Charminar: ఛీ..ఛీ.. చార్మినార్ పై ఏంట్రా ఇలా చెలరేగిపోతున్నారు..!
Charminar: హైదరాబాద్ అంటే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది చార్మినార్. ఇదీ మన భాగ్య నగరానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గుర్తింపు. హైదరాబాద్ పాతబస్తీలోని చార్మినార్ భారతదేశంలోని ప్రసిద్ధ భవనాలలో ఒకటి. హైదరాబాదును సందర్శించే ప్రతి పర్యాటకుడు తప్పక చూడవలసిన అద్భుతమైన భవనం. చార్మినార్ను 1591లో హైదరాబాద్ను పాలించిన మహమ్మద్ కులీ కుతుబ్షా నిర్మించారు. ఇది మన హైదరాబాద్ నగరానికి బెంచ్ మార్క్ గా మారింది. అయితే ఇప్పుడు ఆ చార్మినార్ ప్రాంతంలో అంధకారం అలుముకుంది. నిత్యం వేలాది మంది వచ్చే ఈ ప్రాంతం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డంకిగా మారింది. పర్యాటక కేంద్రంగా పేరొందిన ఆ ప్రదేశంలో కొందరు చేస్తున్న పని పర్యాటకులకు ఇబ్బందికి గురిచేస్తోంది. ఇప్పటి వరకు రాత్రిపూట కూడా రద్దీ లేని చార్మినార్.. బ్యాంగిల్స్, ఇతర దుకాణాలు నిత్యం కిటకిటలాడేవి. అయితే ఇప్పుడు చాలు చార్మినార్కు వెళ్లే ప్రధాన రహదారులను పోలీసులు అర్థరాత్రి మూసివేస్తున్నారు.
Read also: TSRTC: ప్రయాణికులకు టీఎస్ ఆర్టీసీ శుభవార్త.. సుదూర ప్రాంతాలకు స్పెషల్ ట్రిప్పులు
Also Read
- Fuel Shortage Telangana : తెలంగాణలో పెట్రోల్, డీజిల్ సరఫరాపై సివిల్ సప్లై శాఖ కీలక ప్రకటన
- Bhatti Vikramarka: ప్రభుత్వ ఉద్యోగులకు మంత్రి 'భట్టి' భరోసా.. రూ.1000 కోట్ల బకాయిల విడుదల.!
- MLA Rajagopal Reddy: తండ్రికి విలువ ఇవ్వని మనిషి అమ్మ ఎలా అవుతుంది.!
- Telangana SSC Results 2026: తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదల.. లింక్ ఇదిగో..
కొందరు ప్రేమికులు రాత్రి వేళల్లో దురుసుగా ప్రవర్తించడం, గొడవ పడుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దీంతో చార్మినార్ చూసేందుకు దూరప్రాంతాల నుంచి వచ్చే వారికి నిరాశ తప్పలేదు. చాలా దూరం నుంచి వస్తున్నా.. అదే దూరం నుంచి చార్మినార్ని చూసి చీకట్లో సెల్ఫీలు దిగాల్సిన పరిస్థితి నెలకొంది. ఎంతో ఆశతో వస్తుంటే చార్మినార్ ను దగ్గర నుంచి చూడలేకపోతున్నామని పర్యాటకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొందరు చేసిన పనికి తమను ఇబ్బంది పెట్టడం సరికాదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా రాత్రి వేళల్లో రోడ్లను మూసివేస్తున్నట్లు పోలీసు అధికారులు చెబుతున్నారు. తాజాగా కేంద్రమంత్రి కిషన్రెడ్డి కూడా చార్మినార్ను రాత్రిపూట అందంగా తీర్చిదిద్దేందుకు ఇల్యూమినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 190 వాట్ల ఎల్ఈడీ లైట్లు కూడా అమర్చారు. అలాగే ఏడాది పొడవునా ప్రతిరోజు సాయంత్రం ప్రత్యేక దీపాలు వెలిగిస్తామని కిషన్ రెడ్డి తెలిపారు. కొత్త అందాలతో చార్మినార్ని చూసేందుకు చాలా మంది పర్యాటకులు అక్కడికి వెళుతున్నారు. పోలీసుల ఆంక్షలతో వారు నిరాశ మిగిల్చింది.
Fire Aciident: చందానగర్లో అగ్ని ప్రమాదం.. జేపీ సినిమాస్ మల్టీఫ్లెక్స్లో చేలరేగిన మంటలు..
తాజావార్తలు
-
MI Vs SRH Playing XI: ఊపు మీదున్న SRHకు ముంబై కళ్లెమేస్తుందా.?
-
Thyroid Health : వారసత్వంగా థైరాయిడ్ సమస్యలు వస్తాయా.? నిపుణులు చెబుతున్న కీలక సూత్రాలు..!
-
Oil Crisis: భారత్కు గుడ్ న్యూస్.. చమురు రూటు మార్చిన యూఏఈ..
-
Mukesh Ambani: స్టాక్ మార్కెట్లో రిలయన్స్ లాభాల జోరు.. 3 రోజుల్లోనే రూ.1.35 లక్షల కోట్ల ప్రాఫిట్! ఎలా వచ్చాయో తెలుసా?
-
E85 Petrol: పెట్రోల్లో 85% ఇథనాల్.. ఇంధన పరివర్తన దిశగా భారత్..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో