Bandi sanjay: బ్యాట్ పట్టిన బండి సంజయ్.. యువకులతో ఉత్సాహంగా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi sanjay: నిత్యం రాజకీయాలతో బిజీగా ఉండే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ యువతతో క్రికెట్ ఆడారు. కరీంనగర్ లో జరిగిన పోటీల్లో బ్యాట్ పట్టుకుని పార్టీ శ్రేణుల్లో ఆనందాన్ని నింపారు. మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని, బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు.స్వామి వివేకానంద జయంతి, జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్ పట్టణంలోని కోటి రాంపూర్ గిద్ద పెరుమాండ్ల ఆలయ మైదానంలో రెండు రోజుల పాటు జరిగిన క్రీడా పోటీలు శుక్రవారం సాయంత్రం ముగిశాయి. బండి సంజయ్ క్రీడా కార్యక్రమం ముగింపు కార్యక్రమానికి, బహుమతి ప్రదానోత్సవానికి హాజరయ్యారు. క్రికెట్ గేమ్లో గెలుపొందిన జట్టు, రన్నర్ టీమ్, బెస్ట్ బ్యాట్స్మెన్, బెస్ట్ బౌలర్లకు మెమెంటోలు, ట్రోఫీలు అందజేశారు.
Read also: Bhogi Festival: భోగీ నాడు పిల్లలపై రేగిపళ్లను మాత్రమే ఎందుకు పోస్తారు?
Also Read
- CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
- Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
- Nizamabad : యూట్యూబర్ వైష్ణవి కేసు నిందితుడు హరిబాబు దారుణ హత్య..
- Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ బీజేపీ క్రీడల్లో పాల్గొనే శ్రేణులు గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలన్నారు. రాజకీయాలతోపాటు క్రీడల్లోనూ గెలుపొందడం సహజం. మనం వాటిని అంగీకరించే విధానం ద్వారా మనం ముందుకు వెళ్లగలుగుతాము.. ఏదైనా సాధించగలుగుతాము. రాష్ట్రంలోని ప్రజా వ్యతిరేక ప్రభుత్వంపై బీజేపీ శ్రేణులు అలుపెరగని పోరాటం చేస్తున్నాయని బండి సంజయ్ అన్నారు. చాలా ఒత్తిడికి లోనైనట్లు చెప్పారు. అలాంటి బీజేపీ శ్రేణుల మానసిక ఉద్ధరణ కోసం బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో క్రీడా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా జరిగిన క్రికెట్ పోటీల్లో జిల్లా బీజేవైఎం జట్టు గెలుపొందగా, అధ్యక్ష స్థాయి జట్టు రన్నర్స్ గా నిలిచింది. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగడి కృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్గౌడ్ కళ్లెం వాసుదేవరెడ్డి, పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్రావు తదితరులు పాల్గొన్నారు.
Minister Roja: పవన్ డైమండ్ రాణి కామెంట్స్.. రోజా ఏమన్నారంటే?
తాజావార్తలు
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
-
Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
-
Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!