Fake Seeds: మొక్కజొన్న విత్తన కంపెనీ దళారులపై కేసులు..
- ములుగు జిల్లాలో రైతు కమిషన్ పర్యటన తర్వాత కీలక పరిణామాలు..
- దళారుల మాటలను నమ్మి మొక్కజొన్న పంట వేసిన రైతులు..
- పంట నష్టపోవడంతో రైతు ఆత్మహత్య.. బ్రోకర్లపై కేసు నమోదు చేసిన పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fake Seeds: ములుగు జిల్లాలో రైతు కమిషన్ పర్యటన తర్వాత కీలక పరిణామాలు నెలకొన్నాయి.. వెంకటాపురం, వాజేడు మండలాల్లో విత్తనోత్పత్తి పేరుతో మొక్కజొన్న సాగు చేయించిన మూడు కంపెనీలు.. అధిక దిగుబడి వస్తుందంటూ రైతులని సాకుకు పురిగొల్పిన కంపెనీ బ్రోకర్లు.. దళారుల మాటలు విని పెద్ద ఎత్తున మొక్కజొన్న సాగు చేసిన రైతులు.. కంకి దశలో గింజలు ఏర్పడకపోవడంతో భారీగా నష్టపోయారు. వ్యవసాయ శాఖ అధికారుల నివేదిక మేరకు 3 ఎకరాల్లో పంట నష్టపోయిన మొక్కజొన్న రైతులు.. పంట నష్టపోవడంతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు.. దీంతో పాటు మొక్కజొన్న రైతుల ఆందోళనలతో అధికార యంత్రంగం దిగి వచ్చింది. రైతు కమిషన్ ములుగు జిల్లా పర్యటన తర్వాత కంపెనీల దళారులపై కేసు నమోదు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
Read Also: Trump: ట్రంప్ మరో కీలక నిర్ణయం.. ఎన్నికల ప్రక్రియపై భారీ మార్పులు
Also Read
- Medaram Jathara: నేటితో ముగియనున్న మేడారం మహా జాతర.. వన ప్రవేశం చేయనున్న సమ్మక్క- సారలమ్మ
- Sammakka Sarakka Jatara: మేడారం మహాజాతరలో మహా అద్భుత దృశ్యం.. గద్దెపై సమ్మక్క కొలువు.!
- Medaram Jatara 2026: మేడారం కొత్త గద్దెలను చూశారా.? ప్రభుత్వం చేస్తున్న భారీ ఏర్పాట్లు ఇవే.!
- Medaram Jathara 2026: చివరి దశకు మేడారం గుడి పునర్నిర్మాణ పనులు
ఇక, ములుగు జిల్లాలో మొక్కజొన్న విత్తన కంపెనీ దళారులపై కేసులు నమోదు చేశామని ఏటూరునాగారం ఏఎస్పి శివం ఉపాధ్యాయ తెలిపారు. నకిలీ విత్తనాలతో వాజేడు, వెంకటాపురం మండలాల్లో భారీగా రైతులు నష్టపోయారని పేర్కొన్నారు. హైటెక్ కంపెనీకి చెందిన దళారీ సురేష్, బేయర్ కంపెనీకి చెందిన దలారి వేణుపై కేసు ఫైల్ అయింది.. అధిక దిగుబడులు వస్తాయని నకిలీ విత్తనాలు విక్రహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తాజావార్తలు
-
OTR : ఉభయ గోదావరిలో కుల రాజకీయం.. కొత్త టర్న్?
-
Story Board : అయోధ్యలో టీటీడీ తరహా బాధ్యతాయుతమైన బోర్డు అవసరమా..?
-
Telangana Cabinet : తెలంగాణ క్యాబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
-
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!