Jagadish Reddy: త్వరలో టీఆర్ఎస్ లో భారీ వలసలు ఉంటాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజీనామా తర్వాత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరింత అభివృద్ధి చెందాడని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లాలో ఆయన మాట్లాడుతూ.. ఈనెల 20న మునుగోడు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సభ ఉంటుందని తెలిపారు. సభా వేదికగా బీజేపీ, టీస్ అభివృద్ధి సంక్షేమంపై ముఖ్యమంత్రి స్పందిస్తారని పేర్కొన్నారు. ఉప ఎన్నికల్లో బిజెపి, కాంగ్రెస్ మాకు పోటీ కానే కాదని స్పష్టం చేసారు. మునుగోడు ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ భారీ విజయం సాధిస్తుందని హర్షం వ్యక్తం చేసారు. దేశ రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని వామపక్షాల మద్దతు మాకే ఉంటుంది అని భావిస్తున్నాని స్పష్టం చేసారు జగదీశ్రెడ్డి. త్వరలో అధికార టీఆర్ఎస్ పార్టీలోకి భారీగా వలసలు ఉంటాయని పేర్కొన్నారు.
టీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తి లేదు, ఆశావాహులు మాత్రం భారీగా ఉన్నారని తెలిపారు. గెలిచే పార్టీ కాబట్టి ఆశావాహులు ఉండడం సహజమని అన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి యధావిధిగా కొనసాగుతుందని తెలిపారు. రాజీనామా తర్వాత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరింత అభివృద్ధి చెందాడని జగదీశ్ రెడ్డి తెలిపారు. అలంపూర్ లో మంత్రి నిరంజన్ రెడ్డి మునిసిపల్ అధికారుల పై సీరియస్ అయ్యారు. అలంపూర్ లోని ఆలయాలను దక్షిణ కాశీగా పిలుస్తేనే సరిపోదు పట్టణాన్ని సుందరంగా తీర్చి దిద్దాలని వార్నింగ్ ఇచ్చారు.
Also Read
- CM Revanth Reddy : బండి భగీరథ్ అరెస్ట్ పై సీఎం రేవంత్ రియాక్షన్..
- IPL Block Tickets Mafia : ఉప్పల్ స్టేడియం దగ్గర బ్లాక్ టికెట్ల దందా.. రూ. 10 వేల టికెట్ ఏకంగా రూ. 2 లక్షలు!
- New Railway Line: తెలంగాణకు కేంద్రం మరో బంపర్ గిఫ్ట్.. రూ.5,818 కోట్లతో కొత్త రైల్వే లైన్.!
- Mule Account Scam : బ్యాంక్ అకౌంట్ అమ్ముకుంటే లైఫ్ క్లోజ్.. పోలీసుల సీరియస్ వార్నింగ్..!
సంవత్సరానికి పట్టణాన్ని నూతన పురోగతి చెయ్యాలని ఆదేశించారు. అలా చేస్తేనే భారతదేశం, క్షిణ కాశీ అయిన అలంపూర్ వైపు చూసే విధంగా ఉంటుందని పేర్కొన్నారు. మున్సిపల్ కమిషనర్ కు పట్టణంలో ఎక్కడ ఒక ముళ్లచెట్టు లేకుండా 15 రోజుల్లో తొలగించాలని ఆదేశాలు జారీచేసారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉండే విధంగా వెంటనే చర్యలు చేపట్టాలని హెచ్చరించారు. టైం బాండ్ పెట్టుకొని నెల లేక 45 రోజుల్లో పట్టణంలో ముళ్ళ చెట్లు మురికి గుంతలు లేకుండా అధికారుల సమన్వయంతో పూర్తి చేయాలని కలెక్టర్ కు ఆదేశించారు జగదీశ్ రెడ్డి. అన్ని పూర్తి అయితేనే పట్టణంలో తిరిగి అడుగుపెడతానని తెలిపారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : బండి భగీరథ్ అరెస్ట్ పై సీఎం రేవంత్ రియాక్షన్..
-
RG Kar Case: ఆర్జీకర్ కేసులో ట్విస్ట్.. మళ్లీ దర్యాప్తుకు హైకోర్టు ఆదేశం
-
GT vs CSK: టాస్ గెలిచిన రుతురాజ్ గైక్వాడ్.. గిల్ సేనకు మొదట బ్యాటింగ్ సవాల్..
-
Twisha Sharma: తెలుగు నటి ట్విషా శర్మ మృతి కేసులో అత్త గారికి ప్రభుత్వం షాక్.. కీలక పదవి నుంచి తొలగింపు
-
Summer Tips: ఎండ నుంచి వచ్చాక వెంటనే ఐస్ వాటర్ తాగుతున్నారా? ప్రమాదం ఇదే
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!