Charminar: ఛీ..ఛీ.. చార్మినార్ పై ఏంట్రా ఇలా చెలరేగిపోతున్నారు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Charminar: హైదరాబాద్ అంటే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది చార్మినార్. ఇదీ మన భాగ్య నగరానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గుర్తింపు. హైదరాబాద్ పాతబస్తీలోని చార్మినార్ భారతదేశంలోని ప్రసిద్ధ భవనాలలో ఒకటి. హైదరాబాదును సందర్శించే ప్రతి పర్యాటకుడు తప్పక చూడవలసిన అద్భుతమైన భవనం. చార్మినార్ను 1591లో హైదరాబాద్ను పాలించిన మహమ్మద్ కులీ కుతుబ్షా నిర్మించారు. ఇది మన హైదరాబాద్ నగరానికి బెంచ్ మార్క్ గా మారింది. అయితే ఇప్పుడు ఆ చార్మినార్ ప్రాంతంలో అంధకారం అలుముకుంది. నిత్యం వేలాది మంది వచ్చే ఈ ప్రాంతం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డంకిగా మారింది. పర్యాటక కేంద్రంగా పేరొందిన ఆ ప్రదేశంలో కొందరు చేస్తున్న పని పర్యాటకులకు ఇబ్బందికి గురిచేస్తోంది. ఇప్పటి వరకు రాత్రిపూట కూడా రద్దీ లేని చార్మినార్.. బ్యాంగిల్స్, ఇతర దుకాణాలు నిత్యం కిటకిటలాడేవి. అయితే ఇప్పుడు చాలు చార్మినార్కు వెళ్లే ప్రధాన రహదారులను పోలీసులు అర్థరాత్రి మూసివేస్తున్నారు.
Read also: TSRTC: ప్రయాణికులకు టీఎస్ ఆర్టీసీ శుభవార్త.. సుదూర ప్రాంతాలకు స్పెషల్ ట్రిప్పులు
Also Read
- CM Revanth Reddy: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మార్చేలా వ్యూహం.. సీఎం రేవంత్, అరవింద్ సుబ్రమణియన్ చర్చలు..
- Fake Certificates: ఇదేం మోసం బాబోయ్.. ఒకే వ్యక్తికి రెండు ప్రభుత్వ ఉద్యోగాలు..
- OTR: భూపాలపల్లి నుంచి హనుమకొండకు గండ్ర జ్యోతి ఓటు షిఫ్ట్.. అసలు వ్యూహమేంటి?
- Medico Priyanka: మెడికో ప్రియాంక పరిస్థితి విషమం.. మద్యం మత్తులో కారుతో తొక్కించిన ఉన్మాదులు..
కొందరు ప్రేమికులు రాత్రి వేళల్లో దురుసుగా ప్రవర్తించడం, గొడవ పడుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దీంతో చార్మినార్ చూసేందుకు దూరప్రాంతాల నుంచి వచ్చే వారికి నిరాశ తప్పలేదు. చాలా దూరం నుంచి వస్తున్నా.. అదే దూరం నుంచి చార్మినార్ని చూసి చీకట్లో సెల్ఫీలు దిగాల్సిన పరిస్థితి నెలకొంది. ఎంతో ఆశతో వస్తుంటే చార్మినార్ ను దగ్గర నుంచి చూడలేకపోతున్నామని పర్యాటకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొందరు చేసిన పనికి తమను ఇబ్బంది పెట్టడం సరికాదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా రాత్రి వేళల్లో రోడ్లను మూసివేస్తున్నట్లు పోలీసు అధికారులు చెబుతున్నారు. తాజాగా కేంద్రమంత్రి కిషన్రెడ్డి కూడా చార్మినార్ను రాత్రిపూట అందంగా తీర్చిదిద్దేందుకు ఇల్యూమినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 190 వాట్ల ఎల్ఈడీ లైట్లు కూడా అమర్చారు. అలాగే ఏడాది పొడవునా ప్రతిరోజు సాయంత్రం ప్రత్యేక దీపాలు వెలిగిస్తామని కిషన్ రెడ్డి తెలిపారు. కొత్త అందాలతో చార్మినార్ని చూసేందుకు చాలా మంది పర్యాటకులు అక్కడికి వెళుతున్నారు. పోలీసుల ఆంక్షలతో వారు నిరాశ మిగిల్చింది.
Fire Aciident: చందానగర్లో అగ్ని ప్రమాదం.. జేపీ సినిమాస్ మల్టీఫ్లెక్స్లో చేలరేగిన మంటలు..
తాజావార్తలు
-
Best AI Laptops 2026: AI ల్యాప్టాప్ కొనాలనుకుంటున్నారా?.. ఈ 5 పవర్ఫుల్ ల్యాప్టాప్లు బెస్ట్ ఆప్షన్స్!
-
Vaibhav Sooryavanshi: “ఫుడ్ విషయంలో తగ్గేదేలే”.. వైభవ్ సూర్యవంశీ డైట్ సీక్రెట్ ఇదేనట..
-
Best Horror Movies: వెన్నులో వణుకు పుట్టించే ‘హర్రర్ సినిమాలు’ చూడాలని ఉందా.? అయితే వీటిపై ఒక లుక్ వేయండి.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
50/30/20 Rule: పొదుపు ఖాతాలో ఎంత డబ్బు ఉంచాలి? 50/30/20 గోల్డెన్ రూల్ తెలుసుకోండి!
ట్రెండింగ్
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!