Moldy Brownies: భద్రాచలంలో బూజుపట్టిన లడ్డూలు.. నలుగురికి మెమోలు జారీ చేసిన ఈఓ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Moldy Brownies: తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన భద్రాచలం రామాలయంలో బూజుపట్టిన లడ్డూల విక్రయం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై రుణశాఖ అధికారులపై చర్యలు తీసుకున్నారు. ఆలయ ఈఓ శివాజీ నలుగురు ఆలయ అధికారులు, సిబ్బందికి మెమోలు జారీ చేశారు. వీరిలో ఆలయ ఏఈవో శ్రవణ్కుమార్ కూడా ఉన్నారు. ధార్మిక శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ఆలయ ఈవో శివాజీ ఈ మెమోలు జారీ చేశారు. ఇటీవల భద్రాచలం రామాలయంలో ప్రసాదం కొనుగోలు చేసిన పలువురు భక్తులు అది బూజు పట్టడంతో షాక్కు గురయ్యారు.
Read also: Butcher Son: తల్లిని రోకలిబండతో కొట్టిచంపిన కొడుకు.. అలా చేసేందుకు ప్లాన్ వేశాడు
Also Read
- Hitech City Traffic : గంట వర్షం.. 3 గంటల నరకం..! హైదరాబాద్ ఐటీ హబ్ను ముంచేసిన భారీ వర్షం
- Weather Update : తెలంగాణకు బ్రేక్ ఇచ్చిన రుతుపవనాలు.. మళ్లీ వానల జోరు ఎప్పుడంటే.?
- Amit Shah : తెలంగాణలో పోటీ, పొత్తులపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు
- Hyderabad Crime : మల్కాజ్గిరిలో కలకలం.. భార్యపై కాల్పులు జరిపి పారిపోయిన భర్త.!
లడ్డూల నాణ్యతను అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ఆయా కౌంటర్లలో లడ్డూలు విక్రయిస్తున్న వారిని ప్రశ్నించారు. అయితే వారి నుంచి వచ్చిన సమాధానంతో సంతృప్తి చెందని భక్తులు ఇక్కడ బూజుపట్టిన లడ్డూలు విక్రయించబడును అంటూ కౌంటర్లపై కాగితాలు అంటించి నిరసన తెలిపారు. భక్తుల ఫిర్యాదు మేరకు భద్రాద్రి దేవస్థానం ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. అలాగే జనవరి 2న వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తుల కోసం ఆలయ అధికారులు 2 లక్షల లడ్డూలను సిద్ధం చేశారు. కానీ ఆలయంలో జనం అంతగా లేకపోవడంతో లడ్డూలు చాలా వరకు మిగిలిపోయాయి. మిగిలిన లడ్డూలను భద్రపరచడంలో ఆలయ సిబ్బంది నిర్లక్ష్యం చేసినట్లు తెలుస్తోంది.
Read also: Harish Rao: ప్రముఖులు అంతా RBVRR హాస్టల్లో ఉన్నవారే..!
జనవరి 8న 2023లో భద్రాచలం రామాలయం లో భక్తులకు బూజుపట్టిన లడ్డాలు ప్రత్యక్షమయ్యాయి. దీంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫంగస్ వచ్చిన లడ్డూ అమ్మకంపై భక్తులు మండిపడ్డారు. లడ్డూ కౌంటర్ లో ఫంగస్ వచ్చిన లడ్డాలు విక్రయయించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముక్కోటి ఏకాదశి కి లడ్డూ భారీగా మిగిలి ఉండటంతో.. అవే లడ్డూలను వీకెండ్స్ కావడంతో కౌంటర్ లో అమ్మకానికి పెట్టారని ఆరోపించారు. భక్తుల ప్రాణాలతో చెలగాటం ఆడతున్నారని మండిపడ్డారు. సుమారు 50,000 లడ్డూ కి బూజి , ఫంగస్ సోకిందని, కళ్యాణ లడ్డూ కి కూడా పూర్తిగా ఫంగస్ సోకిందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే..
KTR: సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అద్భుతంగా అభివృద్ధి
తాజావార్తలు
-
Elon Musk: ప్రపంచ చరిత్రలో ఒకే ఒక్కడు.. ఎలాన్ మస్క్కు అడుగు దూరంలో అరుదైన ఘనత!
-
Pawan Kalyan : యాక్టింగ్’కు దూరంగా పవన్?
-
Manav Suthar: ఒక్క టెస్ట్ మ్యాచ్తో ఊహించని ఆఫర్ కొట్టేసిన మానవ్ సుతార్.. ఇక దూకుడే..
-
Mamata Banerjee: దీదీనే దేశ ప్రధాని అన్నది, ఇప్పుడు షాక్ ఇచ్చిన సాయోని ఘోష్..
-
Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!