Palle Gosa BJP Bharosa: నేటి నుంచి షూరూ.. వేములవాడలో బండిసంజయ్ బైక్ ర్యాలీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేటి నుంచి పల్లె గోస- బీజేపీ భరోసా యాత్రను చేపడుతున్నట్లు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి స్పష్టం చేశారు. ముందు ఆరు నియోజకవర్గాల్లో ఈ బైక్ ర్యాలీలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా పల్లెలు, పట్టణాలు కలిపి మొత్తం 119 నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. మొదటి విడతలో 13 నియోజకవర్గాల్లో చేపడుతున్నట్లు ప్రకటించారు. ఈనేపథ్యంలోనే నేడు(గురువారం) 6 నియోజకవర్గాల్లో మాత్రమే నిర్వహించనున్నారు. అయితే మిగతా నియోజకవర్గాల్లో ఒకట్రెండు రోజులు ఆలస్యంగా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్ వేములవాడలో ఈబైక్ ర్యాలీని ప్రారంభిస్తారని, ఆతరువాత సిద్దిపేటలో చేపట్టే ర్యాలీలో పాల్గొననున్నారు. అయితే.. ఈ పల్లె గోస బీజేపీ భరోసా యాత్ర దాదాపు 10 నుంచి 15 రోజుల పాటు చేపడుతున్నారు.
చేవెల్ల తాండూరు నియోజకవర్గంలో డీకే అరుణ పర్యటన
సిద్దిపేటలో మురళీధర్ రావు,
బోధన్ లో ఎమ్మెల్యే రాజాసింగ్
నర్సంపేటలో ఎమ్మెల్యే రఘునందన్రావు
జుక్కల్ లో మాజీ ఎంపీ వివేక్ వెంకట స్వామి
వేములవాడలో ఎండల లక్ష్మీనారాయణ ప్రాతినిధ్యం వహింస్తారు.
Also Read
- Medical Shops: మే 20న రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ షాప్స్ బంద్.. కారణం ఏంటంటే?
- Hyderabad Cyber Crime: దేశవ్యాప్తంగా సైబర్ క్రైమ్ పోలీసుల ఆపరేషన్.. సిమ్లు సరఫరా చేస్తున్న ముఠాల గుట్టురట్టు
- CM Revanth Reddy: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై రేవంత్ ఫైర్.. కేంద్రంపై తీవ్ర విమర్శలు
- Telangana Temples Revenue: ఆధ్యాత్మికతతో పాటు ఆర్థిక రికార్డులు.. 2025-26లో రూ.556 కోట్ల ఆదాయం
read also: Sonia Gandhi: నేడు ఈడీ ముందుకు సోనియాగాంధీ.. దేశవ్యాప్త ఆందోళనలకు కాంగ్రెస్ పిలుపు
ఒకట్రెండు రోజుల్లో చేపట్టే ఏడు నియోజకవర్గాల్లో పర్యటన
దేవరకద్రలో ఎమ్మెల్యే ఈటల రాజేందర్
ఆదిలాబాద్ లో ఎంపీ అర్వింద్
వైరాలో ఎంపీ సోయం బాపురావు
దేవరకొండలో గరికపాటి మోహన్ రావు
మేడ్చల్ లో మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి
ఇబ్రహీంపట్నంలో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
కల్వకుర్తిలో మాజీ మంత్రి బాబు మోహన్ పర్యటించనున్నారు.
రాష్ట్రంలో ప్రజలకు ఇస్తామని చెప్పి నెరవేర్చని హామీలపై పోరాటం చేస్తామని, ఫసల్ భీమా, డబుల్ ఇండ్లు , నిరుద్యోగం, ఇతర అంశాలపై ప్రజల ఇబ్బందులను తెలుసుకుని ప్రజలకు తామున్నామనే భరోసా కల్పిస్తామని , నియంతృత్వ టీఆర్ఎస్ పాలనపై బీజేపీ చేస్తున్న పోరాటానికి ప్రజలంతా మద్దతు ఇవ్వాలని , ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపు నిచ్చారు.
తాజావార్తలు
-
Naresh : నరేష్ గ్యారేజ్లోకి కొత్త బీస్ట్: రూ. 2.7 కోట్ల పోర్షే కారు కొన్న తొలి టాలీవుడ్ నటుడు!
-
Rishabh Pant Fined: విజయం సాధించినా.. LSG కెప్టెన్ కు తప్పని భారీ ఫైన్..!
-
Gold and Silver Rates: కమింగ్ డౌన్.. నేడు మళ్లీ పతనమైన గోల్డ్, సిల్వర్ ధరలు..
-
TDP vs YSRCP: టెంపుల్ సిటీలో టెన్షన్.. టెన్షన్.. టీడీపీ వర్సెస్ వైసీపీ
-
Vrushakarma: ‘వృషకర్మ’ నుంచి సాలిడ్ అప్డేట్..
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..