాటు
Also Read
- Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
- Constable Suicide: డీజీపీ కార్యాలయంలో తుపాకితో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య.!
- Mutyam Venkataramana: ఆదాయానికి మించిన ఆస్తులు.. ట్రాన్స్కో డీఈ అరెస్టు.! రూ.400 కోట్ల ఆస్తులపై ఏసీబీ దర్యాప్తు.!
- CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
బసవేశ్వర, సంగమేశ్వర ప్రాజెక్ట్ ల నిర్మాణానికి సహకరించాలని నాబార్డ్ ను కోరుతున్నామన్నారు. తెలంగాణ రోల్ మోడల్ అని మంత్రి తెలిపారు. మిషన్ కాకతీయ ను కేంద్ర ప్రభుత్వం అమృత్ సరోవర్ పేరుతో దేశ వ్యాప్తంగా చేపడుతుందని తెలిపారు. రైతు బందు కూడా ఆదర్శం… ఇప్పటికీ 9 సార్లు ఇచ్చామని గుర్తు చేశారు. ఈనెల 28 నుండి 10 వ ఇన్స్టాల్ మెంట్ ఇవ్వబోతున్నామని తెలిపారు మంత్రి. మా ఆర్థిక వనరుల మీద ప్రభావం పడ్డడం, FRBM లో కేంద్రం కోత పెట్టిన రైతు బంధు ఆపలేదన్నారు. ఉచిత కరెంట్ వల్ల 18 వేల కోట్ల సబ్సిడీ ఒక్కో రైతు కు ఇస్తున్నామని తెలిపారు. తెలంగాణ gsdp లో వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ సెక్టార్ ల భాగస్వామ్యం 19 శాతం అని తెలిపారు. వ్యవసాయంలో 10 శాతం వృద్ధి రేటు తెలంగాణ సాధించిందని అన్నారు. వ్యవసాయ రంగం లో సాంకేతికత ను ఇంకా పెంచాల్సిన అవసరం ఉందని తెలిపారు. రైతుల కోసం ఎంతో చేసిన ఇంకా చేయాల్సింది చాలా ఉందని సీఎం కేసీఆర్ చెబుతారన్నారు. రైతు ఆదాయం డబుల్ కావాలని అనేది నినాదంగా కాకుండా నిజం కావాలని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.
Omicron BF7: కరోనా విజృంభనపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన
తాజావార్తలు
-
US Defense Budget: ప్రపంచాన్ని వణికిస్తున్న అమెరికా డిఫెన్స్ బడ్జెట్.. షాక్కు గురి చేస్తున్న లక్షల కోట్లు!
-
WTC Final 2027: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2027 ఫైనల్ వేదిక, తేదీలు ఖరారు.!
-
Vijayashanti: నటించాలని లేదు కానీ.. విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kandula Jessie: 108 దేశాలు, 12 వేల మంది పోటీదారులు.. ప్రపంచ అంతరిక్ష మిషన్కు ఎంపికైన ఏపీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని!
-
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్, నేతన్నలకు భరోసా..
ట్రెండింగ్
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!