Harish Rao: 171 మంది అర్చకులకు దూప దీప నైవేద్యం పథక పత్రాలు.. అందించిన హరీశ్రావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao: దశాబ్ది వేడుకల్లో భాగంగా ఆధ్యాత్మిక దినోత్సవం సందర్భంగా సిద్దిపేట వెంకటేశ్వర ఆలయంలో ఏర్పాటు చేసిన పూజల్లో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని 171 మంది నూతన అర్చకులకు దూప దీప నైవేద్యం పథకం మంజూరు పత్రాలను మంత్రి అందజేశారు. అనంతరం మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ… 171 మంది అర్చకులకు ధూపదీప నైవేద్యాలకు మంజూరైన పాత్రలు అందజేశామన్నారు. 1990లో సీఎం కేసీఆర్ బ్రహ్మయజ్ఞం చేశారని.. కొండగట్టు, ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి, యాదాద్రి, కొండపోచమ్మ, కొమురవెల్లి మల్లన్న స్వామి ఆలయాలను అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. 40 కోట్లతో ఆలయాల పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. కోనాయపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయం చాలా అభివృద్ధి చెందింది. 2500 ఆలయాలకు కొత్త ధూప దీప నైవేద్యాలు తీసుకొచ్చారు. సీఎం కేసీఆర్ రూ.6 వేల నుంచి రూ.10 వేలకు పెంచారు.
Read also: Arvind Kejriwal: కేంద్రం ఆర్డినెన్స్పై చర్చించండి.. ప్రతిపక్ష పార్టీలకు కేజ్రీవాల్ విజ్ఞప్తి
Also Read
- Konda Surkha : సీఎం రేవంత్కు సురేఖ షాక్.. సంచలన డిమాండ్.!
- KTR on Kaleshwaram: కాళేశ్వరంపై కక్ష.. రైతన్నకు శిక్ష.. కాంగ్రెస్ పాలనపై కేటీఆర్ తీవ్ర విమర్శలు!
- KTR: ‘దరిద్రం దండయాత్ర’కు 1000 రోజులు.. కాంగ్రెస్పై కేటీఆర్ ఫైర్!
- AICC Disciplinary Action: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై క్రమశిక్షణ చర్యలు.? నేడు ఏఐసీసీ కీలక నిర్ణయం
గతంలో 1805 దేవాలయాలకు రూ.500 ఇచ్చేవారని తెలిపారు. 2500 కలిపి 6441 దేవాలయాలకు ప్రతినెలా రూ.10 వేలు… ఇందుకోసం ప్రభుత్వం రూ. 77 కోట్లు ప్రతి నెలా రూ. 33 జిల్లాల్లో మన సిద్దిపేటకు 171 ఆంక్షలు రావడం హర్షణీయం. ఎక్కడ ధూప, దీప నైవేద్యాలు పెట్టినా అంతా శుభమే జరుగుతుందన్నారు. సీఎం కేసీఆర్ను, మన ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని మంత్రి హరీశ్రావు కోరారు. అనంతరం వర్షాభావ పరిస్థితుల్లో రైతులను ఆదుకోవడమే ప్రథమ కర్తవ్యమని మంత్రి హరీశ్రావు అన్నారు. రాష్ట్రంలో వర్షాలు ఆలస్యమైనందున సీఎం కేసీఆర్ ప్రకారం, మంత్రి కాళేశ్వరం ప్రాజెక్ట్ (కాళేశ్వరం ప్రాజెక్ట్) నుండి 2 టిసి గోదావరి నీటిని రంగాయనక సాగర్ లోకి విడుదల చేశారు. దీంతో మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్కు నీరు వెళ్లనుంది. కాగా, వర్షాకాలం కోసం స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి (స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి) ఇవాల ఉదయం నిజాం సాగర్ ప్రాజెక్టు నుంచి 1500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.
Strong Bones Food: 30 ఏళ్ల తర్వాత వీటిని తింటే.. ఎముకలు దృఢంగా ఉంటాయి!
తాజావార్తలు
-
Ayodhya Ram Temple: రామ మందిర తొలి సీఈవోగా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా నియామకం
-
Diabetes: తల్లిదండ్రులకు మధుమేహం ఉంటే మీకు వస్తుందా?
-
Godavari Water: ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు.. పాయకరావుపేటలో సీఎం చంద్రబాబు జలహారతి
-
US: పౌరసత్వంపై ట్రంప్ కఠిన వైఖరి.. పిల్లల పాస్పోర్ట్కు తల్లిదండ్రుల ఆధారాలు మెలిక?
-
Amaravati Farmers: అమరావతి రైతులకు గుడ్న్యూస్.. రిటర్నబుల్ ప్లాట్లు కేటాయింపు
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!