Laxmi Rajagopal: అభివృద్ధి కావాలంటే రాజగోపాల్ రెడ్డిని గెలిపించాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగాచౌటుప్పల్ మండలంలోని ఆరెగూడెంలో,రెడ్డిబావి గుండ్ల బావి గ్రామాల్లో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి సుడిగాలి ప్రచారం చేశారు. ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ బిజెపిని గెలిపించాలని అభ్యర్థించారు. గ్రామస్థులు బతుకమ్మలతో, మంగళ హారతులతో ఘనంగా స్వాగతం పలికారు. మునుగోడు ఉప ఎన్నికల్లో న్యాయాన్ని గెలిపిస్తారా అధర్మాన్ని గెలిపిస్తారన్నారు. ప్రపంచం మొత్తం ఎదురుచూస్తుందని కుటుంబ పాలన వల్ల రాష్ట్రంలో ఇంత మంది ఇబ్బందుల గురవుతున్నారన్నారు. ఈ అరాచక పాలన పోవాలంటే రాజగోపాల్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆమె అన్నారు.
Read Also: Kiran Abbavaram: శివరాత్రికి విష్ణుకథ వినిపించనున్న అల్లు అరవింద్!
Also Read
- Women Commission : తెలంగాణ మహిళా కమిషన్లో ఉద్యమ కుటుంబాలకు చోటు.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.!
- CM Revanth Reddy : ప్రభుత్వ విద్యలో తెలంగాణను దేశానికే నంబర్ వన్ చేస్తాం
- Off The Record : కారు స్పీడ్ పెంచేందుకు వ్యూహకర్త రెడీ? కేసీఆర్ కొత్త టీమ్.. పాత జోష్ వస్తుందా?
- HAM Projects : తెలంగాణలో రహదారుల విప్లవం.. 'హ్యామ్' ప్రాజెక్టులపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక సమీక్ష
అంతేకాక సొంతనిధులతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన ఘనత రాజగోపాల్ రెడ్డిదే అన్నారు. ప్రతి ఒక్కరికి అండదండగా ఉన్నది రాజగోపాల్ రెడ్డి అన్నారు లక్ష్మీ రాజగోపాల్. ప్రతిపక్షంలో ఉండి ఈ ప్రాంత ప్రజల కోసం పోరాడిన ఫలితం దక్కలేదు. అందుకే రాజీనామా చేశారు. ఈ ప్రాంతం అభివృద్ధి నోచుకోకుండా అడ్డుకున్న ఈ ప్రభుత్వానికి గద్దెదించాల్సిన అవసరం ఉందన్నారు. తన పదవిని కూడా త్యాగం చేసి ఉప ఎన్నిక ద్వారా మీ ముందుకు వచ్చారు రాజగోపాల్ రెడ్డి. రాజీనామా చేయడంతోనే తెలంగాణ ప్రభుత్వం ఆగమేఘాల మీద నియోజకవర్గంలో మంత్రులను దింపిందన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ మునుగోడు ఉప ఎన్నికల్లో చిన్న గ్రామానికి ఇన్చార్జిగా రావడం విడ్డూరంగా వుందన్నారు. బిజెపి పార్టీ అంటే టిఆర్ఎస్ పార్టీకి భయం చుట్టుకున్నది అందుకనే మంత్రులను ఎమ్మెల్యేని మోహరించి టిఆర్ఎస్ పార్టీ గెలవాలని చూస్తుండు కానీ మునుగోడు ప్రజలు చైతన్యవంతులు బిజెపికే ఓటు వేసి గెలిపిస్తారు.. సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ ప్రాంతాలకు అభివృద్ధి చేస్తున్నారే తప్ప మిగతా ప్రాంతాలపై వివక్ష ఎందుకు చూపుతున్నారని. ప్రాంతాల మధ్య వివక్ష చూపించి అభివృద్ధికి అడ్డుపడుతుంది టిఆర్ఎస్ పార్టీని ఈ.మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రజలుఓడించి తగిన బుద్ధి చెప్పాలని లక్ష్మీ రాజగోపాల్ కోరారు.
Read Also: Earthquake: గడ్చిరోలి కేంద్రంగా తెలంగాణ సరిహద్దుల్లో భూకంపం
తాజావార్తలు
-
PBKS vs DC : ధర్మశాలలో ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం.. పంజాబ్పై ఉత్కంఠభరిత గెలుపు.!
-
Off The Record : రేస్ లో వెనకబడ్డారా? పాకా సత్యనారాయణ నిశ్శబ్దంపై రాజకీయ చర్చ
-
Trump: ‘విషమ స్థితిలో ఉన్న రోగిలా ఉంది’.. ఇరాన్ తీరును ఎండగట్టిన ట్రంప్
-
Gongura Pulihora: పక్కా పల్లెటూరి స్టైల్లో ‘గోంగూర పులిహోర’.. 10 నిమిషాల్లో ఐరన్ లోపానికి విరుగుడు!
-
PBKS vs DC : ఢిల్లీ ముందు 211 పరుగుల భారీ లక్ష్యం.. శ్రేయాస్, ప్రియాన్ష్ మెరుపులు.!
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?