Sandra Venkata Veeraiah: పొంగిపోకు పొంగులేటి.. అంతా నీ వాళ్లు కాదు.. సండ్ర సెటైర్
Sandra Venkata Veeraiah: పొంగులేటి వెంట తిరిగే వారందరూ ఉదయం పొంగులేటితో సాయంత్రం వేరే నాయకుడితో కలిసి తిరుగుతున్నారు. ఆ నాయకుడికి మాత్రం తెలియట్లేదు వారందరూ ఎవరుతో ఉంటున్నారొ అంటూ సంచలన వ్యాఖ్యలుచేశారు. అంతా నీవాళ్లు కాదంటూ కామెంట్ చేశారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం లో ధ్యానం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ప్రారంభించారు. అనంతరం మాజీ ఎంపీ పొంగులేటి పై సండ్ర వెంకట వీరయ్య ఫైర్ అయ్యారు. విమర్శలే దేయంగా మీకు ఏ పనులు చేయకుండా అహంకారపూరితంగా మాట్లాడే వారికి ఓట్లు వేస్తారు మీరే తెలుసుకోవాలన్నారు. ఇలాంటి నాయకుడు ప్రజా సమయానికి అవసరమా? ప్రజల గమనించాలని అన్నారు. సాయంత్రం వేరే నాయకుడితో కలిసి తిరుగుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ నాయకుడికి మాత్రం తెలియట్లేదు ఎవరుతో ఉంటున్నారొ అంటూ సెటైర్ వేశారు. పార్టీ కోసం పని చేసే వారిని సమర్థించాలి కానీ.. వ్యక్తి ప్రయోజనం కోసం పనిచేసే వారిని సమర్థించకూడదని తెలిపారు. అలాంటి నాయకుడితో పార్టీలు నాశనం అవుతాయని విమర్శలు గుప్పించారు.
Read also: Supreme Court: అతిక్ అహ్మద్ హత్య కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం…
Also Read
- Telangana SSC 10th Results: పది ఫలితాలపై బిగ్ అప్డేట్.. రిజల్ట్స్ డేట్ ఫిక్స్..
- Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
- Fuel Shortage: తెలుగు రాష్ట్రాల్లో మూడోరోజుకు చేరిన ఇంధన కష్టాలు.. అధికారులు ఏం చెబుతున్నారంటే..?
- CM Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్పై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలి.. మంత్రులకు సీఎం సూచన..
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధిలు పనులు చేసిన ప్రభుత్వాన్ని ఇందుకు అసెంబ్లీ గేట్లు తాకనివ్వను అని అంటున్నావ్ .. నువ్వు ప్రజలకు చేసిన మంచి పనులేంటి? ప్రజలకు చెప్పాలని ప్రశ్నించారు. ప్రజలకు అన్నీ మంచి పనులు చేసాం కాబట్టే ప్రజల విశ్వాసం పొందుతున్నాం అన్నారు. ప్రజల విశ్వాసం మాకే ఉంటుందని తెలిపారు. ఇలాంటి చౌకబారు విమర్శలు చేసే వారికి ప్రజలు నమ్మరని తెలిపారు. పొంగులేటి రాజకీయాల్లోకి రాకముందు మీ పరిస్థితి ఏంటో తెలుసని అన్నారు. ఇప్పుడు పొంగులేటి చరిత్ర ప్రజలకు తెలుసని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ ఈ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న నిన్ను ప్రజల గమనిస్తున్నారని అన్నారు. జిల్లాలో నీవు ఏం అభివృద్ధి చేశావు? నీకు ఎలా ఓట్లు వేస్తారు? నీకు రాజకీయ విధానం తెలియదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు జాతి పార్టీలు నీకోసం ఎదురుచూస్తున్నాయని చెప్తున్నావ్.. ఆ పార్టీలో ఉన్న నాయకులు కాదు.. నీవు వారి నాయకులవైపు చూస్తున్నావని ఎద్దేవ చేశారు. జిల్లాలో అభ్యర్థులు ప్రకటించి జాతీయ పార్టీలకు పోతాన్నా అని చెప్తున్నావ్.. అంటే ఆ పార్టీలో నీకు మద్దతు ఇస్తాయా? ఆ పార్టీ విధానాలు కూడా ప్రజల గమనిస్తున్నారని సండ్ర మండిపడ్డారు.
Health director srinivasrao: అంతా తాబీజ్ మహిమ.. అలా అనేసారేంటి..
తాజావార్తలు
-
Fuel Shortage: పెట్రోల్ బంక్లకు మంత్రి నాదెండ్ల వార్నింగ్..
-
AP Education Department: టీచర్ పోస్టుల సర్దుబాటుపై ఫోకస్ పెట్టిన విద్యాశాఖ.. బదిలీల్లో ట్విస్ట్..!
-
Gujarat Election Results: గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. అన్ని కార్పొరేషన్లు కైవసం
-
AP Fuel Crisis: తగ్గిన పెట్రోల్ డీజిల్ కొరత ప్రభావం.. లిమిట్ పెంచిన బంక్లు..
-
Shruti Haasan: ఆ దర్శనం తర్వాత నా జీవితమే మారిపోయింది..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!