టీఆర్ఎస్ ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ : బండి సంజయ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రజా సంగ్రామ యాత్ర కి కేంద్ర నాయకత్వం మద్దతు పూర్తిగా ఉంది అని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.ఈ ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లి పొర్లు దండాలు పెట్టడం కాదు.. ఇచ్చిన హామీలు అమలు చెయ్యాలి. ఎక్కడికి వెళ్లినా ప్రజలు టీఆర్ఎస్ హామీలు గుర్తు చేస్తున్నారు అని చెప్పిన బండి సంజయ్ తెలంగాణ వచ్చిన తర్వాత విమోచన దినోత్సవం ను ఎందుకు జరపడం లేదు అని ప్రశ్నించారు. సెప్టెంబర్ 17 నిర్వహించే సభకి కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిర్మల్ వస్తున్నారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలు నిర్మల్ రావాలి అని పిలుపునిచ్చారు.
మోదీ, అమిత్ షా లేని దేశాన్ని ఊహించలేము అని చూపిన కరీంనగర్ ఎంపీ టీఆర్ఎస్ ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ.. అక్కడ అన్ని పదవులు వారి కుటుంబానికే కావాలి అని తెలిపారు. భాగ్యలక్ష్మి అమ్మ వారి దగ్గర యాత్ర స్టార్ట్ చేస్తే రెచ్చగొట్టినట్లే. ఎక్కడ ఎన్నికలు జరిగినా ఉద్యోగాలు నోటిఫికేషన్ లు ఇస్తాము అంటారు. కానీ స్టేబుల్స్ కి జీతాలు ఇవ్వకుండా పుస్తకాలు ఇచ్చి చందాలు వసూలు చేసుకోమంటున్నారు. 273000 డబుల్ బెడ్ రూం ఇళ్ళు ఇచ్చాము. తెలంగాణ లో పేదలు అందరికి ఇళ్ళు ఇస్తాము అన్నారు. ఆ లిస్ట్ ఇవ్వండి నేను పీఎం మోదీ దగ్గరకి తీసుకువెళ్తాను అన్నారు.
Also Read
- Telangana Rains: తెలంగాణలో అకాల వర్షాల మోత.. హైదరాబాద్తో పాటు పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ.!
- OTR : తెలంగాణ బీజేపీ నాయకులకు ఢిల్లీ అధిష్టానం వార్నింగ్ ఇచ్చిందా?
- Khaja Mohijuddin: వక్ఫ్ బోర్డు భూముల పోరాటమే ప్రాణం తీసిందా? సెకండ్ హ్యాండ్ ‘స్కార్పియో’తో లాయర్ను లేపేసిన కిల్లర్స్!
- Astro Scam : జ్యోతిష్యం పేరుతో జేబుకు జలక్.. కొత్త సైబర్ స్కామ్ అలర్ట్.!
సూర్యాపేట జెడ్పీ సీఈఓ ప్రభుత్వం కార్పొరేట్ కొమ్ము కాస్తుంది అని చెప్పాడు. రాష్ట్రంలో ఉద్యోగులు ఉద్యోగం చేసే పరిస్థితి లేదు. మతపరమైన రిజర్వేషన్లు పంపినావు.. ఏమి అయింది. బీసీలకు అన్యాయం చేస్తున్న పార్టీ ఏం ఐఎం , వాళ్ళను ప్రోత్సహిస్తుంది టీఆర్ఎస్. తెలంగాణ లో 2023 లో బీజేపీ ప్రభుత్వం వచ్చాక యూపీ లాగానే జనాభా నియంత్రణ చట్టాన్ని తీసుకువస్తాము అని పేర్కొన్నారు. ఒక్కరు చాలు.. ఇద్దరు హద్దు.. ముగ్గురు అసలే వద్దు ఇదే మా నినాదం. ఏంఐఎం వాళ్ళు పోటీ చేయడం కోసం అసెంబ్లీలో బిల్లు తెద్దాం అనుకున్నారు. దమ్ముంటే ముస్లిం రిజర్వేషన్ బిల్లు పెట్టి చూడు అని చెప్పిన బండి సంజయ్ టీఆర్ఎస్ కు జీహెచ్ఎంసి ఎన్నికల్లో ఏంఐఎం మీద పోటీ చేసే ధైర్యం లేదు అని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Story Board: ఇరాన్ యుద్ధం మళ్లీ మొదలవుతోందా..? మాంద్యం ముప్పు ఖాయమేనా..?
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10100mAh బ్యాటరీతో HONOR Pad 20 లాంచ్.!
-
Virat Kohli Bowling: బౌలింగ్కు రెడీ అయిన కోహ్లీ.. అవాక్కైన అంపైర్, ఫాన్స్.. చివరకు ఏమైందంటే?
-
Fridge Cleaning Tips: ఇంట్లోనే 5 నిమిషాల్లో తయారయ్యే ఈ నేచురల్ స్ప్రే వాడండి.. మీ ఫ్రిజ్ ఎప్పుడూ తాజాగానే ఉంటుంది..!
-
Ranveer Singh: హైకోర్టు ఆదేశాలతో..చాముండేశ్వరి ఆలయంలో రణ్వీర్ సింగ్ క్షమాపణలు!
ట్రెండింగ్
-
Raw Mango Roti Pachadi: అమ్మ చేతి రుచిని గుర్తు చేసే పుల్లటి “మామిడికాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!
-
వాతావరణం మారితే కలర్ మారుతున్న ఫోన్.. 12 కలర్ వేరియంట్స్, సరికొత్త AI ఫీచర్లతో Infinix HOT 70 లాంచ్.!
-
Nitish Kumar Reddy Birthday: టెక్నిక్ + టాలెంట్ + టెంపరమెంట్.. విశాఖ కుర్రాడి జర్నీ.!
-
Chicken Pickle Recipe: 4 నెలలు పాడవకుండా ఉండే ఆంధ్ర స్టైల్ స్పైసీ ‘చికెన్ పచ్చడి’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలినిపించేలా చేయండి ఇలా.!