Palle Gosa BJP Bharosa: నేటి నుంచి షూరూ.. వేములవాడలో బండిసంజయ్ బైక్ ర్యాలీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేటి నుంచి పల్లె గోస- బీజేపీ భరోసా యాత్రను చేపడుతున్నట్లు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి స్పష్టం చేశారు. ముందు ఆరు నియోజకవర్గాల్లో ఈ బైక్ ర్యాలీలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా పల్లెలు, పట్టణాలు కలిపి మొత్తం 119 నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. మొదటి విడతలో 13 నియోజకవర్గాల్లో చేపడుతున్నట్లు ప్రకటించారు. ఈనేపథ్యంలోనే నేడు(గురువారం) 6 నియోజకవర్గాల్లో మాత్రమే నిర్వహించనున్నారు. అయితే మిగతా నియోజకవర్గాల్లో ఒకట్రెండు రోజులు ఆలస్యంగా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్ వేములవాడలో ఈబైక్ ర్యాలీని ప్రారంభిస్తారని, ఆతరువాత సిద్దిపేటలో చేపట్టే ర్యాలీలో పాల్గొననున్నారు. అయితే.. ఈ పల్లె గోస బీజేపీ భరోసా యాత్ర దాదాపు 10 నుంచి 15 రోజుల పాటు చేపడుతున్నారు.
చేవెల్ల తాండూరు నియోజకవర్గంలో డీకే అరుణ పర్యటన
సిద్దిపేటలో మురళీధర్ రావు,
బోధన్ లో ఎమ్మెల్యే రాజాసింగ్
నర్సంపేటలో ఎమ్మెల్యే రఘునందన్రావు
జుక్కల్ లో మాజీ ఎంపీ వివేక్ వెంకట స్వామి
వేములవాడలో ఎండల లక్ష్మీనారాయణ ప్రాతినిధ్యం వహింస్తారు.
Also Read
- Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
- Indiramma House: మోడ్రన్ టెక్నాలజీ వచ్చేసింది.. 12 రోజుల్లోనే ఇందిరమ్మ ఇంటి నిర్మాణం..
- CM Revanth Reddy : కేసీఆర్ చర్చకు అసెంబ్లీకి రా.. పాలమూరును బొందపెట్టింది నువ్వే
- Spa Center Raids : స్పా సెంటర్ల ముసుగులో గలీజ్ దందా.. 113 చోట్ల పోలీసుల మెగా రైడ్స్!
read also: Sonia Gandhi: నేడు ఈడీ ముందుకు సోనియాగాంధీ.. దేశవ్యాప్త ఆందోళనలకు కాంగ్రెస్ పిలుపు
ఒకట్రెండు రోజుల్లో చేపట్టే ఏడు నియోజకవర్గాల్లో పర్యటన
దేవరకద్రలో ఎమ్మెల్యే ఈటల రాజేందర్
ఆదిలాబాద్ లో ఎంపీ అర్వింద్
వైరాలో ఎంపీ సోయం బాపురావు
దేవరకొండలో గరికపాటి మోహన్ రావు
మేడ్చల్ లో మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి
ఇబ్రహీంపట్నంలో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
కల్వకుర్తిలో మాజీ మంత్రి బాబు మోహన్ పర్యటించనున్నారు.
రాష్ట్రంలో ప్రజలకు ఇస్తామని చెప్పి నెరవేర్చని హామీలపై పోరాటం చేస్తామని, ఫసల్ భీమా, డబుల్ ఇండ్లు , నిరుద్యోగం, ఇతర అంశాలపై ప్రజల ఇబ్బందులను తెలుసుకుని ప్రజలకు తామున్నామనే భరోసా కల్పిస్తామని , నియంతృత్వ టీఆర్ఎస్ పాలనపై బీజేపీ చేస్తున్న పోరాటానికి ప్రజలంతా మద్దతు ఇవ్వాలని , ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపు నిచ్చారు.
తాజావార్తలు
-
Delhi: ఢిల్లీ అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు బట్టబయలు.. వంటవాడి నిర్లక్ష్యానికి 21 మంది బలి..
-
Gunasekhar: అలా పుట్టిందే ‘ఒక్కడు’ సినిమా.. డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు.!
-
Ramcharan New Record : “పెద్ది”తో రామ్ చరణ్ సరికొత్త రికార్డు… ఆ ఘనత సాధించిన సౌత్ స్టార్స్ వీళ్ళే
-
Varanasi: రాముడు vs కుంభకర్ణుడు.. ఆ 30 నిమిషాల సీక్వెన్స్ ఆడియన్స్కు మైండ్ బ్లాకే.! జక్కన్న స్క్రిప్ట్ మాములుగా లేదుగా.!
-
TMC Rebellion: కోల్కతా టు ఢిల్లీ.. పార్లమెంట్కు పాకిన టీఎంసీ తిరుగుబాటు సెగ.. దీదీకి తప్పని అగ్నిపరీక్ష!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!