KTR: చేనేత కార్మికులకు కేటీఆర్ గుడ్ న్యూస్.. రుణమాఫీపై త్వరలో నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR: చేనేత కార్మికులకు మంత్రి కేటీఆర్ గుడ్ న్యూస్ అందించారు. రుణమాఫీపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని చేనేత ప్రకటించారు. ఈ విషయమై ముఖ్యమంత్రి కేసీఆర్తో చర్చించి రుణమాఫీ అమలుకు కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. శనివారం భువనగిరి జిల్లా పోచంపల్లిలో జరిగిన చేనేత సమావేశంలో మంత్రి పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక కేటీఆర్ మాట్లాడుతూ.. దుబ్బాకలోని ఓ నేత ఇంట్లో కేసీఆర్ ఉన్నారని, చేనేత కార్మికుల స్థితిగతులు ఆయనకు తెలుసన్నారు. కనుముక్కులో మూతపడిన హ్యాండ్లూమ్ పార్కును రూ.12 కోట్లతో తెరుస్తున్నారని అన్నారు.
Read also: Charminar: ఛీ..ఛీ.. చార్మినార్ పై ఏంట్రా ఇలా చెలరేగిపోతున్నారు..!
Also Read
చేనేత భీమా 57 ఏళ్ల నుంచి 75 ఏళ్లకు పెంచారు. చేనేతకు చేయూత అనే కార్యక్రమంతో నేరుగా చేనేత కార్మికుల ఖాతాలో డబ్బులు జమ చేస్తున్నామన్నారు. మగ్గాలను ఆధునీకరించేందుకు రూ.40 కోట్ల నిధులు ఇస్తున్నారు. చేనేత హెల్త్ కార్డు ద్వారా ఉచితంగా వైద్యం అందిస్తున్నామని తెలిపారు. చేనేత కార్మికుడు మరణిస్తే అంత్యక్రియలకు రూ.5 వేల నుంచి రూ. 25 వేలకు పెంచారు. చేనేత వస్ర్తాలపై 5% జీఎస్టీ విధించి 75 ఏళ్లలో ఏ ప్రధానమంత్రి చేయని తప్పిదాన్ని నరేంద్ర మోడీ చేశారు. తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కోకాపేటలో 2 ఎకరాల స్థలంలో చేనేత భవనాలు ఏర్పాటు చేస్తున్న విషయాన్ని మంత్రి కేటీఆర్ ప్రస్తావించారు.
Read also: NTR: ‘దేవర’ కోసం రంగంలోకి దిగిన అనిరుధ్…
చేనేత కార్మికులకు పెద్దఎత్తున ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున చేనేత యూనిట్ను ఏర్పాటు చేసిన సాయిభారత్ బృందాన్ని మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. హస్తకళల అభివృద్ధికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందన్నారు. ఒకవైపు ప్రధాని నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం చేనేత కార్మికులకు అన్నీ అమ్మేస్తూ ఇబ్బందులకు గురిచేస్తుంటే తెలంగాణ ప్రభుత్వం మాత్రం దివాళా తీసిన పోచంపల్లి చేనేత పార్కును కొనుగోలు చేసిందన్నారు. పోచంపల్లి చేనేత పార్కును పునరుద్ధరించి ఇక్కడి నేత కార్మికులకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించాలనే ఏకైక లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడించారు. తమిళనాడులోని తిరుపూర్ టెక్స్టైల్ క్లస్టర్ మాదిరిగా పోచంపల్లి చేనేత కార్మికులు కూడా పోచంపల్లి చేనేత కార్మికుల అభివృద్ధికి సహకరించాలని సూచించారు.
Top Headlines @ 1 PM: టాప్ న్యూస్
తాజావార్తలు
-
Vladimir Putin: “రష్యాపై 30 వేలకుపైగా ఆంక్షలు మోపారు”.. అమెరికా వైఖరిపై పుతిన్ ఫైర్..!
-
Houthis Capture Perim Island: సౌదీ అరేబియాకు భారీ షాక్.. పెరిమ్ ద్వీపంపై హౌతీల పట్టు, అరామ్కో పైప్లైన్కు నష్టం!
-
Manav Suthar Record: 131 ఏళ్ల తర్వాత అరుదైన రికార్డు.. చరిత్ర సృష్టించిన భారత స్పిన్నర్
-
418 Trailer: ఆ గదిలో అసలేం ఉంది? భయపెట్టేస్తున్న హారర్ థ్రిల్లర్ ‘418’ ట్రైలర్
-
Mangapatnam Train Accident: దేశంలోనే తొలి రైలు ప్రమాదం.. 71 మంది మృతి.. కడపలో 124 ఏళ్ల నాటి విషాదం
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?