Weather Update: తెలంగాణలో పెరుగుతున్న చలి.. వణుకుతున్న జిల్లా వాసులు..
- తెలంగాణలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది..
- రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు..
- ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల ప్రజలు చలితో వణికిపోతున్నారు..
Weather Update: తెలంగాణలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల ప్రజలు చలితో వణికిపోతున్నారు. ఉదయం 8 గంటల తర్వాత కూడా చల్లటి గాలులు వీస్తున్నాయి. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, సంగారెడ్డి, మెదక్, నిజామాబాద్ తదితర జిల్లాల్లో గత పది రోజులుగా సింగిల్ డిజిట్కు ఉష్ణోగ్రతలు పడిపోవడంతో జిల్లా వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రత సంగారెడ్డి జిల్లాలో నమోదు అయ్యింది. చలి తీవ్రతతో కూలీలు, రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు ఉదయం బయటకి వెళ్ళడానికి ఇబ్బందులు పడుతున్నారు. దుప్పట్లు, స్వెటర్లు కప్పుకుని రోజువారీ పనులకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Read also: Top Headlines @9AM : టాప్ న్యూస్
Also Read
- Sangareddy: హోంవర్క్ చేయలేదని విద్యార్థులపై దాడి.. కేబుల్ వైర్లతో కొట్టిన వైనం..!
- Jaggareddy: సంగారెడ్డిలో తీవ్ర ఉద్రిక్తత.. సీఐ తీరుపై జగ్గారెడ్డి ఫైర్.. రంగంలోకి ఎన్నికల సంఘం!
- JaggaReddy: 60 సీట్లు ఉన్న బస్సులో 100 మంది మహిళలు ఎక్కితే గొడవలు కావా..?
- Telangana: ప్రాణాలు విడిచిన వారిని వరించిన విజయం..
జిల్లాల వారీగా ఉష్ణోగ్రతలు..
* సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ లో 7.9 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు
కోహిర్ 9.2, గుమ్మడిదల 9.2, సత్వార్ 9.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు.
* ఆదిలాబాద్ జిల్లా అర్లిటీలో 8.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు.
* కొమురం భీం జిల్లా సిర్పూర్ యు లో 8.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు.
* నిర్మల్ జిల్లా పెంబి లో 10.9 డిగ్రీలుగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు.
* మంచిర్యాల జిల్లా జన్నారంలో 14.2 డిగ్రీలుగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు.
* మెదక్ జిల్లా శివంపేటలో 8.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు.
* సిద్దిపేట జిల్లా పోతిరెడ్డిపేటలో 10.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు.
* సిద్దిపేట జిల్లా కోట్గిరిలో 10.4, కొండపాకలో 10.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు.
* పటాన్చెరులో 12.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు.
* హనుమకొండలో 13.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు.
* పెద్దపల్లి జిల్లా రామగుండంలో 13.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు.
* నిజామాబాద్లో 14.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు.
* వికారాబాద్ జిల్లా మరిపల్లిలో 10.8 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Pushpa 2: మేరీ జాన్ ముంబై.. ఇండియన్ సినిమా ‘కింగ్’ వస్తున్నాడు!
తాజావార్తలు
-
Khappar Yog 2026: మే నెలలో గ్రహాల వింత పోకడ.. ఈ రాశుల వారు జర జాగ్రత్త!
-
Shocking: 55 ఏళ్ల గ్రామపెద్దతో లేచిపోయిన 22 ఏళ్ల భార్య..
-
Nara Rohit: తండ్రి కాబోతున్న నారా హీరో.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోషూట్
-
CM Chandrababu: స్టేజ్పైనే అధికారులకు సీఎం చంద్రబాబు క్లాస్.. పనితీరుపై సీరియస్ వార్నింగ్..
-
IPL Rules: బౌలర్లకు న్యాయం కావాలి.. ఐపీఎల్ నిబంధనల్లో మార్పులు తప్పనిసరి!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!