Harish Rao : రైతుల వడ్లు వద్దు కానీ బీజేపీ నేతలకు ఓట్లు కావాలా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మరోసారి కేంద్ర ప్రభుత్వంపై మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తొండి ఆట ఆడినా ప్రతి గింజను కొన్నామని ఆయన వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 55 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొన్నామని, బీజేపీ నాయకులు బియ్యం తీసుకుంటామని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారని ఆయన విమర్శించారు. బియ్యం కొనాలని ఢిల్లీలో ధర్నా చేశాం. నూకల నష్టాన్ని మేమె బరిస్తామన్న బియ్యాన్ని ఎందుకు తీసుకోవడం లేదు. వర్షాలతో వడ్లు మొలకెత్తుతున్నాయి. రాష్ట్ర రైతాంగాన్ని కాపాడుకోవాలని టీఆర్ఎస్ చూస్తుంది. బియ్యం ఎందుకు కొంటలేరో బీజేపీ స్పష్టం చేయాలి. కేంద్రంలోని బీజేపీ దీ రైతు వ్యతిరేక ప్రభుత్వం. వడ్లు కొంటమని చెప్పిన బీజేపీ నేతల గొంతు ఎందుకు ముగబోయింది.
రైతుల వడ్లు వద్దు కానీ బీజేపీ నేతలకు ఓట్లు కావాలా. కష్ట కాలంలో టిఆర్ఎస్ సర్కార్ రైతు బంధు ఇచ్చింది.బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇస్తున్నారా. రాష్ట్రంలో రైతు బంధుకు 7500 ఇచ్చిన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. తెలంగాణ రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తుంది. రైతుల పట్ల బీజేపీది ద్వంద వైఖరి. వడ్లు కొంటరా కొనరా అని బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేయాలి. తెలంగాణా రైతాంగ ఆగ్రహానికి బీజేపీ నేతలు బలవుతారు. మొలకెత్తిన వడ్లను కొనాలని బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ తిరగాలి. బీజేపీకి తెలంగాణ ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారు అంటూ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు.
Also Read
- Off The Record : మంత్రుల వైఖరి తో నారాజ్ గా ఉమ్మడి మెదక్ కాంగ్రెస్ కేడర్
- Ghost SIM Scam: 'ఘోస్ట్ సిమ్’ గ్యాంగ్ గుట్టురట్టు.. 13 రాష్ట్రాల్లో ఆపరేషన్ ఆక్టోపస్.!
- Off The Record : కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల పర్యటనలు అంటేనే భయపడుతున్న రాష్ట్ర అధికారులు
- TGPSC : నిరుద్యోగులకు డబుల్ బెనిఫిట్.. వయోపరిమితి పెంపు.. తెలుగులో ఎగ్జామ్..!
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!