Governor Tamilisai: నాది కన్నింగ్ ఆటిట్యూడ్ కాదు.. రాజకీయ ఉద్దేశాలు ఏమీ లేవు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Governor Tamilisai: నాది కన్నింగ్ ఆటిట్యూడ్ కాదు.. రాజకీయ ఉద్దేశాలు ఏమీ లేవని గవర్నర్ తమిళి సై అన్నారు. మా తండ్రి పవర్ ఫుల్ పొలిటికల్ లీడర్ అని అన్నారు. నాకు గవర్నర్ గా అవకాశం ఇచ్చినందుకు ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపారు. మన రాష్ట్రపతి కూడా మహిళ కావడం గర్వకారణమన్నారు. కోవిడ్ నుండి ఎలా బయట పడాలి, ప్రతి విద్యార్థీ కి నాణ్యమైన విద్యను అందించడం నా ప్రాధాన్యతగా ఉండేదని అన్నారు. 6 గిరిజన గ్రామాలను దత్తత తీసుకున్నాను… అక్కడ మహిళల ఆరోగ్యం పై దృష్టి పెట్టానని తెలిపారు. గిరిజనుల మధ్య వాక్సిన్ తీసుకున్నానని, పిర్యాదులు బాక్స్ ద్వారా వచ్చే ధరకాస్తు లని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. నా పరిధిలో ఉన్న వాటిని పరిస్కరిస్తున్నానని తెలిపారు. రాజ్ భవన్ ను ప్రజాభవన్ గా మార్చానని అన్నారు. బతుకమ్మ వేడుకలు మొదటి సారి రాజ్ భవన్ లో నిర్వహించామన్నారు. తెలంగాణ, పుదుచ్చేరిలలో నా విధుల్లో ఎలాంటి లోపం లేకుండా చూసుకుంటున్నానని గవర్నర్ అన్నారు.
Read also: Minister KTR: డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ఎంపిక ప్రక్రియలో ఎవరి ప్రమేయం లేదు
Also Read
- Water Board Manager: జలమండలి మేనేజర్ ఇంట్లో ఏసీబీ దాడులు.. రూ.100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు!
- Bandi Bhageerath: బండి భగీరథ్ పోక్సో కేసు వ్యవహారం.. మరో సిట్ ఏర్పాటు!
- Telangana: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితి భారీగా పెంపు..
- Petrol Price Hike: హైదరాబాద్లో మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఐదు రోజుల్లో రెండోసారి షాక్!
రాష్ట్రంలో బాలికలకు విద్యా కోసం కృషి చేస్తున్నానని తెలిపారు. నేను భయపడనని, కోర్ట్ కేసులతో, ప్రోటోకాల్తోను, విమర్శలతోనో నన్ను ఆపలేరని అన్నారు. రాజ్యాంగ పరిరక్షకురలిగా పని చేస్తున్నానని తెలిపారు. మీ మద్దతుకు ధన్యవాదాలు, ఇదే రకమైన మద్దతు ఇస్తారని ఆశిస్తున్నానని తెలిపారు. నేను ఎప్పుడూ సంతోషంగా నే ఉంటానని అన్నారు. తెలంగాణకు సమయం ఇస్తున్న… ప్రజలకి న్యాయం జరగాలన్నారు. ఇక్కడ నాకు ఎలాంటి అడ్మినిస్ట్రేషన్ పవర్స్ లేవన్నారు. ఇంకా 30 ,40 యేళ్లు నా ప్రయాణం కొనసాగుతుందని తెలిపారు. నేను సవాళ్లకు ప్రతి బంధకాలకు భయపడనని తెలిపారు. రాజ్యాంగ పరిరక్షకురాలిగా నావిధులను బాధ్యతలను ఈ సవాళ్ళన్ని అధిగమించి నిర్వహిస్తానని తెలిపారు. ప్రజల విజయమే నా విజయమన్నారు. ప్రజలందరి ప్రకాశవంతమైన.. సుసంపన్నమైన భవిష్యత్తు కోసం శక్తి వంచన లేకుండా పని చేస్తానని గవర్నర్ తమిళి సై అన్నారు. రిటైర్మెంట్ అనే పదాన్ని నేను హేట్ చేస్తానని అన్నారు. బతికున్నన్ని రోజులు పనిచేస్తూనే ఉంటాఅని.. 24గంటలు ఏదో ఒక పని చేస్తూనే ఉంటానని అన్నారు. అర్థరాత్రి 2 గంటలకు కూడా ఏదో ఒక పని చేయడం నా కిష్టమన్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి మళ్ళీ రావొచ్చన్నారు. కేంద్రంతో ఫ్రెండ్లీ గా ఉండొచ్చు కదా? ప్రధాని వస్తె రిసీవ్ చేసుకోవడానికి సీఎం ఎందుకు రారు అని అన్నారు. తెలంగాణ ఏ లక్ష్యంతో ఏర్పడిందో అవి నెరవేరాలని అన్నారు.
Home Guard Wife: నాకు న్యాయం జరగాలి.. అప్పటి వరకు పోస్టుమార్టానికి ఒప్పుకోను
తాజావార్తలు
-
Dragon Glimpse: 4 నిమిషాల పైగా ఊచకోత.. బాక్సాఫీస్ వద్ద విధ్వంసానికి టైం ఫిక్స్.. అర్ధరాత్రి #NTRNeel బర్త్డే గిఫ్ట్!
-
Water Board Manager: జలమండలి మేనేజర్ ఇంట్లో ఏసీబీ దాడులు.. రూ.100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు!
-
Sorakaya Kadhi Recipe: నిమిషాల్లో రుచికరమైన, ఆరోగ్యకరమైన కర్రీ.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ అడుగుతారు..!
-
NTRNeel : సోషల్ మీడియాలో ఎన్టీఆర్ – నీల్ హంగామా మాములుగా లేదు
-
Russian Oil: అమెరికా ఆంక్షలు ఉంటే ఎంత? ఊడితే ఎంత! రష్యా చమురు కొనుగోలుపై భారత్ ‘మాస్’ స్టేట్మెంట్!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!