Weather Update: తెలంగాణలో పెరుగుతున్న చలి.. వణుకుతున్న జిల్లా వాసులు..
- తెలంగాణలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది..
- రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు..
- ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల ప్రజలు చలితో వణికిపోతున్నారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Weather Update: తెలంగాణలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల ప్రజలు చలితో వణికిపోతున్నారు. ఉదయం 8 గంటల తర్వాత కూడా చల్లటి గాలులు వీస్తున్నాయి. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, సంగారెడ్డి, మెదక్, నిజామాబాద్ తదితర జిల్లాల్లో గత పది రోజులుగా సింగిల్ డిజిట్కు ఉష్ణోగ్రతలు పడిపోవడంతో జిల్లా వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రత సంగారెడ్డి జిల్లాలో నమోదు అయ్యింది. చలి తీవ్రతతో కూలీలు, రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు ఉదయం బయటకి వెళ్ళడానికి ఇబ్బందులు పడుతున్నారు. దుప్పట్లు, స్వెటర్లు కప్పుకుని రోజువారీ పనులకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Read also: Top Headlines @9AM : టాప్ న్యూస్
Also Read
- BJP Sangareddy : బీజేపీ శిక్షణ శిబిరంలో రచ్చ.. జిల్లా అధ్యక్షురాలిపై మాజీ ఎంపీ తీవ్ర ఆగ్రహం.!
- Tragedy : తీరని విషాదం.. బట్టలు ఉతకడానికి వెళ్లి తల్లి, ఇద్దరు కుమార్తెలు మృతి..!
- Sangareddy: హోంవర్క్ చేయలేదని విద్యార్థులపై దాడి.. కేబుల్ వైర్లతో కొట్టిన వైనం..!
- Jaggareddy: సంగారెడ్డిలో తీవ్ర ఉద్రిక్తత.. సీఐ తీరుపై జగ్గారెడ్డి ఫైర్.. రంగంలోకి ఎన్నికల సంఘం!
జిల్లాల వారీగా ఉష్ణోగ్రతలు..
* సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ లో 7.9 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు
కోహిర్ 9.2, గుమ్మడిదల 9.2, సత్వార్ 9.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు.
* ఆదిలాబాద్ జిల్లా అర్లిటీలో 8.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు.
* కొమురం భీం జిల్లా సిర్పూర్ యు లో 8.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు.
* నిర్మల్ జిల్లా పెంబి లో 10.9 డిగ్రీలుగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు.
* మంచిర్యాల జిల్లా జన్నారంలో 14.2 డిగ్రీలుగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు.
* మెదక్ జిల్లా శివంపేటలో 8.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు.
* సిద్దిపేట జిల్లా పోతిరెడ్డిపేటలో 10.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు.
* సిద్దిపేట జిల్లా కోట్గిరిలో 10.4, కొండపాకలో 10.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు.
* పటాన్చెరులో 12.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు.
* హనుమకొండలో 13.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు.
* పెద్దపల్లి జిల్లా రామగుండంలో 13.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు.
* నిజామాబాద్లో 14.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు.
* వికారాబాద్ జిల్లా మరిపల్లిలో 10.8 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Pushpa 2: మేరీ జాన్ ముంబై.. ఇండియన్ సినిమా ‘కింగ్’ వస్తున్నాడు!
తాజావార్తలు
-
IMD Warning: ఎల్నినో వచ్చేసింది.. మాన్సూన్పై ఐఎండీ వార్నింగ్
-
Sajjala Ramakrishna Reddy: రెండేళ్ల పాలనపై ప్రజల ఆగ్రహం బయటపడింది.. చంద్రబాబుకు ఇదే లాస్ట్ టర్మ్..!
-
Iran-US: ఇరాన్ మళ్లీ కొత్త మెలిక.. హార్ముజ్, యురేనియంపై కీలక వ్యాఖ్యలు
-
Sejal Pawar: డాక్టర్ అని చెప్పుకుంటూ చెత్త కూతలు కూసిన సెజల్ పవార్! అసలు రంగు బయటపెట్టిన కేఈఎమ్ హాస్పిటల్..
-
Clothes Drying Tips: వర్షాకాలంలో బట్టలు ఆరబెట్టడానికి కష్టపడుతున్నారా? ఈ సులభమైన చిట్కాలతో గంటల్లోనే డ్రై..!
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!