ఈటల గెలిస్తే ఏం న్యాయం జరుగుతుంది : తలసాని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ఆబాది జమ్మికుంట గుండ్ల చెరువులో చేప పిల్లలు వేశారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. అనంతరం ఆయన మాట్లాడుతూ… నేను రాజీనామా చేసినందుకు చేప పిల్లలు వస్తున్నాయని ఈటల చెబుతుండు. చేప పిల్లల పంపిణి కార్యక్రమం ప్రభుత్వం ఏమైన కొత్తగా చేపట్టిందా… స్వయం పాలన రావడం ఎంత ముఖ్యమో మనకు ఇప్పుడు అర్ధం అవుతుంది. తెలంగాణలో కుల వృత్తుల మీద ఆధార పడి జీవన ప్రమాణాలు ఉంటాయి. కుల వృత్తులను అన్ని విధాలుగా ఆదుకున్న వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్. చేప పిల్లలను ఉచితంగా పంపిణి చేయాలని కేసీఆర్ కు ఎవరు చెప్పలేదు. 90కోట్ల చేప పిల్లల సీడ్, 25కోట్ల రొయ్యల సీడ్ పంపిణి చేస్తున్నాం అన్నారు.
ఇక 66వేల మందికి ద్వీ చక్ర వాహనాలు, టాటా ఏస్, డి సిఎమ్, టెంపో లు, జాలర్లు, జాకెట్లు అందించిన ఘనత టీఆరెఎస్ దే. నీటి మీద పూర్తి హక్కులు మత్స్యకారులకు ఉండాలని కేసీఆర్ జీవో తెచ్చారు. వారికి మార్కెటింగ్ స్పెషాలిటీ కల్పించడం కోసం కృషి చేస్తున్నాం. ఫెడరేషన్ ఏర్పాటు చేసి ఎక్స్ పోర్ట్ చేసేందుకు కృషి చేస్తాం. బిజేపి వాళ్ళు ఒక్క ప్రాజెక్ట్ అయిన తీసుకు వచ్చే దమ్ముందా అని ప్రశ్నించారు. బండి సంజయ్ ఒక్క లక్ష రూపాయాలు తీసుకు వచ్చిన చరిత్ర లేదు. వర్షాలు కొట్టి వరుధలు వస్తె ఎక్కడ పోయారు. మంచి ప్రాజెక్ట్ తెచ్చి ప్రజల మెప్పు పొందాలి. ఇష్టం ఉన్నట్లు కేసీఆర్ ను తిట్టడం తప్ప వారికి ఏం తెలియదు. దళిత బందు తీసుకు వస్తే ఎల్లిగానికి, మల్లిగానికి ఇవ్వాలని మాట్లాడుతుర్రు. ఎవరికి ఇవ్వాలో కేసీఆర్ కు తెలియదా. రైతు బంధు రూ.10లక్షలు వస్తె ఈటల రాజేందర్ ఎందుకు తీసుకున్నడు. ఆ రోజు ఇదే ఈటెల ఆహా ఓహొ ఆహా అని మాట్లాడిండు. ఇప్పుడు నేను రాజీనామా చేస్తే వస్తున్నాయి అని అంటుండు. ఈటల గెలిస్తే మనకు ఏం న్యాయం జరుగుతుంది. ఈటల ధనవంతుడు. ఎట్లాగైన బ్రతుకుతాడు. ఈటల చేతగాని తనంతో నే అధికారంలో ఉండి అభివృద్ది చేయలేదు అని అన్నారు.
Also Read
- Hyderabad: బయట లగ్జరీ.. లోపల పురుగులు.. గచ్చిబౌలిలోని ప్రముఖ రెస్టారెంట్ అసలు రంగు బట్టబయలు..
- AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు.. అదుపులోకి ఏ1 నిందితుడు రాజ్ కేశిరెడ్డి.!
- తెలంగాణ Inter Advanced Supplementary Results విడుదల.. ఫస్ట్ ఇయర్లో 68.84%, సెకండ్ ఇయర్లో 49.29% ఉత్తీర్ణత.!
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
తాజావార్తలు
-
The Odyssey : ‘ది ఒడిస్సీ’కి భయపడి ప్రీ పోన్ చేసుకుంటోన్న బాలీవుడ్ ఫిల్మ్స్
-
2027 ODI World Cup: హార్దిక్ పాండ్యా ఎందుకు.. ఆ తెలుగోడే ‘సరైనోడు’!
-
Prabhas : షాకింగ్.. ఫౌజీ vs స్పిరిట్?
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
IND vs IRE: భారత్-ఐర్లాండ్ టీ20 సిరీస్ రద్దు.?
ట్రెండింగ్
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?