Talasani Srinivas Yadav : ధాన్యం కొనకుంటే.. మీ అయ్యతో కొనిపిస్తం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంగారెడ్డి జిల్లా కేంద్రం లోని కలెక్టరేట్ కార్యాలయం ముందు టీఆర్ఎస్ పార్టీ శ్రేణుల వరి కొనుగోలు నిరసన కారక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టూరిజం, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పండించిన పంటకు గిట్టు బాటు ధర లేకుండా వుండే కానీ 2014లో తెలంగాణ రాష్టం వచ్చాక ఈ రాష్టానికి స్వాతంత్ర్యం వచ్చిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కోటి ఎకరాలు మాగాణి చేయడానికి గోదావరీ జలాలను ముఖ్యమంత్రి తెచ్చారని, ఆకలితో అలమటిస్తున్న దేశాల్లో మనం 101 స్థానంలో ఉన్నామన్నారు. ఢిల్లీకి మంత్రులు వెళ్తే పనీ పాట లేదా అని పీయూష్ గోయల్ అన్నారని, దిక్కు మాలిన మంత్రి దేశంలో ఉండాలా ఇంకా అంటూ ధ్వజమెత్తారు. మీకు నూకలు తినిపించే రోజులు దగ్గర లోనే ఉన్నాయని, ఈ రోజు తెలంగాణలో మూడు షిఫ్టుల పని చేసుకుంటూ కార్మికులు పని చేస్తున్నారన్నారు.
మీ గుజరాత్ రాష్టంలో 24 కరెంట్ ఉందా నీరూపిస్తారా అని ఆయన ప్రశ్నించారు. చట్ట పరంగా ఆహార ధాన్యాల నిల్వలు పరిశుభ్రత కొనుగోళ్లు జరపాలని చట్టాలు చేయడం జరిగిందని, రైతుల విషయంలో నల్ల చట్టాలు తేవడానికి సాహసం చేసి 3 బిల్లులు వెనక్కి తీసుకున్నారన్నారు. తెలంగాలలో 24 కరెంట్, నీళ్లు ఇస్తున్నామని, సంగారెడ్డి జిల్లాకు కొండ పొచ్చమ్మ సాగర్ నుంచి నీళ్లు తీసుక వచ్చి రైతులకు అంకితం చేయడానికి ముఖ్య మంత్రి కృషి చేస్తున్నారన్నారు. ప్రతి గ్రామంలో ట్రాక్టర్లు ఉన్న చరిత్ర తెలంగాణదని, తెలంగాణలో వరి ధాన్యం కొనకుంటే మీ అయ్యతో కొనిపిస్తమని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. చిల్లర మల్లర నాయకులు డ్రామాలు చేస్తున్నరు.. పీయూష్ గోయల్ బుద్ధి చెప్పే సమయం వచ్చిందని ఆయన ధ్వజమెత్తారు.
Also Read
- TG SAFE: ఫుడ్ లవర్స్ అలర్ట్.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న చట్నీస్, పిస్తా హౌస్ సహా ఈ 7 రెస్టారెంట్లు!
- Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ, మండలి సమావేశాల ముహూర్తం ఖారారు..
- Metro Rail: ఓల్డ్ సిటీలో ఊపందుకున్న మెట్రో రైలు పనులు.. అధికారులకు ఎండీ కీలక ఆదేశాలు..
- TG EAPCET: తెలంగాణ ఎప్సెట్ (Bi.P.C) కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే..
తాజావార్తలు
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
-
Kittu Pawan: ఫోక్ స్టార్ కిట్టు పవన్ హీరోగా సినిమా ప్రారంభం!
-
Union Budget: అక్టోబర్ 12 నుంచి కేంద్ర బడ్జెట్ కసరత్తు.. కీలక అంశాలపై ఫోకస్
-
Central Employees: కేంద్ర ఉద్యోగుల జీతాల్లో ఊహించని మార్పు.. 3 శాతం ఉన్న ఇంక్రిమెంట్ 6 శాతానికి..?
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!