KTR Tweet: సవాల్ విసిరినా కానీ.. సైలెంట్ గా వున్నారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR tweet even challenged Modi but did not get an answer: ప్రధాని మోడీ 8న తెలంగాణలో పర్యటించిన విషయం తెలిసిందే. అయితే హైదరాబాద్ వచ్చిన మోడీ వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రారంభించిన అనంతరం పరేఢ్ గ్రౌండ్స్ లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కాగా.. తెలంగాణ అభివృధి గురించి ఒక్క మాట కూడా మోడీ నోట నుంచి రాలేదని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మండిపడుతున్నారు. తెలంగాణ అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుపోతుంటే ప్రధాని ఒక్క మాట మాట్లాడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా ప్రధాని మోడీ, బీజేపీ కేంద్ర మంత్రికి సవాల్ విసిరారు. 9 ఏళ్లలో ఏ రాష్ట్రం అభివృద్ధి చెందిందో చెప్పాలని ట్విట్టర్ వేదికగా కోరగా ప్రధాని, బీజేపీ కేంద్ర మంత్రి నుంచి ఎటువంటి జవాబు రాలేదు.
దీంతో కేటీఆర్ నేను సవాల్ విసిరినా కానీ.. అక్కడి నుంచి నో ఆన్సర్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది. గత 9 ఏళ్లలో తెలంగాణ కంటే మెరుగైన పనితీరు కనబరిచిన ఒక రాష్ట్రము పేరు చెప్పాలని నరేంద్ర మోడీ లేదా ఏదైనా బాధ్యతగల బిజెపి కేంద్ర మంత్రిని సవాలు చేసా కానీ.. అటువైపు నుంచి స్పందన లేకపోవడంతో వారి అసమర్థత బయటపడింది కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ 9 ఏళ్లలో ఎంత అభివృద్ధి చెందిందని చెబుతున్నా మోడీ జీ కి మాత్రం తెలంగాణ అభివృద్ధి కనపడక పోవడం హాస్యంగా వుందంటూ తెలిపారు. తెలంగాణ అభివృద్దిలో ముందుకు దూసుకుపోతుందని, తెలంగాణలా ఏ రాష్ట్రం అభివృద్ధి చెందింది అని ప్రశ్నించారు కేటీఆర్. రాజకీయాల కోసమే ప్రధాని మోదీ హైదరాబాద్ వచ్చారని మంత్రి కేటీఆర్ విమర్శించారు.
Also Read
- Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
- TG SAFE: ఫుడ్ లవర్స్ అలర్ట్.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న చట్నీస్, పిస్తా హౌస్ సహా ఈ 7 రెస్టారెంట్లు!
- Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ, మండలి సమావేశాల ముహూర్తం ఖారారు..
- Metro Rail: ఓల్డ్ సిటీలో ఊపందుకున్న మెట్రో రైలు పనులు.. అధికారులకు ఎండీ కీలక ఆదేశాలు..
Read also: Iftar Dawaat: ఎల్బీస్టేడియంకు సీఎం.. ఆ ప్రాంతాల్లో నో ఎంట్రీ
తాజాగా మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా ప్రధాని మోడీకి సవాల్ విసిరిన విషయం తెలిసిందే.. గడిచిన తొమ్మిదేండ్లలో తెలంగాణలా అభివృద్ధి సాధించిన రాష్ట్రాన్ని ప్రధాని చూపించాలని సవాల్ విసిరారు. హైదరాబాద్లో జరిగిన బహిరంగ సభలో మోడీ ప్రసంగించిన మరుసటి రోజు కేటీఆర్ ట్విట్టర్ వేదికగా సవాల్ విసిరారు. తెలంగాణాలో ఇంత అభివృద్ది జరుగుతున్నా.. తెలంగాణ సాధించిన విజయాలను గురించి ప్రధాని ఒక్క మాట కూడా మెచ్చుకోలేదని కేటీఆర్ మండిపడ్డారు.
I had challenged @narendramodi Ji or any responsible BJP Union Minister to name a state in India that has performed better all round than Telangana in last 9 years👇
Their reluctance/inability to respond speaks volumes https://t.co/ztynO31sGh
— KTR (@KTRBRS) April 12, 2023
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!