Hyderabad: చాయ్ పెట్టనందుకు కోడలును చంపేసిన అత్తా..
- అత్తాపూర్ లో దారుణం..
- చాయ్ పెట్టలేదని కోడల్ను చంపేసిన అత్తా..
- నిందితురాలిని అరెస్ట్ చేసిన పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ నగరంలో దారుణం చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ పరిధిలోని హసన్ నగర్ లో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం వెలుగులోకి వచ్చింది. అయితే, ఇంట్లో ఉరేసుకొని చనిపోయిన వివాహితను చున్నీతో ఉరి వేసి ఆమె అత్త హత్య చేసినట్లుగా మృతురాలి కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో ఈ ఘటనపై అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తుండగా.. వరకట్న వేధింపులా? కుటుంబ కలహాలా అనే విషయంపై దర్యాప్తు చేశారు. అయితే, పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Read Also: Yogi Adityanath: ఇండియా కూటమి తమిళ సంస్కృతిని ద్వేషిస్తోంది.. ‘సెంగోల్’ వివాదంపై యోగి ఆదిత్యనాథ్
Also Read
- Advocate Swapna M*urder: కత్తితో పొడిచి, బండరాయితో కొట్టి చంపిన సోదరుడు.. విచారణలో సంచలన విషయాలు!
- Bride Death: ఫిట్స్తో నవ వధువు మృతి.. అల్లుడిపై కేసు పెట్టిన అత్తింటివారు
- Telangana: ప్రాణాలు విడిచిన వారిని వరించిన విజయం..
- Chevella Bus Tragedy: బస్సు ప్రమాదంలో తల్లితో పాటు 3 నెలల చిన్నారి మృతి.. గుండెల్ని పిండేస్తున్న ఫోటో
అయితే, సంగారెడ్డికి చెందిన పర్వీనా బేగమ్ అనే కోడల్నీ అత్తా అజ్మీరా బేగం చాయ్ పెట్టనందుకు చంపేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇక, 10 ఏళ్ల క్రితం అబ్బాస్ (ఆటో డ్రైవర్) తో పెళ్లి జరిగింది.. వీరికి ఇద్దరు బాబులు కూడా ఉన్నారు.. గత కొన్ని రోజులుగా కుటుంబంలో కలహాలు కొనసాగుతున్నట్లు కూడా పేర్కొన్నారు.. ఈ నేపథ్యంలో కోడలుపై కక్షగట్టిన అత్తా కోడల్ని హత మార్చినట్లు ఒప్పుకుంది. చున్నీతో కోడలి గొంతూ బిగించి చంపినట్లు తెలిపింది. వివాహిత పర్వీనా బేగంను అత్త హత్య చేసిడంతో మృతురాలు కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్నారు.
తాజావార్తలు
-
CM Chandrababu : ఎన్టీఆర్కు ‘భారతరత్న’ డిమాండ్.. మహానాడులో చారిత్రాత్మక తీర్మానం!
-
CM Revanth Reddy : తెలంగాణ ప్రజలకు గుడ్న్యూస్.. ప్రతి పౌరుడికి సమగ్ర సంక్షేమ కార్డ్
-
Terror Plot: ఢిల్లీ, పంజాబ్లో భారీ దాడులకు కుట్ర.. పాక్ పన్నాగం విఫలం..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ కోసం రూ.30 కోట్లు.. నేనంటే నేను అంటూ తీవ్ర పోటీ..
-
BrahMos Missile: భారత్ బ్రహ్మోస్ క్షిపణులతో గ్రీస్ ఒప్పందం..! టర్కీలో భయాందోళనలు
ట్రెండింగ్
-
AC Tips : ఏసీని పదేపదే ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఏమవుతుంది.?
-
భారత్లో Sony BRAVIA 7 II RGB Mini LED 4K టీవీల లాంచ్.. అద్భుత ఫీచర్లతో సరికొత్త సిరీస్.!
-
Dondakaya Roti Pachadi: పల్లీల స్పెషల్ టచ్తో ‘దొండకాయ రోటి పచ్చడి’.. టేస్ట్ చేస్తే లొట్టలేసుకుంటూ తింటారంతే.!
-
144Hz OLED డిస్ప్లే, 7500mAh బ్యాటరీతో గేమింగ్ మాన్స్టర్ REDMAGIC 11S Pro గ్లోబల్ లాంచ్.!
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!