Ronald Rose : అక్టోబర్ 31 వరకు కొత్త ఓటు నమోదు చేసుకోవడానికి అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్టోబర్ 31 వరకు కొత్త ఓటు నమోదు చేసుకోవడానికి అవకాశం ఉందని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఫామ్ -6 ద్వారా కొత్త ఓటు నమోదు చేసుకోవచ్చని వెల్లడించారు. 2022లో 2 లక్షల 75 వేల డూప్లికేట్ ఓట్లను తొలగించామని, గడిచిన వారం రోజుల్లో 50 వేల నకిలీ ఓట్లు తొలగించామని ఆయన పేర్కొన్నారు. 3 లక్షల 61 వేల ఓట్లకు షిఫ్ట్ అయిన వారు అప్లై చేసుకున్నారని, ఓటర్ ఐడెంటిఫికేషన్ స్లిప్స్ ను ప్రతి ఓటర్ కు పంచుతామని ఆయన పేర్కొన్నారు. వీటి ద్వారా ఎక్కడ ఓటు వెయ్యాలి అని క్లారిటీ వస్తుందన్నారు.
Also Read : Mahua Moitra: “ప్రశ్నకు డబ్బు కుంభకోణం”.. టీఎంసీ ఎంపీపై కేంద్ర ఐటీశాఖ మంత్రికి ఫిర్యాదు..
Also Read
- Telangana: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితి భారీగా పెంపు..
- Petrol Price Hike: హైదరాబాద్లో మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఐదు రోజుల్లో రెండోసారి షాక్!
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- Loan: అప్పు ఇచ్చి మర్చిపోవాల్సిందే.. మళ్లీ అడిగారో కాటికే..
అంతేకాకుండా.. పకడ్బందీ గా ఎలెక్టోరల్ చేశామని, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్.. 90 ఫ్లయింగ్ స్క్వాడ్ లతో పాటు జిల్లా పరిధిలో 18 చెక్ పాయింట్ లు ఏర్పాటు చేశామని ఆయన వెల్లడించారు. చెకింగ్ చేస్తున్న క్రమం లో ప్రతిదీ వీడియో రికార్డింగ్ చేస్తామని, క్యాష్ తీసుకువెళ్తున్న, బంగారం తమతో తీసుకెళ్తున్న ప్రతిదానికీ ప్రూఫ్ క్యారీ చేయాలని ఆయన సూచించారు. 10 లక్షలకు పైగా క్యారీ చేస్తే వాటిని ఐటీకు పంపుతామన్నారు. మద్యం, డ్రగ్స్ రవాణా చేస్తున్న వారిపై ఎలక్షన్ చాలా సీరియస్ గా ఉందన్నారు. నామినేషన్ నవంబర్ 3 నుండి స్వీకరిస్తాము..10 నామినేషన్ స్వీకరణ చివరి తేదీ.. అని, 13 న స్క్రూటినీ,15 నామినేషన్లు విత్ డ్రా కు చివరి తేదీ అని తెలిపారు.
Also Read : Eye Care Tips: కంటిచూపు మందగిస్తుందా.. మెరుగుపడాలంటే ఏ ఆహారపదార్థాలు తినాలి..?
11 గంటల నుండి 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరణ చేస్తామని, జిల్లా వ్యాప్తంగా 15 మంది రిటర్నింగ్ ఆఫీసర్లు ఉంటారన్నారు. 3,986 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా..18.9 కోట్లు ఇప్పటికీ పోలీసులు సీజ్ చేశారు..15 లక్షల రూపాయల ఫ్లయింగ్ స్క్వాడ్ లు సీజ్ చేశారు.. 132 కేసులు ఇప్పటి వరకు నమోదు చేశాం.. పబ్లిక్ ప్రాపర్టీ 1 లక్ష 5 వేల బ్యానర్లు,పోస్టర్ లు తొలగించాం.. 2,300 లీటర్ల మద్యం సీజ్ చేశాం.. ఎలక్షన్ కోడ్ వచ్చినప్పటి నుండి 50 వేల ఓట్ల తొలగించాం.’ అని రోనాల్డ్ రోస్ వెల్లడించారు.
తాజావార్తలు
-
Supreme Court: రోడ్లపై వీధి కుక్కలు కనిపిస్తే అంతే! సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. పాత ఆర్డర్ మారేదే లేదని స్పష్టం
-
RCB Physiotherapist: ఆర్సీబీ ఫిజియోథెరపిస్ట్ స్టోరీ అంతా డూపే.. హేజిల్వుడ్, లివింగ్స్టోన్ ఏం చేయలేదు!
-
Sara Ali Khan: తల్లిదండ్రుల విడాకుల ప్రభావం.. పెళ్లిపై సారా సంచలన వ్యాఖ్యలు
-
Ram pothineni : Rapo 23 కోసం రూత్ లెస్ విలన్
-
Fake Liquor Case: నకిలీ మద్యం కేసులో భారీ చార్జ్షీట్ దాఖలు.. 25 మందిపై అభియోగాలు
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!