TS: రాహుల్లో టి.కాంగ్రెస్ నేతల భేటీ.. నివేదికలతో హాజరుకానున్న వ్యూహకర్త సునీల్..!
తెలంగాణలో ఈసారి ఎలాగైనా జెండా ఎగురవేయాలని ప్లాన్ చేస్తోంది కాంగ్రెస్ పార్టీ.. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని దిగ్విజయం చేశాయి ఆ పార్టీ శ్రేణులు.. కొన్ని ప్రాంతాల్లో ఊహించినదానికంటే ఎక్కువగా సభ్యత్వ నమోదు కావడం ఆ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపినట్టుగా చెబుతున్నారు. అయితే, అంతర్గత కుమ్ములాటలు మాత్రం ఆ పార్టీని వెంటాడుతూనే ఉన్నాయి.. పీసీసీ చీఫ్గా రేవంత్రెడ్డి పగ్గాలు చేపట్టిన తర్వాత.. కొంత మంది సీనియర్లు అలకబూనారు.. కొందరు తిరిగి లైన్లోకి వచ్చినట్టే కనిపిస్తున్నా.. కొందరు చేజారి పోయే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. దీంతో.. తెలంగాణ రాజకీయాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది కాంగ్రెస్ అధిష్టానం.. ఈ మధ్య ఢిల్లీలో ఓ సమావేశం జరగగా.. ఎల్లుండి రాహుల్ గాంధీతో మరోసారి భేటీ కాబోతున్నారు తెలంగాణ కాంగ్రెస్ కీలక నేతలు..
Read Also: KCR: సంతృప్తిగా ఉంది.. సర్వ జనులకు సుఖం, శాంతి, ఐశ్వర్యం కలగాలి..
Also Read
- Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
- RTC Conductor Jobs: ఆర్టీసీ కండక్టర్, డ్రైవర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం..
- Bank Fraud: SBI బ్యాంక్లో పక్కా ప్లాన్ చేశారు.. రూ.2.65 కోట్లను దోచేశారు.. కీపింగ్ స్టాప్, ఫొటో గ్రాఫర్తో పాటు..
- Off The Record : గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా గ్రీన్ సిగ్నల్ వస్తుందా?
రాహుల్ గాంధీతో జరిగే సమావేశానికి మాజీ మంత్రులను కూడా పిలవాలని ఏఐసీసీ నిర్ణయించింది. పీఏసీ సభ్యులు, మాజీ మంత్రులతో రాహుల్ గాంధీ భేటీ కాబోతున్నారు.. ఇక, ఈ సమావేశానికి మరో ప్రాధాన్యత సంతరించుకుంది.. ఎందుకంటే.. రాజకీయ వ్యూహకర్త సునీల్ హాజరుకాబోతున్నారు.. ఇప్పటికే తెలంగాణలోని వివిధ జిల్లాలు.. నియోజకవర్గాల్లో రాజకీయ వ్యూహకర్త సునీల్ టీమ్ కొంత వర్క్ చేసినట్టుగా తెలుస్తుండగా.. ఆ గ్రౌండ్ రిపోర్ట్ నివేదికలతో సమావేశానికి హాజరుకాబోతున్నారు సునీల్… పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి మద్దతుగా సునీల్, పార్టీ నేతలంతా పూర్తిగా సహకరించాలని, సునీల్ వ్యూహం ప్రకారం ఎన్నికల ప్రచారంలోకి దిగాలని రాహుల్ గాంధీ పార్టీ నేతలకు చెప్పనున్నారని తెలుస్తోంది. సునీల్ కనుగోలుతో రాహుల్ నుంచి తెలంగాణలోని కీలక నేతలంతా ఒకసారి సమావేశం కానుండడంతో.. భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటారని సమాచారం. అటు బీజేపీ సర్కార్, ఇటు టీఆర్ఎస్ ప్రభుత్వంపై చేయాల్సిన ఉద్యమాలు, ప్రజల్లోకి వెళ్లే విధంగా కార్యాచరణ, బహిరంగ సభల నిర్వహణ.. ఇలా అన్నింటిపై ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందంటున్నారు.
తాజావార్తలు
-
Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
-
Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్వర్క్ చేతికి.. యాప్లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?