R. Krishnaiah : గ్రూపు-1 పరీక్షల సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి మొండి వైఖరి మంచిది కాదు
- తక్షణమే పరీక్షలు వాయిదా వేయాలి
- గ్రూపు-1 పరీక్షలలో బీసీ.. ఎస్సీ.. ఎస్టీలకు అన్యాయం జరుగుతుంది
- రిజర్వేషన్ల అమలులో అక్రమాలు జరిగాయి : ఆర్. కృష్ణయ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్రూపు-1 పరీక్షల సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొండి వైఖరి మంచిది కాదని. తక్షణమే పరీక్షలు వాయిదా వేయాలని. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు అర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. గ్రూప్-1 వాయిదాపై. నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేష్ ఆధ్వర్యంలో… బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన అత్యవసర సమావేశంలో కృష్ణయ్య పాల్గొన్నారు. గ్రూపు-1 పరీక్షలలో బీసీ, ఎస్సి, ఎస్టీలకు అన్యాయం జరుగుతుందని… రిజర్వేషన్ల అమలులో అక్రమాలు జరిగాయని ఆర్. కృష్ణయ్య ఆరోపించారు. జీవో నెంబర్ 29 ఎత్తివేసి ఈ కులాలకు న్యాయం చేయాలని.గత 15రోజులుగా నిరుద్యోగులు ఉద్యమాలు చేస్తుంటే… రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరించడమే కాకుండా లాఠీ చార్జీ చేయడం అన్యాయమన్నారు.
Sanjay Raut: మహారాష్ట్ర ఎన్నికల తర్వాత ‘‘రాష్ట్రపతి పాలన’’.. అమిత్ షాపై సంచలన ఆరోపణలు..
Also Read
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
ఈ పరీక్షల విషయంలో నెలల క్రితమే ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశామని.కానీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఈ కులాలకు ఉన్నత స్థాయి ఉద్యోగాలు రావద్దనే కుట్రతోనే తప్పులను సరి చేయడానికి ముందుకు రావడం లేదన్నారు. జీవో 29 తప్పని దేశమంతా గగ్గోలు పెడుతుంటే… ముఖ్యమంత్రి, అధికారులు వితండవాదం చేస్తూ అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. 29జీవో రద్దు చేయకపోతే జాతీయ బీసీ కమిషన్, ఎస్సి కమిషన్ కు పిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్ట పోకుండా… తప్పులను సరిదిద్ది పరీక్షలు నిర్వహించాలని… లేనిపక్షంలో నిరుద్యోగులు ఆగ్రహానికి గురికాక తప్పందని కృష్ణయ్య హెచ్చరించారు. సాయంత్రంలోపు గ్రూప్-1 పరీక్ష రద్దు చేయకపోతే… రేపు పెద్ద ఎత్తున నిరుద్యోగులతో కలిసి ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని… నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేష్ హెచ్చరించారు.
Trap : సౌదీ అరేబియాలో చిక్కుకుపోయిన హైదరాబాదీ.. సాయం కోసం ఎదురుచూపులు
తాజావార్తలు
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
Jayam Ravi Case : పిల్లల పాఠశాల ఫీజు, నా భరణం ఏడాదిగా రవి ఇవ్వడం లేదు : ఆర్తి
-
FIFA World Cup 2026: భూగోళమంతా బంతిలోనే.. నేటి నుంచే ఫుట్బాల్ ప్రపంచకప్.. మనకు మాత్రం నిరాశే!
-
Rajini – Kamal Movie Update: రజినీ – కమల్ మూవీకి షూటింగ్ అప్డేట్… మరో మూడేళ్లు తలైవా బిజీ బిజీ!
-
Ind W vs Eng W: ప్రపంచ కప్ ముందు భారత్ కు భారీ షాక్.. ఇంగ్లాండ్ చేతిలో భారత్ ఓటమి.!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!