Fake Seeds: మొక్కజొన్న విత్తన కంపెనీ దళారులపై కేసులు..
- ములుగు జిల్లాలో రైతు కమిషన్ పర్యటన తర్వాత కీలక పరిణామాలు..
- దళారుల మాటలను నమ్మి మొక్కజొన్న పంట వేసిన రైతులు..
- పంట నష్టపోవడంతో రైతు ఆత్మహత్య.. బ్రోకర్లపై కేసు నమోదు చేసిన పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fake Seeds: ములుగు జిల్లాలో రైతు కమిషన్ పర్యటన తర్వాత కీలక పరిణామాలు నెలకొన్నాయి.. వెంకటాపురం, వాజేడు మండలాల్లో విత్తనోత్పత్తి పేరుతో మొక్కజొన్న సాగు చేయించిన మూడు కంపెనీలు.. అధిక దిగుబడి వస్తుందంటూ రైతులని సాకుకు పురిగొల్పిన కంపెనీ బ్రోకర్లు.. దళారుల మాటలు విని పెద్ద ఎత్తున మొక్కజొన్న సాగు చేసిన రైతులు.. కంకి దశలో గింజలు ఏర్పడకపోవడంతో భారీగా నష్టపోయారు. వ్యవసాయ శాఖ అధికారుల నివేదిక మేరకు 3 ఎకరాల్లో పంట నష్టపోయిన మొక్కజొన్న రైతులు.. పంట నష్టపోవడంతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు.. దీంతో పాటు మొక్కజొన్న రైతుల ఆందోళనలతో అధికార యంత్రంగం దిగి వచ్చింది. రైతు కమిషన్ ములుగు జిల్లా పర్యటన తర్వాత కంపెనీల దళారులపై కేసు నమోదు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
Read Also: Trump: ట్రంప్ మరో కీలక నిర్ణయం.. ఎన్నికల ప్రక్రియపై భారీ మార్పులు
Also Read
- Medaram Jathara: నేటితో ముగియనున్న మేడారం మహా జాతర.. వన ప్రవేశం చేయనున్న సమ్మక్క- సారలమ్మ
- Sammakka Sarakka Jatara: మేడారం మహాజాతరలో మహా అద్భుత దృశ్యం.. గద్దెపై సమ్మక్క కొలువు.!
- Medaram Jatara 2026: మేడారం కొత్త గద్దెలను చూశారా.? ప్రభుత్వం చేస్తున్న భారీ ఏర్పాట్లు ఇవే.!
- Medaram Jathara 2026: చివరి దశకు మేడారం గుడి పునర్నిర్మాణ పనులు
ఇక, ములుగు జిల్లాలో మొక్కజొన్న విత్తన కంపెనీ దళారులపై కేసులు నమోదు చేశామని ఏటూరునాగారం ఏఎస్పి శివం ఉపాధ్యాయ తెలిపారు. నకిలీ విత్తనాలతో వాజేడు, వెంకటాపురం మండలాల్లో భారీగా రైతులు నష్టపోయారని పేర్కొన్నారు. హైటెక్ కంపెనీకి చెందిన దళారీ సురేష్, బేయర్ కంపెనీకి చెందిన దలారి వేణుపై కేసు ఫైల్ అయింది.. అధిక దిగుబడులు వస్తాయని నకిలీ విత్తనాలు విక్రహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తాజావార్తలు
-
Nandini Reddy: ‘పెద్ది’ వివాదంపై నందిని రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బుచ్చిబాబు తప్పు ఒప్పుకున్నాడు!
-
Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
-
Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
-
PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
-
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!