అంగన్వాడి టీచర్లకు జీతాలు పెంచిన ఘనత సీఎం కేసీఆర్ దే…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణం లో నీ సిటీ సెంట్రల్ హాల్ లో టీఎన్జీవో అంగాన్ వాడి టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ కృతజ్ఞత సభకు ముఖ్య అతిథిగా ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… గతం లో వేతనాలు పెంచాలంటే ధర్నాలు చేసి లాఠీ దెబ్బలు తింటే జీతాలు పెరిగేది. తెలంగాణ ఫిరాష్ట్రం లో ఎటువంటి ధర్నాలు లేకుండా అంగన్వాడి లకు జీతాలు పెంచిది రాష్ట్ర ప్రభుత్వం. గత ఎడేళ్లలో అంగన్వాడి టీచర్ లకు మూడు సార్లు జీతాలు పెంచిన ఘనత సీఎం కేసీఆర్ ది మాత్రమే. గుజరాత్ లో అంగన్వాడి టీచర్ జీతం మనం ఇచ్చే అయ జీతం తో సమానం అన్నారు.
గ్యాస్ సిలిండర్ ధర 950 రూపాయలు పంచి సబ్సిడీ ధర తగ్గించింది కేంద్ర ప్రభుత్వం. గ్యాస్ సిలిండర్ ల పై రాష్ట్ర ప్రభుత్వం ట్యాక్స్ విధించలేదు కేంద్రం విధించిన జిఎస్టి మాత్రమే ఉంది. గ్యాస్ సబ్సిడీ ఇప్పుడు 40 రూపాయలు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. అంగన్ వాడి 13950 జీతం లో కేంద్ర ప్రభుత్వ వాటా 2700 మాత్రమే. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో ఈ సారి 18 శాతం బడ్జెట్ తగ్గించింది.రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ను పెంచింది. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ,డీజిల్,గ్యాస్ ధర పెంచుతూ సబ్సిడీ తగ్గిస్తుంది.ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతుంది. ఆనాడు రెండు 200 వందల ఉన్న పెన్షన్ ను 2016 చేసినం. సంక్షేమ పథకాలను కొంత మంది నాయకులు విమర్శిస్తున్నారు. అంగన్వాడి టీచర్లకు 450 సూపర్వైజర్ లాగా నాలుగైదు రోజుల్లో ప్రమోషన్. కరోనా తో ఆర్థికం గా రావాల్సిన ఆదాయం రాకపోవడం వల్లే ఆలస్యం గా జీతాలు వస్తున్నాయి. కానీ రాబోయే రోజుల్లో మొదటి వారం లో జీతాలు వచ్చేలా చర్యలు తీసుకుంటాం అని పేర్కొన్నారు.
Also Read
- Cheyutha Pension : చేయూత పింఛన్కు రేపే డెడ్లైన్.. మిస్ అయితే కష్టమే.!
- Telangana Schools Cross Valuation: స్కూళ్లలో కొత్త రూల్.. ఇక మార్కులు వాళ్లు వేయరు.!
- Harish Rao : రూ.500 కోట్ల భూమి రూ.87 కోట్లకేనా.?రేవంత్కు హరీశ్ రావు లేఖ..!
- Aasara Pensions: ఆసరా పెన్షన్ల పెంపుపై శుభవార్త.. త్వరలో వారికి రూ.6 వేల పెన్షన్..
ఇక ఇప్పటి వరకు చేసింది కేసీఅర్ ఇగ ముందు చెయ్యాల్సింది కూడా కేసీఅర్ నే అందుకే ప్రభుత్వానికి అండగా ఉండాలి. అంగన్వాడి టీచర్ల రిటైర్మెంట్ సంభందించి ముఖ్యమంత్రి గారి తో సమావేశం ఏర్పాటు చేసి సమస్య పరిష్కరిస్తా. అంగన్వాడి టీచర్లు మహిళ సంఘాల్లో ఉండేలా చర్యలు తీసుకుంటాం. ఇల్లు లేని ప్రతి అర్హులైన అంగన్వాడి టీచర్లకు డబుల్ బెడ్ రూం ఇల్లు ఇస్తాం. హుజూరాబాద్ నియోజక వర్గంలో గతం లో ఉన్న మాజీ మంత్రి ఒక్క డబుల్ బెడ్ రూం ఇల్లు కట్టలేదు. ఏడు సంవత్సరాలుగా ఒక్క డబుల్ బెడ్ రూం ఇంటికి కూడా మాజీ మంత్రి గృహ ప్రవేశం చేయకపోవడం దురదృష్టకరం. అంగన్వాడి లకు పి ఎఫ్ ఈ ఎస్ ఐ ల పై ప్రభుత్వ పరిశీలనలో ఉంది. కరోనా తో చనిపోయిన అంగన్వాడి టీచర్ల వారి కుటుంబం లో ఒకరికి ఉద్యోగం అని తెలిపారు.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!