Siddipet: కొమురవెల్లి ఆలయం వద్ద అఘోరీ హల్చల్..
- కొమురవెళ్లి మల్లికార్జున స్వామి ఆలయం వద్ద అఘోరీ హల్చల్
- ఆలయ ప్రధాన ద్వారం నుంచి స్వామివారి దర్శనానికి అనుమతి ఇవ్వాలని మొండిపట్టు
- బట్టలు వేసుకొని దర్శనానికి రావాలని సూచన చేసిన ఆలయ అధికారులు
- ఆగ్రహంతో వెంట తెచ్చుకున్న కత్తితో పలువురిపై దాడి చేసిన అఘోరీ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాలలో మహిళా అఘోరీ హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే.. హిందూ సనాతన ధర్మ పరిరక్షణే తన ధ్యేయం అంటూ తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తూ పలు పుణ్య క్షేత్రాలను దర్శించుకుంటుంది. మొదట్లో ఈ మహిళా అఘోరీ సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేసింది. కాగా.. కొన్ని రోజులు కనిపించకుండా పోయిన అఘోరీ.. గత రెండ్రోజులుగా తెలంగాణలో ప్రత్యక్షమైంది. ఇంతకుముందు.. ఈ అఘోరీ స్మశాన వాటికల్లో హంగామా చేసింది. ఒళ్ళు గగుర్పొడిచేలా పూజలు చేసేది.. అంతేకాకుండా అప్పుడే ఆరిన చితిపై కూర్చుని ఆ బూడిదను తన ఒంటిపై రుద్దుకున్న ఘటనలు కూడా ఉన్నాయి. అది చూసిన జనాలు భయాందోళనకు గురైన పరిస్థితులు ఉన్నాయి.
Read Also: Donald Trump: ఫిబ్రవరిలో ప్రధాని మోడీ అమెరికాకు వస్తారు..
Also Read
తాజాగా సిద్దిపేట జిల్లాలో మహిళా అఘోరీ ప్రత్యక్షమైంది. కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం వద్ద హల్చల్ చేసింది. ఆలయ ప్రధాన ద్వారం నుంచి స్వామివారి దర్శనానికి అనుమతి ఇవ్వాలని మొండిపట్టు పట్టింది. అయితే ఆమె దిగంబరంగా ఉండటంతో ఆలయ అధికారులు బట్టలు వేసుకొని దర్శనానికి రావాలని సూచించారు. కాగా.. ఆగ్రహంతో తన వెంట తెచ్చుకున్న కత్తితో పలువురిపై దాడి చేసింది అఘోరీ. దీంతో.. ఆలయ ప్రాంగణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Read Also: Meerpet Murder Case: కాసేపట్లో మీడియా ముందుకు కిల్లర్ భర్త..
తాజావార్తలు
-
Nagabandham Trailer: అనంత పద్మనాభ స్వామి ఆలయ రహస్యంతో ‘నాగబంధం’.. ట్రైలర్ చూశారా!
-
Modi-Trump: మరోసారి మోడీపై ట్రంప్ ప్రశంసల జల్లు.. ఈసారి ఏమన్నారంటే..!
-
Hyderabad : కేబీఆర్ పార్క్ దగ్గర ట్రాఫిక్ ఆంక్షలు.. ప్రత్యామ్నాయ మార్గాలు ఇవే.!
-
Ragi Bellam Cake: చిన్న గిన్నెల్లోనే ఎగ్లెస్ రాగి బెల్లం కప్ కేక్స్.. హెల్తీ అండ్ టేస్టీగా ఇలా చేసుకోండి!
-
Meloni-Trump: ఇటలీ ఎప్పుడూ అలా చేయదు.. ట్రంప్పై మెలోని తీవ్ర ఆగ్రహం
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?