కాంగ్రెస్ లో చేరికపై క్లారిటీ ఇచ్చిన మాజీ ఎంపీ వివేక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో రాజకీయం హీట్ ఎక్కుతోంది. మంగళవారం హుజురాబాద్ లో ఈటలకు మద్దతుగా ప్రచారం నిర్వహించిన మాజీ ఎంపీ వివేక్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈటల రాజేందర్, హరీష్ రావు ల స్నేహం మధ్య చిచ్చు పెట్టింది కేటీఆర్ అని, ఓటమి భయంతో ఏదో ఒకటి చెప్పాలని కేటీఆర్ చెప్తున్నారన్నారు. సుమన్ భాష మార్చుకోవాలి మొనగాడు ఎవరో సీఎం కేసీఆర్ ను అడిగితే చెప్తాడన్నారు. మేము కాంగ్రెస్ లో ఎందుకు పోతం బీజేపీ బలోపేతానికి పని చేస్తామని స్పష్టం చేశారు. అంతేకాకుండా ఏడు సంవత్సరాల పాలన అప్పుల పాలనగా మారిందని, సీఎంఓ అఫీస్ లో ఒక్క దళిత అధికారి ఎందుకు లేడని ప్రశ్నించారు.
గత నాలుగు నెలల నుంచి దళిత బంధు డబ్బులు అన్ని దళిత కుటుంబాలకు డబ్బులు ఇవ్వాలని కోరింది బీజేపీ పార్టీనే అని అన్నారు. దళిత బంధు డబ్బులు అకౌంట్ లలో వేసినం అని ఫ్రిజ్ చేసింది కూడా టీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఎన్నికల కమిషన్ దళిత బంధు నిలిపివేస్తుందని టీఆర్ఎస్ కు ముందే తెలుసునన్నారు. ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీతో బీజేపీని దళితులు గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ఎక్కడ ఓడిపోతాదో కేటీఆర్ అక్కడ ఉండడని ఎద్దేవా చేశారు.
Also Read
- PMJ Jewellers : PMJ దోపిడీ ట్విస్ట్.. మాస్టర్మైండ్ ఎవరు.?
- Karimnagar PMJ Jewellery : పీఎంజే జ్యువెల్లరీ దొంగల ఫోటోలు విడుదల.. ఆచూకీ చెబితే లక్ష నజరానా.!
- Karimnagar: రెచ్చిపోయిన దొంగలు.. పీఎంజే జ్యువెలరీ షాపులో కాల్పులు.. భారీగా బంగారం, ఆభరణాలు దోపిడీ
- Karimnagar : కరీంనగర్ త్రీటౌన్ ఎస్సై ఓవరాక్షన్.. సెలూన్ వర్కర్ పై దాడి
తాజావార్తలు
-
Vivo X300 FE: 6,500mAh బ్యాటరీ, జైస్-ట్యూన్డ్ కెమెరాతో.. వివో X300 FE భారత్ లో విడుదల
-
Bus Fitness Certificates: స్కూల్ బస్సులపై ప్రత్యేక తనిఖీలు.. వందల సంఖ్యలో ఫిట్నెస్ లేని బస్సులు!
-
Tragedy: తీవ్ర విషాదం.. ముగ్గురి ప్రాణాలు తీసిన ఈత సరదా.
-
MK Stalin: తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై తమ వైఖరిని స్పష్టం చేసిన స్టాలిన్.. కీలక ప్రకటన
-
NANI : నాని ఫ్యాన్స్కు నిరాశ.. ‘బ్లడీ రోమియో’ వాయిదా.. ‘OG 2’పై సుజీత్ ఫోకస్