Revanth Reddy: అధికారిక వాహనాల్లో రేపులు జరిగినా మీకు పట్టదా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అధికారిక వాహనాల్లో రేపులు జరిగితే కూడా పట్టదా..? అంటూ టీపీసీసీ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాతో రేవంత్ మాట్లాడుతూ.. అధికారిక వాహనాల్లో కూడా అత్యాచారాలు జరిగినా చర్యలు తీసుకోవడం లేదు అంటే కెసిఆర్ ప్రోస్తహిస్తున్నట్టే అని విమర్శలు గుప్తించారు. కెసిఆర్ కో నచ్చితే నజరానా..? లేదంటే శిక్షలు అంటూ మండిపడ్డారు. కెసిఆర్..ఎంఐఎం పాలనలోనే పొత్తు కాదు, అత్యాచారాలు కూడా పొత్తు ల్లోనే చేస్తున్నారని రేవంత్ మండిపడ్డారు.
వక్ఫ్ బోర్డు చైర్మన్ నీ ఎందుకు తీసేయడం లేదు కెసిఆర్ అంటూ ప్రశ్నించారు. గవర్నర్.. మోడీకి చెప్పినా.. కెసిఆర్ మాటే మోడీ, అమిత్ షా వింటారంటూ ఎద్దువ చేశారు. పిసిసి లేకున్నా.. చింతన్ శిబిర్ జరుగుతుందని, కాంగ్రెస్ వ్యవస్తాగతంగా బలంగా ఉంది అని అర్దమన్నారు. పార్టీలో ఎవరు రాకున్నా వ్యవస్థ ఆగదు, ఎవరు లేకున్నా.. పనులు ఆగవంటూ చెప్పుకొచ్చారు.
Also Read
- Age Relaxation: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగాలకు పదేళ్లు వయోపరిమితి పెంపు..?
- Ration Card Holders: రేషన్ కార్డుదారులకు భారీ శుభవార్త.. ఇక నుంచి రేషన్ షాపుల్లో అవి కూడా పంపిణీ..
- Hyderabad: ఆడపడుచు ఆనందం కోసం కిడ్నాప్ ప్లాన్.. అర్ధరాత్రి స్కెచ్ అమలు.. చివరికిలా..!
- SRH Vs PBKS: ఉప్పల్లో హైవోల్టేజ్ పోరు.. ప్లే ఆఫ్ వేటలో పంజాబ్తో హైదరాబాద్ ఢీ.. స్టేడియం వద్ద పోలీసుల కొత్త నినాదం...
రాష్ట్రపతి ఎన్నికల్లో టీఆర్ఎస్ సొంత అభ్యర్దిని పెడితే మోడీకి వ్యతిరేకం అని అనుకోవచ్చు.. లేదంటే.. ఏం చేసినా.. బీజేపీ కి అనుకూలమే టీఆర్ఎస్ అంటూ విమర్శించారు. ఓటింగ్ కి దూరంగా ఉన్నా.. బహిష్కరణ చేసినా బీజేపీ కి టీఆర్ఎస్ అనుకూలమే అని రేవంత్ ఎద్దువ చేశారు. కెసిఆర్ ఆర్ధిక ఉగ్రవాదంటూ ఓరేంజ్ లో కేసీఆర్ విరుచుపడ్డారు. ఆర్ధిక క్రమశిక్షణ లేదు, అందుకే తిప్పలు పడుతున్నామని రేవంత్ మండిపడ్డారు.
జూబ్లీహిల్స్ మైనర్ బాలిక రేప్ స్పందించిన రేవంత్.. పబ్బుల మీద మెరుపు దాడులు ఉంటాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యాచరణ ప్రకటిస్తాము.. సమయానికి మించి నడిపే పబ్బులు పై ప్రభుత్వం దాడి చేయాలని రేవంత్ అన్నారు. ప్రభుత్వం దాడులు చేయనప్పుడు ప్రజలు దాడి చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాన్ని చూసి ప్రభుత్వం చైతన్యం పొందాలని ఎద్దేవ చేశారు.
నేషనల్ ఎయిర్పోర్ట్ కి ఎన్టీఆర్ పేరు పెడితే తీసేసింది కెసిఆర్ కాదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ లో అడిగితే బండ బూతులు తిట్టారు.. ఆ విషయాన్ని ఎన్టీఆర్ అభిమానులు అంత తొందరగా మర్చిపోతారా..? అంటూ ప్రశ్నించారు. ఎన్టీఆర్ ఘాట్ లో వర్ధంతి.. జయంతిలు కూడా అధికారికంగా చేయాల్సింది ఆపేశారు కెసిఆర్ అంటూ మండిపడ్డారు. సడన్ గా టీఆర్ఎస్ కి ఎన్టీఆర్ మీద ప్రేమ పుట్టింది. కెసిఆర్ వేషం..పాత పడింది.. జనం నమ్మరంటూ రేవంత్ చెప్పుకొచ్చారు. బీజేపీ హైదరాబాద్ లో సమావేశాలు పెట్టగానే అయిపోతుందా..? ఏమౌతుంది.. ఏమి కాదు అంటూ రేవంత్ ఈ సందర్భంగా టీఆర్ ఎస్, బీజేపీ, పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Revanth Reddy: అత్తా కోడళ్ళ పంచాయతీ లెక్క.. బీజేపీ, టీఆర్ఎస్ పంచాయతీ
తాజావార్తలు
-
Jo Sharma: ఇలాంటి కాన్సెప్ట్ ప్రపంచంలోనే ఎక్కడా రాలేదు.. విలన్ ఎవరో చెబితే లక్ష ఇస్తాం!
-
kannada Heros : హిట్ ఎఫెక్ట్.. భారీ రెమ్యునరేషన్స్ తీసుకుంటోన్న కన్నడ హీరోలు
-
SRH Playoffs Chances: టాప్ లేపిన సన్రైజర్స్ హైదరాబాద్.. ఇంకా ఒకే ఒక్క విజయం!
-
NBK 111 : రొమాంటిక్ సింహం.. బాలయ్యతో బాలీవుడ్ హీరోయిన్ ఐటం సాంగ్
-
TVK: కర్ణాటకలో కుదిరినప్పుడు.. తమిళనాడులో ఎందుకు కుదరదు.. గవర్నర్పై ఆగ్రహంతో టీవీకే కార్యకర్తలు..
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!