Revanth Reddy: ఏపీలో ఎన్నికల ప్రచారానికి వెళ్తా.. 14 సీట్లు గెలుస్తున్నాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Revanth Reddy: ఏపీలో ఎన్నికల ప్రచారానికి వెళ్తా అని, 14 సీట్లు గెలుస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కారు షెడ్డుకు పోయింది.. డ్రైవర్ కి కాలు విరిగిందన్నారు. బీఎస్పీ సమాజానికి ఆర్ఎస్ ప్రవీణ్ సమాధానం చెప్పుకోవాలన్నారు. 100 రోజుల సంబరాలు ప్రజలు చేసుకుంటారన్నారు. ఎంఐఎం, బీఆర్ఎస్, బీజేపీతో కలిస్తే తిడతామన్నారు. ఎంఐఎం విధానం మా పట్ల మారిందా.. లేదా అనేది ఆ పార్టీ చెప్పాలన్నారు. హరీష్.. పార్టీలో గందర గోళం ఉందని తెలిపారు. నిన్న కవిత ఇంటికి వెళ్లిన హరీష్ వెనకాల నిలబడ్డారన్నారు. ఇప్పుడు ఇది.. రేపు ఏంటి అని గందరగోళం లో హరీష్ ఉన్నాడని అన్నారు. బీజేపీ.. బీఆర్ఎస్ ఇద్దరు కలిసి ప్రభుత్వం పడగోడతం అంటున్నారని తెలిపారు. నాతో కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. ఆ పార్టీ వాళ్ళు మన ప్రభుత్వం వస్తుందని చెప్తున్నారని తెలిపారు. మేము నిర్ణయం తీసుకుంటే ఐదో మనిషి బీఆర్ఎస్ వాళ్లకు మిగలరన్నారు. అతి తెలివి పనులు మానేయాలన్నారు.
Read also: Kriti Kharbanda Marriage: ప్రియుడుతో హీరోయిన్ కృతి కర్బందా వివాహం.. పెళ్లి ఫోటోలు వైరల్!
Also Read
- Pawan Kalyan: పాత వీడియో షేర్ చేసిన పవన్ కల్యాణ్.. తెలంగాణపై నా వైఖరి ఇదే..!
- Ameerpet Fire Accident : మెట్రో పిల్లర్కు క్రాక్.. క్లారిటీ ఇచ్చిన మెట్రో అధికారులు
- CM Revanth Reddy : పాలమూరు సాగునీటి ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే
- Summer Holidays Extended: భారీ శుభవార్త.. జూన్ 14 వరకు వేసవి సెలవులు పొడిగింపు..
ప్రభుత్వం పడగొట్టే పని వాళ్ళు చేస్తే.. నిలబెట్టే పనిలో నేను ఉంటా? అన్నారు. దేనికైనా సిద్ధమన్నారు. నా పని నన్ను చేయనిస్తే మంచిది.. పడగొట్టాలని మీరు అనుకుంటే.. మీరు నిద్రలో ఉంటే.. నీ పక్కన ఎవడు ఉండడు.. మీ ఒంటి మీద బట్టలు తప్పా అన్నారు. కేసీఆర్ ఆనాడు సీఎం గా ఎన్ని మాటలు అన్నాడు.. నల్గొండ సభలో సీఎంగా నన్ను ఏమన్నాడో తెలుసు కదా..! ఇంకా కేసీఆర్ కి అహంకారం అనగలేదని మండిపడ్డారు. గతంలో కేసీఆర్ ఏం మాట్లాడిండో… సోషల్ మీడియాలో ప్రజలు పెడుతున్నారని, వాటిని చూసుకో మని చెప్పండి కేసీఆర్ కి అన్నారు. మోడీ ఇన్ఫ్లుయెన్స్ లో అరెస్ట్.. రాజకీయ లబ్ది పొందేందుకు బీఆర్ఎస్.. బీజేపీ ప్రయత్నం చేస్తున్నాయని తెలిపారు. కాంగ్రెస్ అద్యక్షుడు దళితుడు.. బంగారు లక్ష్మణ్ కూతురిని అవమాన పరిచింది బీజేపీ అని గుర్తు చేశారు. బంగారు లక్ష్మణ్ కుటుంభంని వీధికి వదిలేశారన్నారు. లక్ష రూపాయలు లంచం తీసుకున్నారు అని ఆ పార్టీ పదవి నుండి తీసేసిందన్నారు. ఆ కుటుంబానికి గౌరవం ఇవ్వాలి మోడీ అన్నారని గుర్తు చేశారు.
PM Modi: కాంగ్రెస్ 2జి స్కాం చేస్తే.. బీఆర్ఎస్ నీళ్ళ స్కాం
తాజావార్తలు
-
Delimitation Bill: మళ్లీ తెరపైకి డీలిమిటేషన్ బిల్లు.. 2029 ఎన్నికలే లక్ష్యంగా కేంద్రం కసరత్తు?
-
AP NDA: కూటమి భారీ ప్లాన్.. రెండేళ్ల పాలన ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యాచరణ
-
Vaibhav Brand Value: ఐపీఎల్ సంచలనం వైభవ్ సూర్యవంశీ బ్రాండ్ వాల్యూ షురూ.. ఏడాదికి 2 కోట్లు..
-
Mamata Banerjee: నా సీటు నుంచి పోటీ చేయండి.. మమతా బెనర్జీకి బంపర్ ఆఫర్..
-
NDA Meeting Andhra Pradesh: ఎన్డీఏ భేటీలో రాజ్యసభ స్థానాల పంపకం.. టీడీపీకి 3, జనసేనకు 1..?
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!