YS Sharmila: చెప్పుతో కొడతా అని ఒక నికృష్ట మంత్రిని మాత్రమే అన్నాను
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Sharmila: టీఆర్ఎస్ నేతలు ప్రెస్ మీట్లు పెట్టి బెదిరింపులకు దిగుతున్నారని వైఎస్ షర్మిల మండిపడ్డారు. చెప్పుతో కొడతా అని ఒక నికృష్ట మంత్రిని మాత్రమే అన్నానని ఆమె పేర్కొన్నారు. రెండు రోజులుగా జరిగిన ఘటనను పూర్తిగా గవర్నర్ కు వివరించానని తెలిపారు. ఉద్దేశ్యపూర్వకంగానే పాదయాత్రను అడ్డుకున్నారని అన్నారు. మీడియాతో షర్మిల మాట్లాడుతూ.. ట్రాఫిక్ ఇబ్బంది లేకున్నా తనను అరెస్ట్ చేశారని ఆరోపించారు. వాహనంలో ఉండగానే తీసుకువెళ్లారని తెలిపారు. తన పార్టీ వాళ్ళను పోలీసులు కొట్టారని, పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలని, టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్ర చేసిందని పేర్కొన్నారు. ట్రాఫిక్ వాయిలెన్స్ కేసు పెట్టి రిమాండ్ ఎలా అడగతారు? అని ప్రశ్నించారు. పాదయాత్రను ఆపే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోందని మండిపడ్డారు.
Read also: Father Kills Son: దారుణం.. ఆస్తి కోసం కొడుకు చంపిన కన్న తండ్రి
Also Read
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- Loan: అప్పు ఇచ్చి మర్చిపోవాల్సిందే.. మళ్లీ అడిగారో కాటికే..
- TGSRTC: సూపర్ లగ్జరీ టికెట్ ధర చెల్లించి.. లహరి బస్సులో ప్రయాణించండి..
- HCA Controversy: మరో వివాదంలో HCA.. కార్యదర్శి జీవన్ రెడ్డి ఎన్నికపై తీవ్ర ఆరోపణలు.. BCCIకి ఫిర్యాదు
సీఎం కేసీఆర్ ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో కేసీఆర్ రిచేస్ట్ పొలిటికల్ ఫ్యామిలీ అంటూ సంచలన వ్యాఖ్యలుచేశారు. నాలుగు లక్షల అప్పుల ఊబిలో తెలంగాణను నెట్టారని ఆరోపించారు. ప్రగతి భవన్ పై రైడ్స్ చేయాలని డిమాండ్ చేశారు. పాదయాత్రను యజ్ఞంలా చేస్తున్నామని అన్నారు షర్మిల. టీఆర్ఎస్ నేతలు ప్రెస్ మీట్లు పెట్టి బెదిరింపులకు దిగుతున్నారని, మునుగోడు, హుజురాబాద్ లో టీఆర్ఎస్ ఎంత ఖర్చు పెట్టిందో విచారణ జరపాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. నాకు ఏమైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత అంటూ నిప్పులు చెరిగారు. తాలిబన్ లా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. నేను పెద్ది సుదర్శన్ రెడ్డిని ఏమి అనలేదని స్పష్టం చేశారు. ఆయన మగతనంతో నాకేం పని, పెద్ది సుదర్శన్ రెడ్డి.. మగతనం ఆమె భార్య కు తెలుస్తోంది.. నాకేమి అవసరం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ షర్మిల.
Read also: #SSMB28: ‘అ’నే నమ్మిన మాటల మాంత్రికుడు…
నన్ను మరదలు అంటే చెప్పుతో కొడతా:
నేను మంత్రి నిరంజన్ రెడ్డిని ఏం తప్పు అడిగిన.. నన్ను మరదలు అంటే చెప్పుతో కొడతా అని చెప్పా.. ఆయన కేసు పెడితే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు.. నేను కేసు పెడితే మాత్రం ఫైల్ చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఇదేనా మహిళలకు ఉన్న గౌరవం.. నేను ఒక మాజీ ముఖ్యమంత్రి బిడ్డను అయితేనే కేసు పెడితేనే తీసుకోవడం లేదు.. ఇక సాధారణ మహిళల పరిస్థితి ఎంటి..? ఇదేనా తెలంగాణలో మహిళలకు ఇచ్చే గౌరవం అంటూ మండిపడ్డారు వైఎస్ షర్మిల.
Border Dispute: కర్ణాటక-మహారాష్ట్ర సరిహద్దు వివాదం.. జెండా పట్టుకున్నందుకు తోటి విద్యార్థిపై దాడి
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!