KCR Govt: ఇమామ్లు, మౌజంలకు గుడ్న్యూస్.. మరో 7 వేల మందికి గౌరవ వేతనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KCR Govt: మరికొద్ది నెలల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అన్ని పార్టీలు ఇప్పటికే దూకుడు పెంచాయి. గెలుపు కోసం తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. అధికార బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది. అందులో భాగంగానే సంక్షేమ పథకాల అమలులో వేగం పెరిగింది. అన్ని వర్గాలను ఆకట్టుకునేలా సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. ఇప్పటికే రెండో విడత గొర్రెల యూనిట్ల పంపిణీ, బంజరు భూమి పట్టాల పంపిణీ, రైతు బంధు వంటి కార్యక్రమాలు చేపట్టారు. రైతు రుణమాఫీ, రూ.లక్ష సాయం, మైనార్టీలకు గృహలక్ష్మి పథకాల అమలుకు రూ. లక్ష ఆర్థిక సహాయాన్ని రూపొందించారు. తాజాగా రాష్ట్రంలోని మరో 7,005 మంది ఇమామ్ లు, మౌజమ్ లకు నెలకు రూ.5 వేలు గౌరవ వేతనం ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల జరిగిన శాసనసభ వర్షాకాల సమావేశాల్లో గౌరవ వేతనం పొందుతున్న ఇమామ్లు, మౌజామ్ల లబ్ధిదారుల సంఖ్యను పెంచాలని ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఒవైసీ ప్రభుత్వాన్ని కోరారు.
Read also: Minister KTR: నేతన్న బీమా అర్హత వయస్సు పెంపు.. ఎంతంటే..?
Also Read
- Vivek Venkataswamy: చెన్నూరుకు మహర్దశ.. రూపురేఖలు మారుస్తా.. మోడల్ పట్టణంగా తీర్చిదిద్దుతా
- Revanth Reddy: తెలంగాణలో ఓట్ల తొలగింపుపై రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్.. కాంగ్రెస్ శ్రేణులకు కీలక సూచనలు!
- Off The Record: తెలంగాణలో కేబినెట్ విస్తరణ ఎప్పుడు..? ఎవరికీ ఛాన్స్..?
- OTR: యాక్టివ్ మోడ్లోకి షకీల్.. కవిత ఎఫెక్ట్, కేటిఆర్ వార్నింగ్ కారణమా ?
ఈనేపథ్యంలో.. సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించి రాష్ట్రంలో ఇప్పటికే సుమారు 10 వేల మంది మౌజమ్లు, ఇమామ్లకు గౌరవ వేతనం ఇస్తున్నట్లు తెలిపారు. మరో 7 వేల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని.. అన్నింటికి రేపు సాయంత్రంలోగా ఉత్తర్వులు ఇస్తామని ఆదివారం జరిగిన సమావేశాల్లో వెల్లడించారు. హిందూ దేవాలయాల్లో పూజలు చేసే పూజారులకు ఇచ్చే విధంగా మౌజమ్లు, ఇమామ్లకు కూడా అందజేస్తామని సీఎం అసెంబ్లీలో ప్రకటించారు. సీఎం మాట ప్రకారం.. మరో 7,005 మంది మౌజమ్లు, ఇమామ్లకు గౌరవ వేతనం ఇవ్వాలని ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో ఇప్పటికే 9,995 మంది ఇమామ్ లు, మౌజామ్ లు నెలకు రూ.5 వేలు గౌరవ వేతనం పొందుతుండగా, కొత్తగా చేరిన వారితో కలిపి రాష్ట్రవ్యాప్తంగా గౌరవ వేతనం అందుకుంటున్న ఇమామ్ లు, మౌజమ్ ల సంఖ్య 17 వేలకు చేరింది. ఈ పథకం కింద మసీదుల ఇమామ్లు, మౌజమ్లకు రూ. 1000 గౌరవ వేతనం ఇచ్చేవారు ఆతరువాత.. 1500 ఆపై రూ. 5,000 పెంచడంతో ఇమామ్లు, మౌజంలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
IT Returns : పెరుగుతున్న పన్ను చెల్లింపు దారులు.. కోటీశ్వరులే ఎక్కువ మంది ఉన్నారు
తాజావార్తలు
-
India vs Afghanistan T20: వాషింగ్టన్, నితీష్ ఎంపికపై మాజీ క్రికెటర్ అసంతృప్తి.. గంభీర్పై పరోక్ష విమర్శలు
-
Nepal Flash Floods: నేపాల్ను వెంటాడుతున్న ప్రకృతి విపత్తు.. దార్చులాలో విరిగిపడిన కొండచరియలు
-
Vivek Venkataswamy: చెన్నూరుకు మహర్దశ.. రూపురేఖలు మారుస్తా.. మోడల్ పట్టణంగా తీర్చిదిద్దుతా
-
Lenovo Yoga Tab Plus Gen 2: 12,700mAh బ్యాటరీ.. 4K 144Hz డిస్ప్లే.. లెనోవో యోగా ట్యాబ్ ప్లస్ జెన్ 2 వచ్చేసింది
-
Hanuman Ansh Singer: ఒక్క పాటతో అంధ గాయకుడి లైఫ్ టర్న్.. బాలీవుడ్ నుంచి వరుస ఆఫర్లు..
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!