Revanth Reddy: ఏపీలో ఎన్నికల ప్రచారానికి వెళ్తా.. 14 సీట్లు గెలుస్తున్నాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Revanth Reddy: ఏపీలో ఎన్నికల ప్రచారానికి వెళ్తా అని, 14 సీట్లు గెలుస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కారు షెడ్డుకు పోయింది.. డ్రైవర్ కి కాలు విరిగిందన్నారు. బీఎస్పీ సమాజానికి ఆర్ఎస్ ప్రవీణ్ సమాధానం చెప్పుకోవాలన్నారు. 100 రోజుల సంబరాలు ప్రజలు చేసుకుంటారన్నారు. ఎంఐఎం, బీఆర్ఎస్, బీజేపీతో కలిస్తే తిడతామన్నారు. ఎంఐఎం విధానం మా పట్ల మారిందా.. లేదా అనేది ఆ పార్టీ చెప్పాలన్నారు. హరీష్.. పార్టీలో గందర గోళం ఉందని తెలిపారు. నిన్న కవిత ఇంటికి వెళ్లిన హరీష్ వెనకాల నిలబడ్డారన్నారు. ఇప్పుడు ఇది.. రేపు ఏంటి అని గందరగోళం లో హరీష్ ఉన్నాడని అన్నారు. బీజేపీ.. బీఆర్ఎస్ ఇద్దరు కలిసి ప్రభుత్వం పడగోడతం అంటున్నారని తెలిపారు. నాతో కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. ఆ పార్టీ వాళ్ళు మన ప్రభుత్వం వస్తుందని చెప్తున్నారని తెలిపారు. మేము నిర్ణయం తీసుకుంటే ఐదో మనిషి బీఆర్ఎస్ వాళ్లకు మిగలరన్నారు. అతి తెలివి పనులు మానేయాలన్నారు.
Read also: Kriti Kharbanda Marriage: ప్రియుడుతో హీరోయిన్ కృతి కర్బందా వివాహం.. పెళ్లి ఫోటోలు వైరల్!
Also Read
- HMDA చీఫ్ ఇంజనీర్ పై ACB ఉక్కుపాదం.. 20 గంటల సోదాలు.. రూ.100 కోట్ల ఆస్తుల గుర్తింపు.!
- Hyderabad: దారుణం.. 7వ తరగతి విద్యార్థినిపై అత్యాచారం.! నిందితుడు అరెస్ట్..
- Hyderabad: ప్రేమ వేధింపుల వివాదం.. కత్తులతో పొడిచి యువకుడిని దారుణ హత్య..!
- Meerpet: ప్లాస్టిక్ గోదాంలో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం..!
ప్రభుత్వం పడగొట్టే పని వాళ్ళు చేస్తే.. నిలబెట్టే పనిలో నేను ఉంటా? అన్నారు. దేనికైనా సిద్ధమన్నారు. నా పని నన్ను చేయనిస్తే మంచిది.. పడగొట్టాలని మీరు అనుకుంటే.. మీరు నిద్రలో ఉంటే.. నీ పక్కన ఎవడు ఉండడు.. మీ ఒంటి మీద బట్టలు తప్పా అన్నారు. కేసీఆర్ ఆనాడు సీఎం గా ఎన్ని మాటలు అన్నాడు.. నల్గొండ సభలో సీఎంగా నన్ను ఏమన్నాడో తెలుసు కదా..! ఇంకా కేసీఆర్ కి అహంకారం అనగలేదని మండిపడ్డారు. గతంలో కేసీఆర్ ఏం మాట్లాడిండో… సోషల్ మీడియాలో ప్రజలు పెడుతున్నారని, వాటిని చూసుకో మని చెప్పండి కేసీఆర్ కి అన్నారు. మోడీ ఇన్ఫ్లుయెన్స్ లో అరెస్ట్.. రాజకీయ లబ్ది పొందేందుకు బీఆర్ఎస్.. బీజేపీ ప్రయత్నం చేస్తున్నాయని తెలిపారు. కాంగ్రెస్ అద్యక్షుడు దళితుడు.. బంగారు లక్ష్మణ్ కూతురిని అవమాన పరిచింది బీజేపీ అని గుర్తు చేశారు. బంగారు లక్ష్మణ్ కుటుంభంని వీధికి వదిలేశారన్నారు. లక్ష రూపాయలు లంచం తీసుకున్నారు అని ఆ పార్టీ పదవి నుండి తీసేసిందన్నారు. ఆ కుటుంబానికి గౌరవం ఇవ్వాలి మోడీ అన్నారని గుర్తు చేశారు.
PM Modi: కాంగ్రెస్ 2జి స్కాం చేస్తే.. బీఆర్ఎస్ నీళ్ళ స్కాం
తాజావార్తలు
-
Prabhas : ‘స్పిరిట్’కు బ్రేక్ ఇచ్చి ‘ఫౌజీ’ సెట్స్ లోకి ప్రభాస్
-
HMDA చీఫ్ ఇంజనీర్ పై ACB ఉక్కుపాదం.. 20 గంటల సోదాలు.. రూ.100 కోట్ల ఆస్తుల గుర్తింపు.!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
Nithiin: ఫ్లాప్ల తర్వాత ఫుల్ ఫోకస్.. వరుసగా మూడు సినిమాలతో భారీ కమ్బ్యాక్కు సిద్ధమైన నితిన్!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!
-
7 అంగుళాల OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, AI యాంటీ-ఫ్రాడ్ ఫీచర్లతో REDMI Note 17 లాంచ్..!
-
Shubman Gill: ఆ ఇద్దరి వల్లే గెలిచాం.. లేదంటే మరో ఓటమే.. గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!