Laxmi Rajagopal: అభివృద్ధి కావాలంటే రాజగోపాల్ రెడ్డిని గెలిపించాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగాచౌటుప్పల్ మండలంలోని ఆరెగూడెంలో,రెడ్డిబావి గుండ్ల బావి గ్రామాల్లో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి సుడిగాలి ప్రచారం చేశారు. ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ బిజెపిని గెలిపించాలని అభ్యర్థించారు. గ్రామస్థులు బతుకమ్మలతో, మంగళ హారతులతో ఘనంగా స్వాగతం పలికారు. మునుగోడు ఉప ఎన్నికల్లో న్యాయాన్ని గెలిపిస్తారా అధర్మాన్ని గెలిపిస్తారన్నారు. ప్రపంచం మొత్తం ఎదురుచూస్తుందని కుటుంబ పాలన వల్ల రాష్ట్రంలో ఇంత మంది ఇబ్బందుల గురవుతున్నారన్నారు. ఈ అరాచక పాలన పోవాలంటే రాజగోపాల్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆమె అన్నారు.
Read Also: Kiran Abbavaram: శివరాత్రికి విష్ణుకథ వినిపించనున్న అల్లు అరవింద్!
Also Read
- CM Revanth Reddy : పాలమూరుకు జలకళ.. పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం
- CM Revanth Reddy : పాలమూరు వెనుకబాటుతనానికి గత ప్రభుత్వమే కారణం..
- విద్యార్థులకు గుడ్న్యూస్.. విడుదలైన TG PGECET 2026 ఫలితాలు.!
- Bolla Brahmanayudu : గండిపేట భూముల స్కామ్లో బిగ్ ట్విస్ట్.. ప్రధాన నిందితుడు బ్రహ్మనాయుడు అరెస్ట్!
అంతేకాక సొంతనిధులతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన ఘనత రాజగోపాల్ రెడ్డిదే అన్నారు. ప్రతి ఒక్కరికి అండదండగా ఉన్నది రాజగోపాల్ రెడ్డి అన్నారు లక్ష్మీ రాజగోపాల్. ప్రతిపక్షంలో ఉండి ఈ ప్రాంత ప్రజల కోసం పోరాడిన ఫలితం దక్కలేదు. అందుకే రాజీనామా చేశారు. ఈ ప్రాంతం అభివృద్ధి నోచుకోకుండా అడ్డుకున్న ఈ ప్రభుత్వానికి గద్దెదించాల్సిన అవసరం ఉందన్నారు. తన పదవిని కూడా త్యాగం చేసి ఉప ఎన్నిక ద్వారా మీ ముందుకు వచ్చారు రాజగోపాల్ రెడ్డి. రాజీనామా చేయడంతోనే తెలంగాణ ప్రభుత్వం ఆగమేఘాల మీద నియోజకవర్గంలో మంత్రులను దింపిందన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ మునుగోడు ఉప ఎన్నికల్లో చిన్న గ్రామానికి ఇన్చార్జిగా రావడం విడ్డూరంగా వుందన్నారు. బిజెపి పార్టీ అంటే టిఆర్ఎస్ పార్టీకి భయం చుట్టుకున్నది అందుకనే మంత్రులను ఎమ్మెల్యేని మోహరించి టిఆర్ఎస్ పార్టీ గెలవాలని చూస్తుండు కానీ మునుగోడు ప్రజలు చైతన్యవంతులు బిజెపికే ఓటు వేసి గెలిపిస్తారు.. సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ ప్రాంతాలకు అభివృద్ధి చేస్తున్నారే తప్ప మిగతా ప్రాంతాలపై వివక్ష ఎందుకు చూపుతున్నారని. ప్రాంతాల మధ్య వివక్ష చూపించి అభివృద్ధికి అడ్డుపడుతుంది టిఆర్ఎస్ పార్టీని ఈ.మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రజలుఓడించి తగిన బుద్ధి చెప్పాలని లక్ష్మీ రాజగోపాల్ కోరారు.
Read Also: Earthquake: గడ్చిరోలి కేంద్రంగా తెలంగాణ సరిహద్దుల్లో భూకంపం
తాజావార్తలు
-
Arunachal Pradesh: ‘‘ఇది 1962 కాదు’’.. చైనాకు అరుణాచల్ సీఎం హెచ్చరిక..
-
PM Surya Ghar: సోలార్ విద్యుత్ దిశగా దేశం.. 40 లక్షల ఇళ్లకు చేరిన ‘పీఎం సూర్య ఘర్’ పథకం
-
Delimitation Bill: బీజేపీకి ఇదే మంచి సమయం.. టీఎంసీ సంక్షోభం, డీఎంకే అసంతృప్తి.. “డీలిమిటేషన్ బిల్లు” పై ఫోకస్..
-
CM Revanth Reddy : పాలమూరుకు జలకళ.. పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం
-
RCB Player: ‘ఐపీఎల్లో ఒక్క ఛాన్స్ రాలేదు.. అదంతా కోహ్లీ వల్లనే’.. ఆర్సీబీ ప్లేయర్ ఎమోషనల్..
ట్రెండింగ్
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!